Category
మెడ్చల్
తెలంగాణ  మెడ్చల్ 

దుండిగల్ లో రోడ్డుప్రమాదం.. తల్లి ఎదుటే కుమారుడు మృతి

దుండిగల్ లో రోడ్డుప్రమాదం.. తల్లి ఎదుటే కుమారుడు మృతి మేడ్చల్ జిల్లా: దుండిగల్ పిఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మల్లంపేట్ లోగల పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లితో పాటు స్కూల్ కి వెళ్తున్న 1వ తరగతి బాలుడిని టిప్పర్ లారీ ఢీకొంది. ఘనటనలో తల్లికి గాయాలు కాగా, బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రాధమిక దర్యాప్తులో మృతి...
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

మిస్సింగ్.. కిడ్నాప్ కేసు పెట్టిందనే హత్య చేశారు. బాలానగర్ డీసీపీ

మిస్సింగ్.. కిడ్నాప్ కేసు పెట్టిందనే హత్య చేశారు. బాలానగర్ డీసీపీ మేడ్చల్ జిల్లా: జీడిమెట్ల పిఎస్ పరిధిలో మంగళవారం జరిగిన తల్లి (అంజలి39) హత్య కేసును పోలీసులు చేదించారు.తెలంగాణ సంస్కృతిక కళాసంఘంలో అంజలి సభ్యురాలిగా గుర్తించారు. గతంలో షాపూర్ నగర్ లోని అంజలి ఇంట్లోనే శివ(19) ఉండేవాడు. గతంలో తల్లి అంజలిపై జీడిమెట్ల పిఎస్ లో కూతురు తేజశ్రీ(16) కేసు పెట్టింది. ఇంట్లో తనని పనిమనిషిలా చూస్తూ,...
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

మూడున్నర కోట్ల విలువైన ఫోన్స్ రికవరీ

మూడున్నర కోట్ల విలువైన ఫోన్స్ రికవరీ ఫోన్స్ రికవరీలో రికార్డ్స్ బద్దలు కొట్టిన రాచకొండ పోలీసులు Ceir పోర్టల్ ద్వారా కనుగొన్నామన్న సీపీ సుధీర్ బాబు బాధితులకు ఫోన్స్ అందజేత
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

HYDERABAD NEWS: జీడిమెట్లలో ప్రేమ కోసం తల్లిని చంపిన కూతురు

 HYDERABAD NEWS: జీడిమెట్లలో ప్రేమ కోసం తల్లిని చంపిన కూతురు మేడ్చల్ జిల్లా: నవమాసాలు మోసి కనిపించిన తల్లి మాట ఆ కూతురికి నచ్చలేదు.. తన కోసం ఆ తల్లిపడ్డ కష్టం కూడా ఆ బాలికకు విలువలేదు. 16ఏళ్లుగా అల్లారుముద్దుగా పెంచిన తల్లికన్నా ప్రేమ ఎక్కువగా భావించింది. అది ప్రేమ కాదు వ్యామోహం అని, చదువుపై శ్రద్ధ పెట్టాలని ఆ తల్లి చెప్పిన మాటలు కూతురికి నచ్చలేదు...
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

తనిఖీలకు వెళ్లిన కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి

తనిఖీలకు వెళ్లిన కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి మేడ్చల్ జిల్లా: కుత్బుల్లాపూర్ ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారని సమాచారంతో తనిఖీలకు వెళ్తున్న క్రమంలో బాలానగర్ జోన్ ఎస్ఓటి కానిస్టేబుల్ నిల్చున్న చోటే కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన తోటి సిబ్బంది చింతల్లో ఆసుపత్రికి తరలించగా అప్పటికే కానిస్టేబుల్ ప్రవీణ్(39) మృతిచెందాడని వైద్యులు తెలిపారు. అతన్ని పరిశీలించిన వైద్యులు గుండెపోటుగా అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహం గాంధీ...
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

సురారంలో అమ్మ మాట -అంగన్వాడి బడిబాట ర్యాలీ

సురారంలో అమ్మ మాట -అంగన్వాడి బడిబాట ర్యాలీ మేడ్చల్ జిల్లా: సూరారంలో అమ్మ మాట అంగన్వాడి బడిబాట అనే కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ఈనెల 11వ తేదీన లాంఛనంగా ప్రారంభించారు. దాంట్లో భాగంగానే రోజువారి ప్రణాళికలో కుత్బుల్లాపూర్ ప్రాజెక్టులోని సూరారం అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ రేణుక ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, సూపర్వైజర్లు,  అందరూ కలిసి వివిధ కాలనీలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడంజరిగింది. వివిధ...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   మెడ్చల్  సంగారెడ్డి 

వెటర్నరీ.. పెట్ క్లినిక్ లపై డిసిఏ దాడులు.. కేసులు నమోదు

వెటర్నరీ.. పెట్ క్లినిక్ లపై డిసిఏ దాడులు.. కేసులు నమోదు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మరోసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సారి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి మరియు సంగారెడ్డి జిల్లాల్లోని వెటర్నరీ/పెట్ క్లినిక్స్ మరియు వాటికి అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులలో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో GHMC పరిధిలోని వెటర్నరీ మందుల నిల్వ, విక్రయాల్లో ఉన్న ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి...
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

కంపుకొడుతున్న గణేష్ నగర్..గండిమైసమ్మ కాలనీలు

కంపుకొడుతున్న గణేష్ నగర్..గండిమైసమ్మ కాలనీలు సంవత్సర కాలంగా రోడ్లపై ప్రవహిస్తున్న మురుగు నీరు.. డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేక అవస్థలు పడుతున్న జనాలు.. రోగాలతో ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు..
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

బాసరలో నీటిలో మునిగి ముగ్గురు అన్నదమ్ములు మృతి

బాసరలో నీటిలో మునిగి ముగ్గురు అన్నదమ్ములు మృతి మేడ్చల్ : జీడిమెట్ల పియస్ పరిధి లో విషాదం అలుముకుంది. బాసరలో గోదావరిలో మునిగి ఐదుగురులో కుత్బుల్లాపూర్ చింతల్ లోని ఒకే కుటుంబానికి చెందిన 3 ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందారు. చింతల్ లింగంగౌడ్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న తండ్రి పేరు ప్రేమ్ సింగ్ రాథోడ్, తల్లి పేరు సోనీ బాయ్ రాథోడ్ వారికి...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   మెడ్చల్  తెలంగాణ మెయిన్  

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట స్థావరంపై పోలీసుల దాడి మేడ్చల్ జిల్లా, జూన్ 15: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవరాయాంజల్ ప్రాంతంలో పోలీసులు పేకాట స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 12 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. సాయిగీత ఆశ్రమ సమీపంలో పేకాట ఆడుతున్నట్లు తెలుసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు....
Read More...
తెలంగాణ  హైదరాబాద్   మెడ్చల్  తెలంగాణ మెయిన్  

సాకేత్ కార్యాలయం ఎదుట ధర్నా

సాకేత్ కార్యాలయం ఎదుట ధర్నా మేడ్చల్: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గౌడవెల్లి సాకేత్ భూసత్వ ఫేస్ 1 గేటెడ్ కమ్యూనిటీలో ఇల్లు కొనుగోలు చేసిన వృద్ధులు యాజమాన్యం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసపోయామని, హామీలను అమలు చేయడం లేదని ఆరోపిస్తూ వారు సాకేత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బాధితుల మాటల్లోకి వెళితే, ప్రాజెక్ట్‌ను 2011లో...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   మెడ్చల్  తెలంగాణ మెయిన్  

గండిమైసమ్మ చౌరస్తాలో కళాజాతర: వందరోజుల ప్రణాళికలో భాగంగా అవగాహన కార్యక్రమం

గండిమైసమ్మ చౌరస్తాలో కళాజాతర: వందరోజుల ప్రణాళికలో భాగంగా అవగాహన కార్యక్రమం మేడ్చల్ జిల్లా, జూన్ 13:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వంద రోజుల ప్రణాళికలో భాగంగా, “ఒక మార్పు అభివృద్ధికి మలుపు” అనే నినాదంతో దుండిగల్ మున్సిపల్ పరిధిలో గండిమైసమ్మ చౌరస్తాలో కళా జాతరను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుండిగల్ మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకటేశ్వర్ నాయక్ నేతృత్వం వహించారు....
Read More...

Advertisement