Category
మెడ్చల్
తెలంగాణ  మెడ్చల్ 

శ్రీ చైతన్య కళాశాల ఇంచార్జ్ పై కేసు నమోదు..

శ్రీ చైతన్య కళాశాల ఇంచార్జ్ పై కేసు నమోదు.. కుత్బుల్లాపూర్:  దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధి బౌరంపేట్ శ్రీ చైతన్య కళాశాల ఇంచార్జ్ బిమినేని శ్రీకాంత్ పై కేసు నమోదైంది. విద్యార్థుల నుండి వసూలు చేసిన ఫీజులను యాజమాన్యానికి  చెల్లించకుండా తన బ్యాంకు ఖాతాకు మళ్లించుకున్నాడు. సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు కళాశాలకు వెళ్లడంతో ఫీజులు బకాయి ఉన్నాయని యాజమాన్యం తెలిపింది. దీనితో ఖంగుతిన్న  స్టూడెంట్స్ దాదాపు 40...
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

తల్లికి పురుడు పోసిన 108 సిబ్బంది

తల్లికి పురుడు పోసిన 108 సిబ్బంది కుత్బుల్లాపూర్. షాపూర్ నగర్ అర్ధరాత్రి పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళలకు 108 సిబ్బంది పురుడు పోశారు . మహబూబ్ నగర్జిల్లాకు చెందిన సత్యమ్మ (23) నిండు గర్భవతి. రెండు రోజుల క్రితం అల్వాల్ లో ఉంటున్న తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో సత్యమ్మకు పురిటి నొప్పులు వస్తుండడంతో సహాయం కోసం 108 అంబులెన్స్...
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

నిషా నషాలానికి ఎక్కి.. పార్కింగ్ చేసిన వాహనాలపై చూపించాడు

నిషా నషాలానికి ఎక్కి.. పార్కింగ్ చేసిన వాహనాలపై చూపించాడు కుత్బుల్లాపూర్: జీడిమెట్ల పిఎస్ పరిధిలోని మార్కండేయ నగర్ లో ఓ తాగుబోతు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో అర్ధరాత్రి పార్క్ చేసిన వాహనాలపై పెట్రోల్ పోసి అంజన్ గౌడ్(42) అనే వ్యక్తి నిప్పంటించాడు. 2కార్లు, ఓ ఆటో, 3 బైక్ లు దగ్ధమయ్యాయి. ఈ మధ్యకాలంలో రాత్రి అయిందంటే చాలు తాగుబోతుల హల్చల్ ఎక్కువ అయిపోతుందని...
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన బొంగునూరి కిషోర్ రెడ్డి

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన బొంగునూరి కిషోర్ రెడ్డి ** కుత్బుల్లాపూర్, జూలై 21. దుండిగల్ డి.పోచంపల్లిలో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంత్ రావుపై  బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ  శంభిపూర్ రాజు, ఎమెల్యే కేపీ వివేకానంద చేసిన అనుచిత వ్యాఖ్యలను కుత్బుల్లపూర్ కాంగ్రెస్ పార్టీ...
Read More...
తెలంగాణ  మెడ్చల్  క్రైమ్  

చోరీ చేసిన సొత్తుతో ఆన్ లైన్ బెట్టింగ్.. ముగ్గురు అరెస్ట్

చోరీ చేసిన సొత్తుతో ఆన్ లైన్ బెట్టింగ్.. ముగ్గురు అరెస్ట్ మేడ్చల్ జిల్లా: జీడిమెట్లలో ఇంట్లో చోరీ చేసిన సొత్తును ఆన్లైన్ బెట్టింగ్ లో ఇన్వెస్ట్ చేస్తూ జల్సా చేస్తున్న నిందితులను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సోమవారం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో బాలనగర్ ఏసిపి నరేష్ రెడ్డి వివరాలను వెల్లడించారు. జీడిమెట్ల ఎస్సార్ నాయక్ నగర్ కు...
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

దుండిగల్ లో రోడ్డుప్రమాదం.. తల్లి ఎదుటే కుమారుడు మృతి

దుండిగల్ లో రోడ్డుప్రమాదం.. తల్లి ఎదుటే కుమారుడు మృతి మేడ్చల్ జిల్లా: దుండిగల్ పిఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మల్లంపేట్ లోగల పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లితో పాటు స్కూల్ కి వెళ్తున్న 1వ తరగతి బాలుడిని టిప్పర్ లారీ ఢీకొంది. ఘనటనలో తల్లికి గాయాలు కాగా, బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రాధమిక దర్యాప్తులో మృతి...
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

మిస్సింగ్.. కిడ్నాప్ కేసు పెట్టిందనే హత్య చేశారు. బాలానగర్ డీసీపీ

మిస్సింగ్.. కిడ్నాప్ కేసు పెట్టిందనే హత్య చేశారు. బాలానగర్ డీసీపీ మేడ్చల్ జిల్లా: జీడిమెట్ల పిఎస్ పరిధిలో మంగళవారం జరిగిన తల్లి (అంజలి39) హత్య కేసును పోలీసులు చేదించారు.తెలంగాణ సంస్కృతిక కళాసంఘంలో అంజలి సభ్యురాలిగా గుర్తించారు. గతంలో షాపూర్ నగర్ లోని అంజలి ఇంట్లోనే శివ(19) ఉండేవాడు. గతంలో తల్లి అంజలిపై జీడిమెట్ల పిఎస్ లో కూతురు తేజశ్రీ(16) కేసు పెట్టింది. ఇంట్లో తనని పనిమనిషిలా చూస్తూ,...
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

మూడున్నర కోట్ల విలువైన ఫోన్స్ రికవరీ

మూడున్నర కోట్ల విలువైన ఫోన్స్ రికవరీ ఫోన్స్ రికవరీలో రికార్డ్స్ బద్దలు కొట్టిన రాచకొండ పోలీసులు Ceir పోర్టల్ ద్వారా కనుగొన్నామన్న సీపీ సుధీర్ బాబు బాధితులకు ఫోన్స్ అందజేత
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

HYDERABAD NEWS: జీడిమెట్లలో ప్రేమ కోసం తల్లిని చంపిన కూతురు

 HYDERABAD NEWS: జీడిమెట్లలో ప్రేమ కోసం తల్లిని చంపిన కూతురు మేడ్చల్ జిల్లా: నవమాసాలు మోసి కనిపించిన తల్లి మాట ఆ కూతురికి నచ్చలేదు.. తన కోసం ఆ తల్లిపడ్డ కష్టం కూడా ఆ బాలికకు విలువలేదు. 16ఏళ్లుగా అల్లారుముద్దుగా పెంచిన తల్లికన్నా ప్రేమ ఎక్కువగా భావించింది. అది ప్రేమ కాదు వ్యామోహం అని, చదువుపై శ్రద్ధ పెట్టాలని ఆ తల్లి చెప్పిన మాటలు కూతురికి నచ్చలేదు...
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

తనిఖీలకు వెళ్లిన కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి

తనిఖీలకు వెళ్లిన కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి మేడ్చల్ జిల్లా: కుత్బుల్లాపూర్ ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారని సమాచారంతో తనిఖీలకు వెళ్తున్న క్రమంలో బాలానగర్ జోన్ ఎస్ఓటి కానిస్టేబుల్ నిల్చున్న చోటే కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన తోటి సిబ్బంది చింతల్లో ఆసుపత్రికి తరలించగా అప్పటికే కానిస్టేబుల్ ప్రవీణ్(39) మృతిచెందాడని వైద్యులు తెలిపారు. అతన్ని పరిశీలించిన వైద్యులు గుండెపోటుగా అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహం గాంధీ...
Read More...
తెలంగాణ  మెడ్చల్ 

సురారంలో అమ్మ మాట -అంగన్వాడి బడిబాట ర్యాలీ

సురారంలో అమ్మ మాట -అంగన్వాడి బడిబాట ర్యాలీ మేడ్చల్ జిల్లా: సూరారంలో అమ్మ మాట అంగన్వాడి బడిబాట అనే కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ఈనెల 11వ తేదీన లాంఛనంగా ప్రారంభించారు. దాంట్లో భాగంగానే రోజువారి ప్రణాళికలో కుత్బుల్లాపూర్ ప్రాజెక్టులోని సూరారం అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ రేణుక ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, సూపర్వైజర్లు,  అందరూ కలిసి వివిధ కాలనీలలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడంజరిగింది. వివిధ...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   మెడ్చల్  సంగారెడ్డి 

వెటర్నరీ.. పెట్ క్లినిక్ లపై డిసిఏ దాడులు.. కేసులు నమోదు

వెటర్నరీ.. పెట్ క్లినిక్ లపై డిసిఏ దాడులు.. కేసులు నమోదు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మరోసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సారి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి మరియు సంగారెడ్డి జిల్లాల్లోని వెటర్నరీ/పెట్ క్లినిక్స్ మరియు వాటికి అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులలో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో GHMC పరిధిలోని వెటర్నరీ మందుల నిల్వ, విక్రయాల్లో ఉన్న ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి...
Read More...

Advertisement