Category
కరీంనగర్
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
తెలంగాణ బీజేపీలో ఈటెల వర్సెస్ బండి సంజయ్..!
Published On
By TVK
* ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బండి వర్సెస్ ఈటెల* బండి సంజయ్పై ఈటెల పరోక్ష విమర్శలు* కొ*డుకా అని సంబోధిస్తూ హెచ్చరికలు* సోషల్ మీడియాలో ప్రచారంపై హైకమాండ్కు ఫిర్యాదు చేస్తానని ప్రకటన* ఈటల వాఖ్యలు బీజేపీలో తీవ్ర కలకలం మరో రెండు భారీ ప్రమాదాల నుండి గట్టెక్కించిన డయల్ 112
Published On
By V KRISHNA
హైదరాబాద్:డయల్ 112 మరో రెండు భారీ ప్రమాదాల నుండి జనాల ప్రాణాలను రక్షించింది. ఉదయం హైదరాబాద్లో 3:30 గంటలకు, కరీంనగర్లో 3:51 గంటలకు రెండు భారీ అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (TGiCCC), బంజారాహిల్స్, హైదరాబాద్ నుంచి నిర్వహించబడుతున్న డయల్ 112కి కాల్స్ వచ్చాయి. మొదటి ఘటన హైదరాబాద్లోని... తెలంగాణలో పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు.. పరుగులు పెట్టిన జనాలు
Published On
By Ravi
తెలంగాణ ఉత్తర ప్రాంతంలోని జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భూమి కంపించింది. ఈ పరిణామంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలోని వస్తువులు కదలడం, భూమి కొద్ది సెకన్ల పాటు కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక భయంతో బయటకు పరుగులు తీశారు. జిల్లా వ్యాప్తంగా ప్రకంపనల... కరీంనగర్ వాసి గోదావరి నదిలో మునిగి మృతి
Published On
By Ravi
కరీంనగర్, మార్చి 23:కరీంనగర్ జిల్లా శ్రీమంతుల విగ్నేష్ అనే వ్యక్తి గోదావరి నదిలో మునిగి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. స్థానిక ఎస్సై ఉమాసాగర్ తెలియజేసిన వివరాల ప్రకారం, శ్రీమంతుల విగ్నేష్ ఆదివారం వెల్గటూర్ మండలం కోటిలింగాలలోని శ్రీ కోటేశ్వర స్వామి పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చారు. స్నానం సమయంలో ఈత కొట్టుతూ ఆయన ప్రమాదవశాత్తు నీటమునిగి... ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ @ అసెంబ్లీ మీడియా పాయింట్
Published On
By Ravi
రాష్ట్రంలో మూడు లక్షల పిచ్చి కుక్కలు ఉన్నాయి ఆ పిచ్చి కుక్కల అధ్యక్షుడే రేవంత్ రెడ్డి. కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది - హరీష్ రావు
Published On
By Ravi
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీలు గెలిచాయి... ప్రజాస్వామ్యం ఒడిపోయింది.
కాంగ్రెస్, బిజెపి పార్టీలో బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపింది .
పార్టీలపరంగా, సిద్ధాంత పరంగా ఓట్లు చీలాయి, కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి గెలవలేదు .
ఇద్దరు అగ్రవర్ణాల అభ్యర్థులు ఉన్నప్పుడు బీసీ లందరూ కలవాలన్న నినాదంతో ప్రసన్న హరికృష్ణకు చాలా ఓట్లు వచ్చాయి .... ఓటు వేయడం తెల్వని పట్టభద్రులు
Published On
By Ravi
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ లో అయోమయం
భారీగా చెల్లని ఓట్లు..
సుమారు 40వేల ఓట్లు చెల్లనివిగా ఉన్నట్లు అంచనా వేసిన కౌంటింగ్ సిబ్బంది
మొత్తం 2లక్షల 50వేల ఓట్లు పోలైతే దాదాపు 40వేల ఓట్లు పైచిలుకు చెల్లనివి కావడంతో ఆందోళనలో పలువురు అభ్యర్థులు
కౌంటింగ్ ప్రక్రియ పై ఆరా తీసిన మంత్రి శ్రీధర్... ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం తో రాష్ట్ర పరువు తీశారు - ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్
Published On
By Ravi
ఎమ్మెల్సీ కవిత తెలంగాణ సమాజం తల దించుకునే విధంగా చేశారు.
మాజీ మంత్రులు ఎవరు మాట్లాడడం లేదు.
కేవలం కవిత, హరీష్ రావు, కేటీఆర్ ముగ్గురే మాట్లాడుతున్నారు.
బీఆర్ఎస్ హయం లో కొండగట్టు ప్రమాదం, 10th ప్యాకేజి లో జరిగిన ఘటన పై ఎప్పుడు వారు స్పందించలేదు.
Slbc ఘటన పై ప్రభుత్వం చాలా ఫాస్ట్... అజాత శత్రువు, ప్రజా నాయకుడు శ్రీ దుద్దిళ్ల శ్రీపాద రావు
Published On
By Ravi
• దుద్దిళ్ళ శ్రీపాద రావు గారు మార్చి 02, 1937న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని కరీంనగర్ జిల్లా, ఇప్పటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడ గ్రామానికి చెందిన శ్రీ రాధాకృష్ణయ్య, శ్రీమతి కమలాబాయి దంపతులకు నాగపూర్ లోని అమ్మమ్మ గారింట్లో జన్మించారు.• వారు తన ప్రాథమిక విద్యను ధన్వాడ గ్రామంలో ప్రారంభించారు.... కరీంనగర్ డిసిసి కార్యాలయంలో మహేష్ కుమార్ గౌడ్, టిపీసీసీ చీఫ్
Published On
By Ravi
మంత్రి పొన్నం ప్రభాకర్, డిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇతర ముఖ్య నేతలతో కలిసి మీడియా సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్, టిపీసీసీ చీఫ్ కరీంనగర్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్క్రోలింగ్ పాయింట్స్
Published On
By Ravi
* ఆర్థిక నిర్బంధమున్న ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతోంది
* అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ల సిద్ధాంతంతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడండి
* కాంగ్రెస్ ప్రభుత్వం చేతల ప్రభుత్వం
* పదేళ్ల పాలనలో కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు తప్ప నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన... ప్రజాపాలనలో 55 వేల ఉద్యోగాల భర్తీ
Published On
By Ravi
#ఖాళీల భర్తీకి రూట్ మ్యాప్#ఉద్యోగులకు పదోన్నతుల కల్పన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే #ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు#ప్రాంతీయ అసమానతల నిర్మూలనాపై ప్రత్యేక దృష్టి#పరిశ్రమల స్థాపనకై ప్రపంచం నలుమూలల నుండి బారులు కడుతున్న పారిశ్రామిక వేత్తలు#రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం#తద్వారా నిరుద్యోగ నిర్ములనకు చేయూత#పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు అవశ్యం*-కరీంనగర్-నిజమాబాద్-ఆదిలాబాద్-మెదక్ జిల్లాల పట్టభద్రులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు* 