Category
హైదరాబాద్
తెలంగాణ  హైదరాబాద్  

ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. సున్నం చెరువులో అక్రమ బోర్ల ధ్వంసం

ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. సున్నం చెరువులో అక్రమ బోర్ల ధ్వంసం నీటి వ్యాపారానికి చెక్ పెట్టిన హైడ్రా అధికారులు.. మరోసారి వ్యాపారం సాగకుండా బోర్లను పూర్తిగా ధ్వంసం బోర్లతో పాటు.. 70 గుడిసెలు.. చిరు వ్యాపార సముదాయాలు నేలమట్టం
Read More...
తెలంగాణ  హైదరాబాద్   వెబ్ స్టొరీ   Lead Story 

ఆ నీళ్లు మీరు తాగుతున్నారా.. అయితే ఖచ్చితంగా పోతారు..

ఆ నీళ్లు మీరు తాగుతున్నారా.. అయితే ఖచ్చితంగా పోతారు.. సున్నం చెరువులో అడ్డదిడ్డంగా బోర్లు..మంచినీరు అంటూ సరఫరా చేస్తున్న వ్యాపారులు..తాగితే పోతారు అంటున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు..
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

వివాదానికి దారితీసిన బల్కంపేట దేవాలయ కమిటీ ఏర్పాటు

వివాదానికి దారితీసిన బల్కంపేట దేవాలయ కమిటీ ఏర్పాటు పాలకమండలి కమిటీ ఏర్పాటుపై కాంగ్రెస్ సీరియస్..కాంగ్రెస్ vs బిఆర్ఎస్..దేవాదాయశాఖ అధికారులపై మండిపాటు..
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

విదేశీ సిగరేట్ల దిగుమతి.. పోలీసుల దాడి. ఒకరి అరెస్ట్

విదేశీ సిగరేట్ల దిగుమతి.. పోలీసుల దాడి. ఒకరి అరెస్ట్ హైదరాబాద్: నిషేధిత  విదేశీ సిగరెట్లను సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ టీం, చాదర్ ఘాట్  పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. పైజల్  అనే వ్యక్తి అనుమతి లేకుండా విదేశాల నుంచి తక్కువ ధరకు ఢిల్లీ మీదుగా హైదరాబాద్​కు ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా దిగుమతి చేస్తున్నాడు. అక్బర్ బాగ్  గోదాంలో వాటిని భద్రపరిచి...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

మహాన్యూస్ పై దాడి కేసులో బిఆర్ఎస్ నేతల అరెస్ట్

మహాన్యూస్ పై దాడి కేసులో బిఆర్ఎస్ నేతల అరెస్ట్ జూబ్లీహిల్స్: మహాన్యూస్ కార్యాలయంపై దాడి కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు బిఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. బిఆర్ఎస్ భవన్ లో ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. పోలీసులు అరెస్టు చేస్తున్న క్రమంలో అక్కడే ఉన్న నేతలు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులకు, నేతలకు మధ్య...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

యాంకర్ సూసైడ్ కేసులో లొంగిపోయిన పూర్ణచందర్ రావు

యాంకర్ సూసైడ్ కేసులో లొంగిపోయిన పూర్ణచందర్ రావు హైదరాబాద్: యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పూర్ణచందర్ రావు చిక్కడపల్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అర్ధరాత్రి తన న్యాయవాదితో కలిసి స్టేషన్ కి వచ్చిన ఆయన స్వేచ్ఛ ఆత్మహత్యకు ఆమె మానసిక స్థితి సరిగా లేదని, కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె సూసైడ్ చేసుకుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. పెళ్లి పేరుతో పూర్ణచందర్ రావు మోసం...
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  హైదరాబాద్   Lead Story 

హైవేలపై ఇక అంతా అదే చూసుకుంటుంది..

హైవేలపై ఇక అంతా అదే చూసుకుంటుంది.. నేషనల్  హైవేలపై ఏఐ టెక్నాలజీ వినియోగంహద్దు దాటితే వాహనదారులకు హెచ్చరికలుటోల్ గేట్ ల నుండి హైవే మొత్తం  ఏఐతో నిఘా
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  హైదరాబాద్  

మహా న్యూస్ కార్యాలయంపై దాడి.. మండిపడ్డ పలువురు ప్రముఖులు

మహా న్యూస్ కార్యాలయంపై దాడి.. మండిపడ్డ పలువురు ప్రముఖులు హైదరాబాద్ లో మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై  దాడి జరిగింది. శనివారం చోటుచేసుకున్న దాడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై తప్పుడు కథనాలు ప్రసారాం చేశారని ఆరోపిస్తూ. బీఆర్ఎస్ కార్యకర్తలు మహా న్యూస్ కార్యాలయంపై దాడికి దిగారు. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్,...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

స్టేషన్ హౌస్ ఆఫీసర్లు నిబద్ధతతో పనిచేస్తేనే అగ్రస్థానం: డిజిపి జితేందర్

స్టేషన్ హౌస్ ఆఫీసర్లు నిబద్ధతతో పనిచేస్తేనే అగ్రస్థానం: డిజిపి జితేందర్ హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్లు నిబద్దతో పని చేస్తే ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆ స్థానాన్ని నిలుపుకోగలుగుతుందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో శనివారం నాడు డిజిపి సమావేశమయ్యారు. ఈ...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

మెట్రో స్టేషన్ నుండి దూకి యువకుడి ఆత్మహత్య

మెట్రో స్టేషన్ నుండి దూకి యువకుడి ఆత్మహత్య హైదరాబాద్: నీట్ పరీక్షలో క్వాలిఫై కాలేదని మానసికంగా కృంగిపోయిన ఓ యువకుడు మెట్రో స్టేషన్ పైనుంచి దూకి ఆత్మహత్య  చేసుకున్న ఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సిఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని విశాఖ నగర్ లో నివాసముండే జరిపేటి హర్షిత్ (24)మాదాపూర్ లో ఓ కోచింగ్...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

200 కిలోల కుంకుమతో ఘనంగా కుంకుమార్చన

200 కిలోల కుంకుమతో ఘనంగా కుంకుమార్చన బోడుప్పల్: ఆషాడ మాసం మొదటి శుక్రవారం పురస్కరించుకొని శ్రీ మాతా నిమిషాంబికా దేవి అమ్మవారికి 200 కిలోల  కుంకుమ తో కుంకుమార్చన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ప్రముఖ  ప్రవచనకర్త  రమా రావి మహిళామణులే సాముహిక లలితా సహస్ర నామ పారాయణము గావిస్తున్నవేళ  బ్రహ్మణోత్తములు మూలవిరాట్ అమ్మవారికి కుంకుమార్చన చేయడం జరిగింది. అనంతరం భక్తులు...
Read More...
తెలంగాణ  హైదరాబాద్  

ఉరివేసుకొని ఓప్రముఖ ఛానల్ న్యూస్ యాంకర్ ఆత్మహత్య

ఉరివేసుకొని ఓప్రముఖ ఛానల్ న్యూస్ యాంకర్ ఆత్మహత్య హైదరాబాద్: కుటుంబ కలహాలతో మన స్థాపానికి గురైన ఓ ఛానల్ లో న్యూస్ యాంకర్ గా పనిచేస్తున్న స్వేచ్ఛ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన చిక్కడపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. జవహర్ నగర్ లో శీలం రెసిడెన్సీలో నీ పెంట్ హౌస్ లో తన కూతురు సేన అరణ్యతో కలిసి నివాసం ఉంటుంది. 2014లో...
Read More...

Advertisement