Category
తిరుపతి
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
సమిష్టి కృషితో గ్రామాభివృద్ధి సాధ్యం-ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి
Published On
By MAHESH ARN
సూళ్లూరుపేట నియోజకవర్గం ట్రూపాయింట్ న్యూస్ రిపోర్టర్ ప్రజాప్రతినిధులు,అధికారుల సమిష్టి కృషితోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని నాయుడుపేట ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి అన్నారు.ఆదివారం నాయుడుపేట ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.రానున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని మండలంలోని 19 పంచాయితీల్లో పారిశుద్ధ్యన్ని మెరుగుపరచాలని అన్నారు.అలాగే తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు.... రాయుడు హత్య కేసులో రూ.30లక్షల ఆఫర్.. పవన్ ఎందుకు సైలెంట్ అయ్యారు..? రాయుడి చెల్లెలు ప్రశ్నలు
Published On
By PC RAO
రాయుడు హత్య కేసులో మరో ట్విస్ట్
తమకు రూ.30లక్షలు ఆఫర్ చేశారన్న రాయుడు చెల్లి కీర్తన
పవన్ కల్యాణ్ న్యాయం చేయాలని డిమాండ్
అభిమానానికి తగిన గుర్తింపు దక్కిందా? ..జనసేనాని పవనే దిక్కంటున్న ఆ కుటుంబం..
Published On
By Dev
జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ బహిష్కృత నేత వినూత కోట మాజీ కారు డ్రైవర్ శ్రీనివాసులు (రాయుడు) హత్య అనంతర పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. 2017లో విడుదలైన పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా తర్వాతనే డ్రైవర్ శ్రీనివాసులు రాయుడుగా పేరు మార్చుకుని అదే పేరుతో పాపులర్ అయ్యాడు. అప్పుడు ఆ అబ్బాయి వయసు సుమారు 15 సంవత్సరాలు.... డ్రైవర్ హత్య కేసులో వినూత దంపతులు - జనసేన నుంచి బహిష్కరణ.!
Published On
By TVK
* డ్రైవర్ మర్డర్ కేసులో వినూత దంపతులు* చైన్నై సమీపంలోని నదిలో రాయుడి మృతదేహం* సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల గుర్తింపు* వినూత దంపతులతోపాటు మరో ముగ్గురి అరెస్ట్ ప్రభుత్వ హాస్టల్లో కలకలం.. 16 మంది విద్యార్థులకు అస్వస్థత
Published On
By PC RAO
శ్రీకాళహస్తి బీసీ బాలుర హాస్టల్లో కలకలం
ఫుడ్ పాయిజన్తో విద్యార్థులకు అస్వస్థత
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు బెంగళూరులో టీటీడీ అభివృద్ధిపై చర్చ
Published On
By MAHESH ARN
14-06-2025
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సేవలను సామాన్య భక్తులకు మరింత వేగంగా మరియు సమర్థవంతంగా అందించేందుకు, సంబంధిత సమస్యల పరిష్కార మార్గాలపై బెంగళూరులో ఓ ప్రత్యేక సమావేశం జరిగింది.
నిన్న బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన ఈ సమావేశానికి టీటీడీ పాలకమండలి సభ్యురాలు విద్యా శాంతారామ్ హాజరయ్యారు. ఈ సమావేశాన్ని టీటీడీ చైర్మన్ ... ఆరోగ్యాంధ్ర దిశగా ముందడుగు – నాయుడుపేటలో ‘యోగాంధ్ర’ కార్యక్రమం
Published On
By MAHESH ARN
నాయుడుపేట, జూన్ 14:ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్యాంధ్రగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా నాయుడుపేటలో ప్రత్యేక యోగా శిబిరం నిర్వహించారు.
ఈ శుక్రవారం ఉదయం జడ్పీ హైస్కూల్ (బాలుర) ఆవరణలో మండల విద్యాశాఖ అధికారి మునిరత్నం ఆధ్వర్యంలో ఈ యోగ కార్యక్రమం... శ్రీకాళహస్తిలో రక్తదాన శిబిరం – SBI సిబ్బంది భాగస్వామ్యం
Published On
By MAHESH ARN
శ్రీకాళహస్తి, జూన్ 13:స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శ్రీకాళహస్తి మెయిన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించబడింది. బ్రాంచ్ మేనేజర్ పని కుమార్ నేతృత్వంలో ఈ సేవా కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ వైద్య బృందం రక్తాన్ని సేకరించింది. డాక్టర్ మనీ మాట్లాడుతూ, "ఒకరు రక్తదానం చేస్తే ముగ్గురి... ‘గ్రీన్’ గుర్తింపు పొందిన నాఫ్ ఇండియా – శ్రీసిటీకి గౌరవం
Published On
By MAHESH ARN
శ్రీసిటీ, జూన్ 13:శ్రీసిటీలోని నాఫ్(knauf) ఇండియా పరిశ్రమకు పర్యావరణపరమైన హితచర్యల కోసం ‘గ్రీన్’ గుర్తింపు లభించింది. **హైదరాబాద్లో జూన్ 12న నిర్వహించిన 'గ్రీన్కో సమ్మిట్ 2025'**లో ఈ గౌరవాన్ని పొందింది. ఈ సమ్మిట్ను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) నిర్వహించింది.
సదస్సులో నికర-సున్నా కార్బన్ ఉద్గారాలు, వృత్తాకార ఆర్థిక విధానం, సుస్థిర అభివృద్ధి... శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నా రెడ్డి గంగమ్మ జాతరలో పాల్గొనటం
Published On
By MAHESH ARN
సత్యవేడు, జూన్ 12, 2025
సత్యవేడు గంగమ్మ జాతర వేడుకల్లో భాగంగా గురువారం మధ్యాహ్నం శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నా రెడ్డి గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన నిర్వాహకుడు అడ్వకేట్ గోపీనాథ్ సంప్రదాయ మర్యాదలతో అతిధిగా స్వాగతం పలికారు. ఆయనకు అమ్మవారి చిత్రపటాన్ని బహుమతిగా అందజేశారు.
ఈ సందర్భంగా రవీంద్ర సన్నా... నాయుడుపేటలో కూటమి ప్రభుత్వానికి ఏడాది... ఘనంగా టీడీపీ ఆధ్వర్యంలో వేడుకలు
Published On
By MAHESH ARN
నాయుడుపేట, జూన్ 12, 2025
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటుై సంవత్సరం పూర్తైన సందర్భంగా నాయుడుపేటలో టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ సూళ్ళూరుపేట నియోజకవర్గ ఇంచార్జి నెలవల సుబ్రహ్మణ్యం, జనసేన ఇంచార్జ్ ఉయ్యాల ప్రవీణ్లు మాట్లాడుతూ, డబుల్ ఇంజిన్ పాలనతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిక్సూచి ఏర్పడిందని వెల్లడించారు.
నాయుడుపేట... శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి గజ వాహన సేవ భక్తులను పరవశింపజేసింది
Published On
By MAHESH ARN
తిరుపతి/అప్పలాయగుంట, జూన్ 12, 2025
అప్పలాయగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి గజ వాహనసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలో స్వామివారు గజ వాహనంపై అభయహస్తంతో భక్తులను అనుగ్రహించారు.
వాహన సేవ సందర్భంగా భక్తులు స్వామివారికి కర్పూరహారతులు సమర్పించి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. అంతకుముందు... 