Category
తూర్పు గోదావరి
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
యూరియా లో రెండు మూడు వందల కోట్ల స్కాం
Published On
By MAHESH ARN
NV SURYA TUNI TPN, 07-Sep-2025.
యూరియాలో రెండు మూడు వందల కోట్లు స్కాం జరిగి ఉంటుందని కాకినాడ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆరోపించారు ఆదివారం తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు యూరియా బ్లాక్ మార్కెట్ పై... Famous Fish: వలకు చిక్కకముందే చేపలకు అడ్వాన్స్ బుకింగ్.. ఇదెక్కడి చోద్యం.!
Published On
By PC RAO
ఏపీలో చేపలకు ప్రీ బుకింగ్
నదిలోని చేపలకు అడ్వాన్స్
వానా కాలంలో ఫుల్ డిమాండ్
నరసాపురం లేసుకు జాతీయ అవార్డు..!
Published On
By TVK
* నరసాపురం లేసుకు మరో అరుదైన గుర్తింపు* వన్ డిస్ట్రిక్ట్...వన్ ప్రొడక్ట్ క్రింద ఎంపిక* నేడు ఢిల్లీలో అవార్డుల పంపిణీ కార్యక్రమం * అందుకోనున్న జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి గోదావరిలో ఇసుక డాన్.. ప్రభుత్వం ఏదైనా పెత్తనం ఆయనదే..!
Published On
By PC RAO
ఆర్కేనా మజాకా..! ఇసుక మాఫియా అంతా ఈయన కనుసనల్లోనే
ఆప్పుడు వేసీపీలో.., ఇప్పుడు టీడీపీలో..
ధవళేశ్వరం, కాతేరు పడవ ర్యాంపులన్నీ ఈయన ఆధీనంలోనే..!!
కడియం సబ్రిజిస్ట్రార్ ఆఫీస్ @ అక్రమాలకు కేరాఫ్ అడ్రస్..!
Published On
By Ravi
- నకిలీ సర్టిఫికెట్స్కు కేరాఫ్గా కడియం డాక్యుమెంట్ రైటర్స్- బతికుండగానే డెత్ నర్టిఫికెట్స్- 2014లో చనిపోతే.. 2007లో చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ - తవ్వేకొద్దీ బయటపడుతున్న రైటర్ల అవినీతి, అక్రమాలు- కడియం సబ్రిజిస్ట్రార్ ఆఫీస్లో తప్పుడు రిజిస్ట్రేషన్స్- సొమ్ముల కోసం ఎంతకైనా తెగిస్తున్న డాక్యుమెంట్ రైటర్స్- రైటర్స్కు వత్తాను... అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
Published On
By Ravi
పరిష్కార దిశలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించాలి.
అర్జిల పరిష్కార విషయంలో ఖచ్చితత్వం, జవాబుదారీతనం కలిగి ఉండాలి - జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
బూతులతో రెచ్చిపోయిన పికిల్స్ యజమాని అలేఖ్య.. క్లారిటీ ఇచ్చిన చెల్లి రమ్య
Published On
By Ravi
కస్టమర్ పై బూతులతో రెచ్చిపోయింది పికిల్స్ యజమాని అలేఖ్య. వాట్సాప్ లో బూతులు తిడుతూ మెసేజ్ లు పంపింది. ఇవి కాస్త వైరల్ కావడంతో సోషల్ మీడియా అంతా హీటెక్కిపోయింది. కాస్ట్ ఎక్కువని అడిగితే బూతులు తిడతారా అని ఆమెపై భగ్గుమంటున్నారు నెటిజన్లు.
దీంతో తాజాగా అలేఖ్య చెల్లి రమ్య గోపాల్ కంచెర్ల ఈ వివాదంపై... అట్టహాసంగా ప్రారంభమైన అమరావతి చిత్రకళ ప్రదర్శన
Published On
By Ravi
విద్యార్థులను చేయి చేయి కలిపిన ఉత్సాహం నింపిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, మంత్రి దుర్గేష్.
రాష్ట్రంలో కళలకు, కళాకారులకి పూర్వ వైభవం.
ఇంత పెద్ద స్థాయిలో అమరావతి చిత్ర కళా ప్రదర్శనల్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు.
ముఖ్యమంత్రి గీసిన చిత్రాన్ని రూ.1,01,116 కు కొనుగోలు చేసిన డిప్యూటీ స్పీకర్ .
స్టాల్ల్స్ ను సందర్శించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత
నాగాంజలి మరణం బాధాకరం
Published On
By Ravi
TPN, Sri Ch Rajamahendravaram, April 04
ఆమె ఆఖరి కోరిక ప్రకారం దీపక్ కి కఠిన శిక్ష పడాలి ...
ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి ...
హాస్పటల్ యాజమాన్యం కూడా సాయం అందించాలి....
న్యాయం జరిగేవరకు అండగా ఉంటాం : మాజీ ఎంపీ భరత్.
నాగాంజలి మరణం అత్యంత బాధాకరమని మాజీ
పోలీసు... రిజిస్ట్రేషన్ కోసం ఏప్రియల్ 4 నుంచి అందుబాటులో స్లాట్ బుకింగ్
Published On
By Ravi
స్లాట్ బుకింగ్ పై అవగాహన కల్పించడం జరుగుతుంది....రిజిస్ట్రేషన్ కోసం : registration.ap.gov.in సందర్శించండి - జిల్లా రిజిస్ట్రార్ ఆర్. సత్యనారాయణ. నన్నయ్య యూనివర్సిటీలో కీచక అధ్యాపకులు
Published On
By Ravi
() తెలుగు పాఠాలలో సెక్స్ పాఠాల జోడింపు() రాత్రంతా మాతో గడిపితే బిర్యానీ మందు ఫ్రీ() వస్తే వందకు వంద మార్కులు.. లేదంటే ఫెయిల్() ఎస్సీ విద్యార్ధినిలను లైంగికంగా వేధించడమే ప్రవృత్తి() ఫిర్యాదు చేసినా పట్టించుకోని మహిళా వైస్ ఛాన్సలర్
KS Shekar, SPL Correspondent, East Godavari, TPN... ఆంధ్రప్రదేశ్ ఐదు సామాజిక వర్గాల బీ-సీ జాబితాలో చేర్చేందుకు కేంద్రం తో సమావేశం
Published On
By Ravi
ఆంధ్రప్రదేశ్లోని కళింగ వైశ్య, తూర్పు కాపు, శిష్ట కర్ణ, సోండి మరియు అరవల ఐదు సామాజిక వర్గాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చేందుకు సంబంధిత అంశంపై కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి శ్రీ వీరేంద్ర కుమార్ మరియు జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (NCBC) ఛైర్మన్ శ్రీ హన్స్రాజ్ గంగారామ్... 