Category
ఎన్టీఆర్
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
విజయవాడలో లూలూ మాల్..! ప్రయత్నం సాఫీగా సాగేనా?
Published On
By Dev
వారాహి ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ భక్తులకు వినూత్న కానుక..
Published On
By PC RAO
గుప్త నవరాత్రుల పూర్ణాహుతివేళ పురాణపండ ' శ్రీమాలిక ' మహాద్భుతం !
రాష్ట్రం కోసం ఈ మహాసంకల్పాన్ని అభినందించిన శీనానాయక్ గుంటూరు జీజీహెచ్ కి వల్లభనేని వంశీ
Published On
By Ravi
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi)ని మెరుగైన చికిత్సకోసం గుంటూరు జీజీహెచ్ కి తరలించారు. జగన్ అరెస్టుకు వేళాయెరా..!
Published On
By Ravi
- లిక్కర్స్కామ్లో జగన్ అరెస్ట్కు రంగం సిద్ధం- జగన్ అరెస్ట్కు ఎన్డీఏ పెద్దల నుంచి గ్రీన్సిగ్నల్- జగన్ అరెస్ట్కు సాధనంగా విజయసాయిరెడ్డి- లిక్కర్స్కామ్లో కసిరెడ్డి పాత్రను బయటపెట్టిన విజయసాయి- యూఎస్ కంపెనీ ద్వారా మద్యం కుభకోణం డబ్బు మళ్లింపు- కాలిఫోర్నియాలో మోరిస్ & విల్నర్ పార్టనర్స్ కంపెనీ-... స్థానిక సంస్థల ఉప ఎన్నికల విజయంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గర్వం
Published On
By Ravi
మచిలీపట్నం, 28 మార్చి 2025:
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మహాకష్టాల మధ్య కూడా గెలుపు సాధించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, నారా చంద్రబాబు నాయుడు గారు అధికార అహంకారంతో, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి, కేసులు పెట్టి, ఆస్తులను ధ్వంసం చేసి, బంధువుల ఉద్యోగాలు తీసుకోవడం, జీవనోపాధిని దెబ్బతీయడం... అమ్మవారి ఆలయంలో రాజకీయ దుర్గంధం: ప్రాధాన్యత కలిగిన అంశాలపై పోతిన వెంకట మహేష్ డిమాండ్లు
Published On
By Ravi
విజయవాడ, 28 మార్చి 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మవారి ఆలయంలో వివిధ రాజకీయ సమస్యలు మరింత తీవ్రత చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేత పోతిన వెంకట మహేష్ గారు వెల్లవాయిగా విమర్శలు చేయడంతో, అమ్మవారి ఆలయ నిర్వహణ పట్ల అనేక అంశాలు సమావేశంలో తేవబడ్డాయి.
పోతిన వెంకట మహేష్ గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కఠినంగా... పార్థసారధి వివరణ – ఎన్టీఆర్ వైద్య సేవలు, ఎంపానల్మెంట్ హాస్పటల్స్ పై ఆరోపణలు
Published On
By Ravi
విజయవాడ, 28 మార్చి 2025:
ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారధి మీడియాతో మాట్లాడి, ఎన్టీఆర్ వైద్య సేవలు మరియు ఎంపానల్మెంట్ హాస్పటల్స్ పై వివిధ ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం చేసిన పాలన వల్ల 3,000 కోట్ల రూపాయల బకాయిలు మిగిలిపోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి కొంత నిధులు... రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ 227వ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు
Published On
By Ravi
విజయవాడ, 28 మార్చి 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ లిమిటెడ్ యొక్క 227వ బోర్డు సమావేశం విజయవాడ, కానూరు సివిల్ సప్లై భవనంలో జరిగింది. ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండి మంజీర్ జిలాని... ప్రతి మహిళ తనను తాను రక్షించుకునే ఆయుధంగా మారాలి - జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధరరావు, ఐపిఎస్
Published On
By Ravi
కృష్ణాజిల్లా: నేడు సమాజంలో బాలికలు, యువతులు మరియు మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు కృష్ణాజిల్లా పోలీసు యంత్రాంగం నిరంతరం సిద్ధంగా ఉన్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధరరావు, ఐపిఎస్ తెలిపారు. అలాగే, అడిషనల్ ఎస్పీ (ఆడ్మిన్) శ్రీ V.V. నాయుడు గారు ప్రతి మహిళ తనకు తాను ఒక ఆయుధంగా మారాలని సూచించారు.
మహిళలపై... చేనేతలకు 365 రోజుల పనే లక్ష్యం
Published On
By Ravi
* రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత*చేనేతలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం* త్వరలో మరిన్ని చేనేత ఎగ్జిబిషన్లు * ఎగ్జిబిషన్ల ఏర్పాటుతో చేనేత వస్త్రాల అమ్మకాలు పెరిగాయన్న మంత్రి* మంత్రి సవితకు నేతన్నల ధన్యవాదాలు * ఎగ్జిబిషన్ల నిర్వహణతో రోజూ మాకు పని దొరుకుతోందని వెల్లడి వరుస వివాదాల్లో తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
Published On
By Ravi
ఎన్టీఆర్ జిల్లాతిరువూరు.
వరుస వివాదాల్లో తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు....
ఎమ్మెల్యే కోలిక పూడి శ్రీనివాస రావు తో నాకు ప్రాణి హాని ఉంది అని తెలిపిన జనసేన పార్టీ తిరువూరు నియోజకవర్గ సమన్వయ కర్త మనబోలు శ్రీనివాసరావు
జన సైనికులుగా గత కొన్ని నెలలుగా తిరువూరు నియోజకవర్గం వివిధ అక్రమాల గురించి... విద్యా రంగాన్ని నాశనం చేసిన జగన్ - మాజీ మంత్రి నెట్టెం శ్రీరఘురామ్.
Published On
By Ravi
విద్యా రంగాన్ని నాశనం చేసిన జగన్.. గత ప్రభుత్వంలో 3 సెమిస్టర్లకు 4272 కోట్లు ఫీజులు బాకీ పెట్టి.. ఫీజు పోరుకు విద్యార్థులు కలసి రాని పక్షంలో యువ పోరు పేరుతో వైసీపీ కార్యకర్తలతో డ్రామా ఆడేందుకు సిద్ధమాయ్యడు,
జగ్గయ్యపేటలో విలేకరుల సమావేశంలో టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం శ్రీరఘురామ్.
✍️... 