Category
సంగారెడ్డి
తెలంగాణ  సంగారెడ్డి 

పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం

పాశమైలారం పారిశ్రామికవాడలో  భారీ ప్రమాదం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని సీగాచి కెమికల్స్ పరిశ్రమలో(chemical factory) భారీ పేలుడు సంభవించింది. కార్మికులు పని చేస్తుండగా ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. దీనితో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.ఈ ప్రమాదంలో 10మందికి పైగానే చనిపోయినట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేసే ప్రయత్నాలు...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   మెడ్చల్  సంగారెడ్డి 

వెటర్నరీ.. పెట్ క్లినిక్ లపై డిసిఏ దాడులు.. కేసులు నమోదు

వెటర్నరీ.. పెట్ క్లినిక్ లపై డిసిఏ దాడులు.. కేసులు నమోదు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు మరోసారి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సారి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి మరియు సంగారెడ్డి జిల్లాల్లోని వెటర్నరీ/పెట్ క్లినిక్స్ మరియు వాటికి అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులలో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల సమయంలో GHMC పరిధిలోని వెటర్నరీ మందుల నిల్వ, విక్రయాల్లో ఉన్న ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   సంగారెడ్డి  తెలంగాణ మెయిన్  

కేంద్ర బలగాల శాంతి సందేశ ర్యాలీ

కేంద్ర బలగాల శాంతి సందేశ ర్యాలీ పటాన్ చెరు, జూన్ 15: పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో కేంద్ర సాయుధ దళాలైన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (R.A.F.) బృందం, సీఐ వినాయక రెడ్డి ఆధ్వర్యంలో శాంతి సందేశ ర్యాలీ నిర్వహించబడింది. పటాన్ చెరు టౌన్‌తో పాటు ఇస్నాపూర్, ముత్తంగి ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ శాంతి ర్యాలీ ద్వారా ప్రజల్లో...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   సంగారెడ్డి  తెలంగాణ మెయిన్  

శాంతిభద్రతల కోసం మెుదలైన కొత్త అధ్యాయం

శాంతిభద్రతల కోసం మెుదలైన కొత్త అధ్యాయం పటాన్‌చెరు: ప్రజలకు మెరుగైన శాంతిభద్రతలు, వేగవంతమైన సేవలందించేందుకు పటాన్‌చెరు నియోజకవర్గంలో మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బొల్లారం, గుమ్మడిదలలో పోలీస్ స్టేషన్లకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. బొల్లారంలో హెట్రో లేబొరేటరీస్ సౌజన్యంతో రూ.3.50 కోట్ల అంచనా వ్యయంతో ఒక ఎకరం స్థలంలో మోడల్ పోలీస్ స్టేషన్ నిర్మించనున్నారు. గుమ్మడిదలలో కూడా రూ.2.50...
Read More...
తెలంగాణ  సంగారెడ్డి 

బడిబాటలో అక్షరాలు దిద్దించిన ఉపాద్యాయులు

బడిబాటలో అక్షరాలు దిద్దించిన ఉపాద్యాయులు పటాన్‌చెరువు: చైతన్యనగర్ కాలనీకి చెందిన విద్యార్థులకు పటాన్‌చెరు ప్రభుత్వ పాఠశాలలో  'బడి బాట' కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒకటవ తరగతిలో చేరిన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించడంతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కాలనీ పెద్దలు రుద్రారం శంకర్,...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   సంగారెడ్డి  తెలంగాణ మెయిన్  

సంగారెడ్డి జిల్లా కాజిపల్లిలో ఘోర ప్రమాదం – డ్రైవర్ మృతి

సంగారెడ్డి జిల్లా కాజిపల్లిలో ఘోర ప్రమాదం – డ్రైవర్ మృతి సంగారెడ్డి జిల్లా బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కాజిపల్లి గ్రామంలో శనివారం తెల్లవారుజామున తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కంకరను అన్‌లోడ్ చేస్తున్న సమయంలో ఓ హైడ్రాలిక్ టిప్పర్‌కు విద్యుత్ షాక్ తగలడంతో మంటలు చెలరేగి, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే... బిల్వాని స్టోన్ క్రషర్‌కు చెందిన ఓ హైడ్రాలిక్ టిప్పర్ వాహనం...
Read More...
తెలంగాణ  సంగారెడ్డి 

అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ భవనాల కూల్చివేత..

అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ భవనాల కూల్చివేత.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో అనుమతులకు మించి నిర్మించిన అక్రమ భవనాలపై మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. జీ+2 (గ్రౌండ్ ప్లస్ 2 అంతస్తులు) నిర్మాణానికి అనుమతులు పొంది, ఐదారు అంతస్తులు నిర్మించిన మూడు భవనాల స్లాబ్‌లను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు కూల్చివేశారు. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం...
Read More...
తెలంగాణ  సంగారెడ్డి 

గోవా నుండి వచ్చే వాహనాల తనఖీలు.. మద్యం బాటిళ్ల స్వాధీనం..

గోవా నుండి వచ్చే వాహనాల తనఖీలు.. మద్యం బాటిళ్ల స్వాధీనం..   ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం ఇచ్చిన అదేశాల మేరకు  ఎన్‌డీపీఎల్‌ ( నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌)పై వారం రోజులుగా తనిఖీలు  చేపడుతున్నారు. జాహీరాబాద్‌ ఎక్సైజ్ చెక్‌పోస్టు వద్ద ఎస్టీఎప్‌ సీఐ బిక్షా రెడ్డి, ఎస్సై బాలరాజు, సంగారెడ్డి టిటి ఎఫ్  సీఐ హన్మంత్‌, చెక్‌పోస్టు సీఐ మల్లికార్జునబాబు సిబ్బంది కలిసి
Read More...
తెలంగాణ  సంగారెడ్డి 

నూతన దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..

నూతన దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి.. సంగారెడ్డి జిల్లా, పటాన్ చెరువు మండలంలోని రుద్రారం గ్రామంలో నూతనంగా నిర్మించిన దుకాణ సముదాయాన్ని శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నేడు ప్రారంభించారు. రుద్రారం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) ఆధ్వర్యంలో, PACS చైర్మన్ గాయత్రి పాండు పర్యవేక్షణలో ఈ దుకాణ సముదాయం నిర్మించబడింది. వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో 40 లక్షల...
Read More...
తెలంగాణ  సంగారెడ్డి 

పిస్తా హౌస్ హోటల్‌లో అగ్ని ప్రమాదం..

పిస్తా హౌస్ హోటల్‌లో అగ్ని ప్రమాదం.. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం అశోక్ నగర్‌లోని పిస్తా హౌస్ హోటల్‌లో శుక్రవారం సాయంత్రం స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. నాల్గవ అంతస్తులో కిచెన్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు....
Read More...
తెలంగాణ  సంగారెడ్డి 

రూ. 10.11కోట్ల డ్రగ్స్..గంజాయి కాల్చి బూడిద చేశారు..

రూ. 10.11కోట్ల డ్రగ్స్..గంజాయి కాల్చి బూడిద చేశారు.. ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్     27 కేసుల్లో పట్టుబడిన రూ. 10.11కోట్ల గంజాయి, డ్రగ్స్‌ను కాల్చివేశారు. సంగారెడ్డి జిల్లాలోని నాలుగు ఎక్సైజ్‌ స్టేషన్లలో 27 కేసుల్లో పట్టుబడిన గంజాయి, ఆల్పోజోలం, డైజో ఫామ్ లాంటి మత్తు పదార్థాలను మంగళవారం దహనం చేశారు. మెదక్‌ డిప్యూటి కమిషనర్‌ జె. హరి కిషన్‌ డిస్పోజల్‌ అధికారిగా ఇచ్చిన  అదేశాల...
Read More...
తెలంగాణ  సంగారెడ్డి 

బొల్లారంలో ఏటీఎంలో చోరీకి విఫలయత్నం..

బొల్లారంలో ఏటీఎంలో చోరీకి విఫలయత్నం.. సంగారెడ్డి జిల్లా పారిశ్రామిక వాడ ఐడిఏ బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీరప్ప బస్తీలో గల హెచ్‌డిఎఫ్‌సి ఏటీఎంలో తెల్లవారుజామున చోరీకి విఫలయత్నం జరిగింది.  మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దొంగలు ఏటీఎం మిషన్‌ను పగలగొట్టడానికి ప్రయత్నించారు. అయితే ఏటీఎం మిషన్‌ను పగలగొడుతుండగా అలారం మోగడంతో దొంగలు వెంటనే అక్కడి నుండి పరారయ్యారు. ఈ ఘటనలో ఎటువంటి...
Read More...

Advertisement