Category
నాగర్కర్నూల్
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
తెలంగాణ అమరనాథ్ - సలేశ్వరం యాత్ర..
Published On
By Ravi
ఈనెల 11 నుంచి నల్లమలలో ప్రారంభం కానున్న సాహసయాత్ర
ఏడాదిలో మూడురోజులు మాత్రమే లింగమయ్య దర్శనానికి అవకాశం
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్పరిధిలో కొండలు, లోయల్లో ప్రకృతి రమణీయ ప్రదేశంలో కొలువైన లింగమయ్యస్వామి
ఏటా చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున లింగమయ్యకు చెంచుల ప్రత్యేక పూజలు
తెలంగాణ అమరనాథ్ యాత్రగా పిలుచుకునే సలేశ్వరం జాతర ఈనెల 11... బిఆర్ఎస్ బహిరంగ సభలో హరీశ్ రావు సంచలన వాఖ్యలు
Published On
By Ravi
నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ముద్విన్ గ్రామంలో నిరుపేద బిడ్డకు ఇంటిని అందజేసి, ఆ తర్వాత బోయిన్ గుట్టలో మహాత్మాగాంధీ, అంబేద్కర్, సేవాలాల్ మహారాజ్ విగ్రహాలను ఆవిష్కరించిన హరీశ్ రావు 101వ GCCMB హోం మిషన్ సంబరాల్లో - పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి.
Published On
By Ravi
నాగర్ కర్నూల్ పార్లమెంట్ కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్ గల్ మండలం ఆకుతోట పల్లి గ్రామంలో GCCMB హోం మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చర్చ్ 100 సం"రాలు పూర్తి చేసుకున్న సందర్బంగా 101వ GCCMB హోం మిషన్ సంబరాల్లో పాల్గొన్న నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ... కొల్లాపూర్ లో బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ గూండాల దాడి దుర్మార్గం-మాజీ మంత్రి హరీష్ రావు
Published On
By Ravi
ఏడాది కిందటి వరకు శాంతియుతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హింస, నేరాలు పెరిగిపోతున్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గం లోని నార్యనాయక్ తండాలో తాజాగా బీఆర్ఎస్ కేడర్ పై జరిగిన దాడే దీనికి నిదర్శనం.కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుందని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులను ఉసిగొల్పుతూ నిజంగానే మార్పు తెచ్చారు. కాంగ్రెస్ మార్క్... కాంగ్రెస్ గుండాల దాడిని ఖండించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Published On
By Ravi
కొల్లాపూర్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి నాయకుల పైన కాంగ్రెస్ గుండాల దాడిని ఖండించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్యనాయక్ తండాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ దాడి అత్యంత హేయమైన చర్య.నిన్న సతాపూర్ లో జరిగిన దాడి మరవముందే మరోసారి బీఆర్ఎస్ శ్రేణులపై ఇలా దాడి చేసిన సంఘటన చూస్తే, కాంగ్రెస్... బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే ఎవరినీ వదిలిపెట్టం - ఎమ్మెల్సీ కవిత
Published On
By Ravi
సీఎం సొంత జిల్లా నుంచి చెబుతున్నా... కచ్చితంగా పింక్ బుక్కు మైంటైన్ చేస్తాం.
పింక్ బుక్కులో అందరి చిట్టా రాసుకుంటాం.
SLBC సహాయక చర్యలను వదిలేసి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కు మంత్రులు వెళ్లడం సిగ్గుచేటు.
కార్మికుల ప్రాణాలంటే కాంగ్రెస్ కు లెక్క లేదా ? .
బీసీ రిజర్వేషన్ల పెంపునకు మూడు వేర్వేరు బిల్లులను పెట్టాలి.
కుల సర్వే నివేదికను బహీర్గతం చేయలి.
నాగర్ కర్నూల్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.
నాగర్ కర్నూల్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విలేకరుల సమావేశం.
Published On
By Ravi
*8 మంది ప్రాణాలు ఎస్ఎల్బీసీ సొరంగంలో కొట్టుమిట్టాడుతుంటే... కాంగ్రెస్ నాయకులు పార్టీ సమావేశానికి వెళ్లారు*
*ఒక్క మంత్రి కూడా సంఘటనా స్థలం వద్ద ఇప్పుడు లేరంటే ప్రాణాలంటే కాంగ్రెస్ నాయకులకు లెక్కలేదు*
*కేసీఆర్ గారి హయాంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ను 11.5 కిమీ తవినప్పుడు ఒక్క ప్రమాదం కూడా జరగలేదు*
*కేవలం ప్రభుత్వ నిర్లక్షం కారణంగా... నాగర్ కర్నూల్ జిల్లా సింగోటంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు.
Published On
By Ravi
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు పై ఎమ్మెల్సీ కవిత ఫైర్.
ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి చెబుతున్నా... కచ్చితంగా పింక్ బుక్కు మైంటైన్ చేస్తాం.
బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే ఎంత పెద్ద నాయకులైనా, అధికారులనైనా ఎవరిని వదిలిపెట్టం.
పింక్ బుక్కులో అందరి చిట్టా రాసుకుంటాం.
మాకు కూడా టైం వస్తుంది... అప్పుడు అందరి... ఫార్మ్ హౌజ్ లో కూర్చుని పాలన చెయ్యడం లేదు - మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Published On
By Ravi
#ప్రజధనాన్ని దుర్వినియోగం చేసే ప్రభుత్వం మాది కాదు#సహజ సిద్ధంగానే నేను పైలెట్ ను#యుద్ద విమానాలు నడిపిన అనుభవం నాది#జగన్ తో కుమ్మకై కృష్ణా జలాలను ఆంధ్రకు సమర్పించిన చరిత్ర బి.ఆర్.ఎస్ పాలకులది#ఎస్.ఎల్.బి.సి ప్రాజెక్ట్ కు విద్యుత్ సరఫరా నిలిపినప్పుడు జగదీశ్ రెడ్డి ఎందుకు స్పందించ లేదు#బి.ఆర్.ఎస్ పాలనలో నీటిపారుదల రంగాన్ని భ్రష్ఠు పట్టించారు#హరీష్ రావు విమర్శలు అర్ధరహితం#సంఘటనా స్థలి వద్దకు బి.ఆర్.ఎస్ నేతల పర్యటన ఆసాంతం రాజకీయ డ్రామా#1.81 లక్షలతో కట్టిన కాళేశ్వరం కూలిపోయినప్పుడు మీ గొంతులు ఎందుకు పెగల లేదు#27,500 కోట్లు ఖర్చు పెట్టి పాలమూర్-రంగారెడ్డి ప్రాజెక్ట్ కింద ఒక్క ఎకరాకు నీరు అందించ లేక పోయారు#కార్మికులను సురక్షితంగా బయట పడేసేందుకు ఆధునిక పరిజ్ఞానం వినియోగిస్తున్నాం#ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతున్నారు#అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో టన్నెల్ బోరింగ్ మిషన్లు,డి వాటరింగ్ పునరుద్ధరణ#రెండు-మూడు నెలల్లో ఎస్.ఎల్.బి.సి పనుల పునరుద్ధరణ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది - హరీష్ రావు.
Published On
By Ravi
ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి ప్రెస్ మీట్ పాయింట్స్. ఏది పడితే అది మాట్లాడటం హరీష్ రావు కి అలవాటు - మహేష్ కుమార్ గౌడ్
Published On
By Ravi
1.SLBC దగ్గరకు హరీష్ రావు బృదం వెళ్లి హడావిడి చేసి పత్రికలకు ఫోజు ఇవ్వడం కాదు ..కాళేశ్వరం నిర్మాణ దశలో ఏ ఒక్క మీడియా నైనా ఒక్క మీడియా ప్రతినిధినైనా అక్కడకి అనుమతి ఇచ్చారా!..కిలో మీటర్ల దూరంలో ఆపేసిన చరిత్ర మీది దీనిపై చర్చకు సిద్ధమా !2..మీరు ఏ సమన్వయం తో కాళేశ్వరం ప్రాజెక్టు... SLBC టన్నెల్ వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్
Published On
By Ravi
ఈ ప్రాజెక్ట్ మంజూరి చేయించడంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మొదటి నుంచి కష్టపడ్డారు.
ఎస్.ఎల్.బీ.సి ప్రమాదం అనుకోకుండా జరిగిన ప్రమాదం.
టన్నెల్ లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు మా ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతున్నది.
ప్రపంచంలో గొప్ప గొప్ప ఇంజనీర్లను పిలిపించాం.
భాధితులను రక్షించడం కోసం 10 సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి.
నీటి లీకేజి... 