Category
రంగారెడ్డి
తెలంగాణ  రంగారెడ్డి 

మీర్పేట్ లో శ్రీ గాయత్రీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు

మీర్పేట్ లో శ్రీ గాయత్రీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు పవిత్ర జంధ్యాల..శ్రావణ పౌర్ణమి సందర్భంగా మీర్ పేటలోని శ్రీ గాయత్రీ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి పూజ, సామూహిక నూతన యజ్ఞోపవీత ధారణ, దేవ ఋషి పితృ తర్పణములు అనంతరము నూతన వతువులకు ఉపాకర్మ, ముంజివిడుపు, కాండఋషి హోమాది కార్యక్రమములు జరిపారు. అనంతరం శ్రావణమాస నిత్య కుంకుమార్చన లో భాగంగా...
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  హైదరాబాద్   రంగారెడ్డి  Featured 

స్వర్ణగిరి నమునాతో ఈ ఏడాది బాలాపూర్ గణేష్..

స్వర్ణగిరి నమునాతో ఈ ఏడాది బాలాపూర్ గణేష్.. పనుల్లో నిమగ్నమైన శామీర్పేట కళాకారులు.. గత ఏడాది అరుణాచలం..ఈ ఏడాది స్వర్ణగిరి.. ప్రతియేటా కొత్త తరహా ఏర్పాట్లతో ఆకట్టుకుంటున్న గణేష్..
Read More...
తెలంగాణ  సినిమా  రంగారెడ్డి  Featured 

మళ్లీ రెచ్చిపోయిన సినీనటి కల్పిక..

మళ్లీ రెచ్చిపోయిన సినీనటి కల్పిక.. ఈ సారి మొయినాబాద్ లో హంగామా బ్రౌన్ టౌన్ రిసార్ట్ లో గోలగోల మేనేజర్ పై బూతులు..దాడికి యత్నం
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  హైదరాబాద్   రంగారెడ్డి  Featured 

అచ్చం పుష్పా సినిమాను సేమ్ టు సేమ్ దింపేశారు..

అచ్చం పుష్పా సినిమాను సేమ్ టు సేమ్ దింపేశారు.. సిటీ శివారులో గంజాయి ముఠాను పట్టుకున్న ఈగల్ టీమ్మహారాష్ట్రా టు రాజమండ్రీ టు హైదరాబాద్ చైన్ బ్రేక్ చేసిన పోలీసులుపండ్ల రవాణా మాటున గంజాయి రావాణా..
Read More...
తెలంగాణ  సినిమా  రంగారెడ్డి  Featured 

సినీనటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు..

సినీనటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు.. భూ వివాదంలో నటుడు రాజీవ్ కనకాల రాచకొండ పోలీసుల నోటీసులు లేని భూమిని ఉన్నట్లు సృష్టించి బేరం
Read More...
తెలంగాణ  రంగారెడ్డి 

ఆపరేషన్ చబత్ర.. పోలీసుల అదుపులో 122మంది

ఆపరేషన్ చబత్ర.. పోలీసుల అదుపులో 122మంది రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన పరిధిలో పోలీస్ ఆపరేషన్ చబుత్ర నిర్వహించారు. అర్ధరాత్రి రోడ్లపై చక్కర్లు కొడుతున్న సుమారు 122 మందిని అదుపులోకి తీసుకున్నారు. నందనవనం, ఆర్.ఎన్. రెడ్డి నగర్, భూపేష్ గుప్తా నగర్ ప్రాంతంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టుబడిన వారందరిని అదుపులోకి తీసుకొని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. మరోసారి రిపీట్...
Read More...
తెలంగాణ  రంగారెడ్డి 

రీల్స్ కోసం.. రైలుపట్టాలపై కార్ డ్రైవింగ్.. యువతి అరెస్ట్

రీల్స్ కోసం.. రైలుపట్టాలపై కార్ డ్రైవింగ్.. యువతి అరెస్ట్ రంగారెడ్డిజిల్లా: రీల్ వ్యామోహంతో మద్యం మత్తులో రైళ్లు వెళ్లాల్సిన పటాలపై ఓ యువతి కారు నడుపుతూ హల్ చల్ చేసింది. ఈ సంఘటన శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర సంచలనం రేపింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో  కొండకల్ రైల్వే గేట్ నుంచి బుల్కాపూర్ చిన్న...
Read More...
తెలంగాణ  రంగారెడ్డి 

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్ రంగారెడ్డిజిల్లా: శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కాపుగడ్డలో ఎస్ఓటి పోలీసులు దాడులు జరిపారు.  ఇద్దరు యువకులను అరెస్ట్ చేసిన రాజేంద్రనగర్ SOT పోలీసులు వారి నుండి గంజాయి స్వాదీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా గంజాయిని విక్రయిస్తున్న పవన్ రెడ్డి, ప్రణతిమణితేజా అనే యువకులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన యువకుల నుండి 540 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని...
Read More...
తెలంగాణ  రంగారెడ్డి 

మీర్పేట్ లో ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పద మృతి

మీర్పేట్ లో ప్రభుత్వ ఉద్యోగి అనుమానాస్పద మృతి కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు నాలుగు అడుగుల నీటి సంపులో మృతదేహం.. కుటుంబ సభ్యుల పైన అనుమానిస్తున్న స్థానికులు మరియు బంధువులు రెండు నెలల క్రితం ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మృతుడు
Read More...
తెలంగాణ  రంగారెడ్డి 

హయత్ నగర్ లో రోడ్డుప్రమాదం.. కానిస్టేబుల్ మృతి

హయత్ నగర్ లో రోడ్డుప్రమాదం.. కానిస్టేబుల్ మృతి రంగారెడ్డి: హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద అంబర్పేట్ వద్ద చోటు చేసుకున్న ఘటనలో యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న రామావత్ మాన్ సింగ్ (43) మృతి చెందాడు.  విధులు ముగించుకుని తొర్రూర్ లోని తన నివాసానికి వెళ్తుండగా, పెద్ద అంబర్పేట్ వద్ద ముందు...
Read More...
తెలంగాణ  రంగారెడ్డి 

వండర్ లా వద్ద వ్యాపారస్థుల ఆందోళన.. పిఎస్ లో ఫిర్యాదు

వండర్ లా వద్ద వ్యాపారస్థుల ఆందోళన.. పిఎస్ లో ఫిర్యాదు రంగారెడ్డి జిల్లా: ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వండ ర్ లా వద్ద వ్యాపారస్తులు ఆందోళనకు దిగారు. వండర్ లా కు  వెళ్లే వాహనాలను, వారి సిబ్బందిని బట్టల దుకాణం  వ్యాపారస్తులు అడ్డుకున్నారు. దాదాపు 11 సంవత్సరాలుగా తాము వండర్ లా లోపలికి వెళ్లే దారిలో మా భూమిలో బట్టలు అమ్ముకుంటున్నామని ఒకేసారి వండర్ లా...
Read More...
తెలంగాణ  రంగారెడ్డి 

ప్రభుత్వ భూమి కబ్జా..హైకోర్టులో పిల్ వేసిన నలుగురు ఎమ్మెల్యేలు

ప్రభుత్వ భూమి కబ్జా..హైకోర్టులో పిల్ వేసిన నలుగురు ఎమ్మెల్యేలు శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందంటూ నలుగురు ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, మురళీనాయక్ పిల్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్పై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఖాజాగూడలోని సర్వే నెంబర్ 119, 122లో ఉన్న 27.18...
Read More...

Advertisement