Category
శ్రీకాకుళం
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గొండు శంకర్
Published On
By MAHESH ARN
శ్రీకాకుళం: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీగా ప్రకటించిన సూపర్ సిక్స్లోని ముఖ్యమైన పథకాలలో ఒకటైన తల్లికి వందనం పథకాన్ని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. ఏడు రోడ్ల కూడలి వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ, “పేద, బడుగు, బలహీన వర్గాల తల్లులకు ఈ పథకం... ప్రజలకు మా పాలనపై విశ్వాసం – ఎమ్మెల్యే గొండు శంకర్
Published On
By MAHESH ARN
శ్రీకాకుళం: 13-06-2025
శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే గొండు శంకర్ చేపట్టిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. శుక్రవారం శ్రీకాకుళం విశాఖ ఎ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామాలు, పట్టణాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను వినిపించారు.
ఇళ్ల లభ్యత,... జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్
Published On
By MAHESH ARN
గుంటూరు, జూన్ 11:
రాజధాని ప్రాంత మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయనను తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళగిరికి తరలించారు. వైసిపి క్షమాపణ చెప్పాలి: తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్
Published On
By MAHESH ARN
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల: 09-06-2025
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో జరిగిన నిరసన కార్యక్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి మహిళకు అవమానం జరిగినందుకు వైసిపి పార్టీ యాజమాన్యం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి ప్రాంత మహిళలనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా మహిళలను వైసిపి నాయకులు, అనుచరులు అసభ్యంగా విమర్శించారని... అప్పన్న దర్శనం సర్వపాపహరణం
Published On
By Ravi
- సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఎమ్మెల్యేలుగోండు శంకర్, మామిడి గోవిందరావు దాడులకు పాల్పడిన ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలి : ఏబీవీపీ
Published On
By Ravi
జమ్మూ కశ్మీర్ పహల్గమ్లో ఉగ్రవాదులు జరిపిన దాడిని ఖండిస్తూ పాతపట్నం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆల్ ఆంధ్ర రోడ్ దగ్గర ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్బంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిగిలిపల్లి మదన్ కుమార్ మాట్లాడుతూ.. 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామనీ.. మరణించిన వారి కుటుంబ... ఏఐవైఎఫ్ జాతీయ మహాసభల వాల్పోస్టర్ ఆవిష్కరణ..!
Published On
By Ravi
టెక్కలి TPN : అఖిల భారత యువజన సమాఖ్య 17వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మొజ్జాడ యుగంధర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టెక్కలిలో జాతీయ మహాసభల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మే నెల 15 నుంచి 18 వరకు తిరుపతి నగరంలో జాతీయ మహాసభలను నిర్వహించనున్నట్లు... కార్యకర్తే అధినేత అనే మాటను ఆచరణలో పెడుతున్న ఎమ్మెల్యే ఎంజీఆర్..!
Published On
By Ravi
శ్రీకాకుళం TPN : కార్యకర్తే అధినేత అనే మాటను తెలుగుదేశం పార్టీ ఆచరణలో పెట్టిందని.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన కార్యకర్తలే టీడీపీకి బలం అని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. తన కార్యాలయంలో కార్యకర్తే అధినేత అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో ఏ పార్టీకి లేని సంస్థాగత... లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ..!
Published On
By Ravi
సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకు అండగా ఉంటుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన గుడ్ల దుర్వాసికి రూ.66,572, తండ్యాల తవిటి రాజుకి రూ.4,10,000, సామవరపు స్రవంతికి రూ.10,00,000 చెక్కులను తన కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో లబ్ధిదారులు సీఎం... కలవరపెడుతున్న నక్షత్ర తాబేళ్ల మరణాలు..!
Published On
By Ravi
శ్రీకాకుళం TPN :
- శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్ల మృత్యుఘోష- రెండు రోజుల్లో 15 జీవుల కన్నుమూత- గుట్టుగా దహనం చేసేస్తున్న సిబ్బంది
శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మంలోని ప్రసిద్ధ కూర్మనాథ క్షేత్రంలో నక్షత్ర తాబేళ్ల మరణాలు భక్తులను కలవరపెడుతున్నాయి. ఇక్కడ రెండు రోజులుగా సుమారు 15కు పైగా కూర్మాలు మృత్యువాత... వైఎస్సార్ విగ్రహ ధ్వంసంపై తమ్మినేని సీతారామ్ ఫైర్..!
Published On
By Ravi
శ్రీకాకుళం TPN : బైరి జంక్షన్ దగ్గర నిర్మించిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని కూల్చివేసిన ఘటన బాధాకరమని వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.108, ఫీజురీయింబర్స్మెంట్, పలు సంక్షేమ పథకాల... శ్రీకాకుళంలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు..!
Published On
By Ravi
శ్రీకాకుళం TPN : గొప్ప ప్రజాపాలనాదక్షుడు సీఎం నారా చంద్రబాబునాయుడు అని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు కొనియాడారు. చంద్రబాబు 75వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా శ్రీకాకుళం టీడీపీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షులు కలమట వెంకటరమణ అధ్యక్షతన పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు మాట్లాడుతూ.. భారత రాజకీయ... 