Category
జాతీయం-అంతర్జాతీయం
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
లిక్కర్ స్కామ్ మాస్టర్ మైండ్స్ జగన్ దంపతులే..!
Published On
By TVK
* ముందస్తు వ్యూహం ప్రకారమే లిక్కర్ స్కామ్
* మిథున్ రెడ్డి కేవలం పావు మాత్రమే
* అసలు సూత్రధారులు జగన్, భారతి
* ముడుపుల ద్వారా రూ.3,200 కోట్లు లూటీ
* కోటి పేద కుటుంబాలు విధ్వసం
* ఎక్స్ లో కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఆరోపణలు అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0..! ఇళ్ల వద్ద నుంచే రిజిస్టర్ పోస్టు బుకింగ్ సేవలు!
Published On
By Dev
వినియోగదారుల సౌకర్యార్థం పోస్టల్ డిపార్ట్మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటి వద్ద నుంచే రిజిస్టర్ పోస్టు బుకింగ్ సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ సేవలను ప్రజలకు చేరువ చేయడంకోసం అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ 2.0లో భాగంగా ప్రత్యక యాప్ను ప్రవేశపెట్టనున్నారు. యాప్ను డౌన్లోడ్ చేసుకుని సేవల కోసం సిబ్బందికి రిక్వెస్టు పంపితే.. ఆ మేరకు... తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..సామాన్య ప్రజలకు ఇక్కట్లు!
Published On
By Dev
ఆంధ్రప్రదేశ్ లోనూ భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఏపీలోని విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నదీ పరివాహక ప్రాంతాలలో ఈతకు,... సన్యాసులకు అందాన్ని ఎరవేసి ..న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి..చివరికి...
Published On
By Dev
అందం ఎరవేసి బౌద్ధ గురువులు, సన్యాసులను ఉచ్చులోకి లాగి, రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన మాయలేడి వ్యవహారం థాయ్లాండ్లో సంచలనం సృష్టించింది. గత నెలలో బ్యాంకాక్లోని బౌద్ధ ఆలయం నుంచి ఫ్రా థెప్ అనే సీనియర్ గురువు అదృశ్యమయ్యాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు నివ్వెరపోయే నిజాలు తెలిశాయి. అతడి అదృశ్యం వెనుక ‘మిస్... ప్రాణాలు నిలబెట్టే ఆసుపత్రి..10 నిమిషాల్లో రెడీ!
Published On
By Dev
ప్రతి విపత్తు ఓ వినూత్న ఆవిష్కరణకు విత్తు. వరదలు, రోడ్డు, అగ్ని ప్రమాదల వంటి అత్యవసర వేళల్లో వైద్యమందించడం చాలా వ్యయప్రయాసాలతో కూడుకున్న పని. కానీ ఇపుడు పరిస్థితి మారింది. టెక్నాలజీ వచ్చింది. వేగంగా వైద్యమందించడమే కాకుండా 10 నిమిషాల్లో మొబైల్ పోర్టబుల్ హాస్పిటల్ రెడీ అయ్యే వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. అవును..అత్యవసర పరిస్థితులలో అన్ని... హరిహరవీరమల్లు...అ'ధర'హో అంటున్న టికెట్ రేట్లు!
Published On
By Dev
పవర్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..! త్వరలోనే పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అవుతోంది. ఈ మూవీ జూలై 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ధియేటర్లలో సందడి చేయబోతుంది. హరిహర వీర మల్లు మూవీకి టికెట్ల రేట్లు పెంచుకోవటానికి అవకాశం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది.... ఏపీ పెట్టుబడులపై చర్చకు దారితీసిన ఓ యాడ్..! ఏంటా కథ?
Published On
By Dev
మహీంద్రా నుంచి ఫ్యూరియో ట్రక్ తెలుగు అడ్వర్టైజ్మెంట్ను తన ఎక్స్ వేదికగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేశారు. ‘‘ఒక్క నిర్ణయం చాలు.. మీ విధి మీ చేతుల్లో ఉంది. ట్రక్ను సొంతం చేసుకోండి.. జీవితం మార్చుకోండి’’ అంటూ తెలుగులో ఆ వీడియోకు క్యాప్షన్ కూడా పెట్టారు.
https://twitter.com/naralokesh/status/1946220753608937670
//><!--
//--><!
ఎక్స్ లో ఆ వీడియోను... వేల ఎన్ కౌంటర్లు..వందల మంది హతం..తప్పు చేస్తే అక్కడంతే!
Published On
By Dev
శాంతిభద్రతలు గాడితప్పుతూ.. గూండారాజ్ కొనసాగుతున్న యూపీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ‘బుల్లెట్ రాజ్’తో బుద్ధి చెబుతున్నారు. శాంతిభద్రతలు కాపాడటంతోపాటు నేరనిర్మూలనే లక్ష్యంగా నేరస్థులపై కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఒక్క రోజులో 14 ఎన్ కౌంటర్లు జరిగాయంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ‘‘ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు నేరస్థులపై ఉక్కుపాదం... దేశవ్యాప్తంగా బిల్లులు బెంబేలెత్తిస్తుంటే అక్కడ మాత్రం ఫ్రీ కరెంట్!
Published On
By Dev
దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో చూసినా కరెంట్ బిల్లులు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. కానీ ఆ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం కరెంట్ ఫ్రీ అని ప్రకటించింది నిందితురాలిని బాధితురాలిగా చిత్రకరించొద్దంటున్న మృతుడు తలాల్ కుటుంబం!
Published On
By Dev
కేరళ నర్సు నిమిష ప్రియకు శిక్షపడాల్సిందేనని పంతం భారతీయుల పాలిట లైఫ్లైన్.. బ్లడ్మనీ!
Published On
By Dev
కేరళ నర్సు నిమిషా ప్రియను రక్షించేందుకు చివరి ప్రయత్నాలు
బ్లడ్మనీకి అంగీకరించి క్షమాభిక్ష ప్రసాదిస్తే నిమిషకు తప్పనున్న మరణశిక్ష
ఇండియా గ్రాండ్ ముఫ్తీ.. కేరళ ముస్లిం మతపెద్ద కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్ చొరవ
క్షమాభిక్ష కోసం యెమెన్లో రాయబారం నడిపిన కేఏ పాల్ సేఫ్ ల్యాండింగ్..అంతరిక్షం నుంచి భూమికి చేరుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లా
Published On
By Dev
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన తొలి భారతీయుడు శుభాన్షు శుక్లా 