Category
పశ్చిమ గోదావరి
ఆంధ్రప్రదేశ్  పశ్చిమ గోదావరి  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

ఇంజినీరింగ్ సెక్షన్ కార్మికుల అర్థనగ్న నిరసన

ఇంజినీరింగ్ సెక్షన్ కార్మికుల అర్థనగ్న నిరసన భీమవరం, జూన్ 26: పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గంలో జరుగుతున్న నాల్గవ రోజు సమ్మె లో భాగంగా, భీమవరం మున్సిపాలిటీలోని ఇంజినీరింగ్ సెక్షన్‌కు చెందిన కార్మికులు అర్థనగ్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తమ హక్కుల కోసం ఎన్నిసార్లు అధికారులను విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో కార్మికులు ఈ రూపంలోని నిరసనకు దిగారు. కనీస...
Read More...
ఆంధ్రప్రదేశ్  పశ్చిమ గోదావరి  ఏలూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

మున్సిపల్‌ ఉద్యోగుల సమ్మె మూడో రోజు కొనసాగింపు

మున్సిపల్‌ ఉద్యోగుల సమ్మె మూడో రోజు కొనసాగింపు భీమవరం, జూన్ 25:మున్సిపల్ ఉద్యోగుల సమ్మె మూడో రోజు మరింత ఉధృతంగా సాగింది. సమ్మెలో భాగంగా మంగళవారం ఉదయం మున్సిపల్ కార్యాలయం నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ర్యాలీగా బయలుదేరి భీమవరం అంబేద్కర్ చౌక్ చేరుకున్నారు. అక్కడ ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవ నివాళులు అర్పించారు. ఆ తరువాత...
Read More...
ఆంధ్రప్రదేశ్  Lead Story  Featured  పశ్చిమ గోదావరి 

పోలవరంలో పేకాట డెన్.. రోజుకు 10 కోట్లు.. నిర్వాహకుడు ఎమ్మెల్యే

పోలవరంలో పేకాట డెన్.. రోజుకు 10 కోట్లు.. నిర్వాహకుడు ఎమ్మెల్యే పోలవరం ఏజెన్సీలో జోరుగా జూదం ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే పేకాట డెన్ హెచ్చరించినా తీరు మార్చుకోని ప్రజాప్రతినిధి
Read More...
ఆంధ్రప్రదేశ్  Lead Story  Featured  పశ్చిమ గోదావరి 

AP Politics: పేకాట శిబిరాలకు హోల్ అండ్ సోల్ ప్రొప్రయిటర్ ఆ ఎమ్మెల్యేనా..?

AP Politics: పేకాట శిబిరాలకు హోల్ అండ్ సోల్ ప్రొప్రయిటర్ ఆ ఎమ్మెల్యేనా..? ఏపీలో జనసేన ఎమ్మెల్యే పేకాట డెన్ దగ్గరుండి నడిపిస్తున్న ఎమ్మెల్యేగారి తనయుడు.? షాడో ఎమ్మెల్యేలుగా పీఏలు
Read More...
ఆంధ్రప్రదేశ్  పశ్చిమ గోదావరి  ఏలూరు 

పుస్తక ప్రియులకు బుక్ నూక్స్

పుస్తక ప్రియులకు బుక్ నూక్స్ ఏలూరు, జూన్ 14:పుస్తక ప్రియుల కోసం ఏలూరులో ప్రారంభమైన బుక్ నూక్స్ కార్యక్రమం విస్తరణ దశలోకి ప్రవేశించనుంది. ప్రతి ఒక్కరిలో పఠనాసక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రి రెడ్డి తెలిపారు. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం జరిగిన పుస్తక సేకరణ కార్యక్రమంలో, ...
Read More...
ఆంధ్రప్రదేశ్  పశ్చిమ గోదావరి  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యం : చంద్రబాబు

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యం : చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఏ ఒక్క రోజూ వెనుకాడకుండా కృషి చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. కూటమి ప్రభుత్వం మొదటి వార్షికోత్సవం సందర్భంగా, గురువారం సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఆర్థిక పరిమితులు, పరిపాలనా అడ్డంకులు ఎదురైనప్పటికీ, గత ఏడాది...
Read More...
ఆంధ్రప్రదేశ్  వెబ్ స్టొరీ   Lead Story  పశ్చిమ గోదావరి  కృష్ణా  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

క్రికెట్ ఫ్రాంచైజీల వ్యాపారం .. ఓ సినిమా స్టోరీ ఇది

క్రికెట్ ఫ్రాంచైజీల వ్యాపారం .. ఓ సినిమా స్టోరీ ఇది తన వాటా పెంచనందుకు కసిగా ఎదురుతిరిగి మొత్తం ఎర్రచందనం సామ్రాజ్యాన్నే ఏలతాడు దొంగ పుష్ప. తన భార్య కోసం సీఎం ఫోటో ఇవ్వనందుకు.. ఏకంగా సీఎంనే మార్చేశాడు అదే పుష్ప. ఏపీఎల్ క్రికెట్ ఫ్రాంచైజీల వ్యవహారంలోనూ ఇలాంటిదే జరిగింది. పుష్ప కేరెక్టర్ నిజ జీవితంలో ఎంత విలనో.. ఇక్కడ కూడా మనం చెప్పుకునే కేరెక్టర్ కూడా...
Read More...
ఆంధ్రప్రదేశ్  పశ్చిమ గోదావరి  ఏలూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ నెల 20నుంచి ఆర్థిక సాయం: మంత్రి అచ్చెన్నాయుడు

అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ నెల 20నుంచి ఆర్థిక సాయం: మంత్రి అచ్చెన్నాయుడు ఏలూరు: రాష్ట్ర రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ నెల 20వ తేదీ నుంచి ఆర్థిక సాయం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని వంగూరులో బుధవారం 'ఏరువాక పూర్ణిమ' కార్యక్రమాన్ని మంత్రి నాగలితో పొలం దున్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా...
Read More...
ఆంధ్రప్రదేశ్  పశ్చిమ గోదావరి  ఏలూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ విద్యుత్: మంత్రి అచ్చెన్నాయుడు

ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ విద్యుత్: మంత్రి అచ్చెన్నాయుడు ఏలూరు: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. బుధవారం ఏలూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో రూ.35 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 50 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సోలార్ విద్యుత్‌కు...
Read More...
ఆంధ్రప్రదేశ్  పశ్చిమ గోదావరి  ఏలూరు 

తహశిల్దార్‌ కార్యాలయం వద్ద వ్యకాసం ధర్నా

తహశిల్దార్‌ కార్యాలయం  వద్ద  వ్యకాసం ధర్నా ఏలూరు : 10-06-2025 వ్యవసాయ కార్మికుల కోసం సమగ్ర చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేస్తూ భారత కిసాన్ మజ్దూర్ యూనియన్ (బికేఎంయు) ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు తహశిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బికేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో...
Read More...
ఆంధ్రప్రదేశ్  పశ్చిమ గోదావరి  ఏలూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

ఒప్పంద ఉద్యోగిని పెత్తనం

ఒప్పంద ఉద్యోగిని పెత్తనం - అవినీతి ఆరోపణలలో మహిళాభివృద్ధి శాఖ- అర్హతలేని వారికి పోస్టింగ్ కోసం అర్హులపై బురద- ఏళ్లుతరబడి ఒకే చోట తిష్ఠ -  సహా ఉద్యోగులపై అహంకారం
Read More...
ఆంధ్రప్రదేశ్  జాతీయం  Featured  పశ్చిమ గోదావరి 

ఢిల్లీ చేరుకున్న జేడీ వాన్స్.. వైరల్

ఢిల్లీ చేరుకున్న జేడీ వాన్స్.. వైరల్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు ఢిల్లీకి చేరుకున్నారు. నాలుగు రోజుల భారత్‌ పర్యటన కోసం ఈరోజు ఉదయం పాలం ఎయిర్‌‌ బేస్‌ కు చేరుకున్నారు. అక్కడ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వారికి స్వాగతం పలికారు. అమెరికా రెండవ మహిళా హోదాలో ఉషా వాన్స్ ఫస్ట్ టైమ్ స్వదేశానికి వచ్చారు. ఉషా వాన్స్ తెలుగమ్మాయి....
Read More...

Advertisement