Category
కాకినాడ
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
యూరియా లో రెండు మూడు వందల కోట్ల స్కాం
Published On
By MAHESH ARN
NV SURYA TUNI TPN, 07-Sep-2025.
యూరియాలో రెండు మూడు వందల కోట్లు స్కాం జరిగి ఉంటుందని కాకినాడ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆరోపించారు ఆదివారం తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు యూరియా బ్లాక్ మార్కెట్ పై... కాకినాడ జీజీహెచ్ లో కామపిశాచులు! సీఎం చంద్రబాబు ఆదేశాలతో నలుగురిపై వేటు!!
Published On
By Dev
కాకినాడ జీజీహెచ్లో దారుణం జరిగింది. చదువు కోసం వచ్చిన పారా మెడికల్ విద్యార్థినులపై బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్గా పని చేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి అనే ఆర్ఎంసీ రెగ్యులర్ ఉద్యోగి వేధింపులకు పాల్పడ్డాడు. అతడికి మరో ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు సహకరించారు. ఈ విషయాన్ని విద్యార్థినులు ఆర్ఎంసీ ప్రిన్సిపాల్కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఆయన ఇంటర్నల్... డిప్యూటీ సీఎం పవన్ నియోజకవర్గం పిఠాపురంలో పరిస్థితి ఇదా?
Published On
By Dev
లోకేష్ అభినందిచడం ఓకే కానీ.. టీచరే సమస్యను పరిష్కరిండంలోనే ట్రూ పాయింట్ తుని మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ కైవసం..!
Published On
By Ravi
తుని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులపై సుమారు మూడు నెలలుగా కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. అధికార, ప్రతిపక్ష పార్టీల రాజకీయ ఎత్తుగడల్లో పైచేయిని సాధిస్తూ తుని మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికను అధికారులు ప్రకటించిన నేపథ్యంలో నిర్వహించిన సాధారణ సమావేశానికి ఎక్స్అఫీషియో మెంబర్ హోదాలో ప్రభుత్వ విప్... పెనుగుదురు గ్రామ స్మశాన వాటికలో సౌకర్యాల కొరత..!
Published On
By Ravi
కాకినాడు జిల్లా పెనుగుదురు గ్రామంలోని స్మశాన వాటికలో తగిన సౌకర్యాల లేకపోవడం గ్రామ ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ప్రత్యేకంగా, అంత్యక్రియల అనంతరం స్నానం చేయడానికి ఏర్పాటు చేసిన వాటర్ ట్యాప్లు తుప్పు పట్టి, నిర్వహణ లేకపోవడంతో ఉపయోగించలేని పరిస్థితిలో ఉన్నాయి. ఈ సమస్యను గ్రామ యువకులు, పబ్బినిడి హరిబాబు గుర్తించి, సంబంధిత అధికారుల దృష్టికి... మల్లం సాంఘిక బహిష్కరణపై పవన్ స్పందించాలని డిమాండ్..!
Published On
By Ravi
కాకినాడ TPN : పిఠాపురం మండలం మల్లం గ్రామంలో ఎస్సీలను సాంఘిక బహిష్కరణ చేసిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఈ నెల 16న విద్యుత్ పనుల్లో మరణించిన పల్లపు సురేష్బాబు కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.... తునిలో గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్..!
Published On
By Ravi
తుని పట్టణం ఉప్పరగూడెంలో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని వారి నుంచి 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ గీతారామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం..డీఎస్పీ శ్రీహరి రాజు పర్యవేక్షణలో తుని పట్టణం ఉప్పరగూడెంలో ప్రైవేటు వ్యక్తుల ఇంట్లో దాడి చేయడం జరిగిందన్నారు. సిబ్బందితో కలిసి... ఉత్తమ లక్ష్యాలతో యువత అభ్యున్నతిని సాధించాలి
Published On
By Ravi
ప్రభుత్వ విప్ యనమల దివ్య ఎర్రవరం అవంతి కంపెనీలో ఫుడ్ పాయిజన్..!
Published On
By Ravi
కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలంలోని ఎర్రవరం-పెద్దనాపల్లి గ్రామాల మధ్యలో నిర్మించిన అవంతి కంపెనీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఐత.. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 35 మంది జగ్గంపేట రామచంద్ర ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు డీఎంహెచ్వో నరసింహ నాయక్, ఫుడ్ కంట్రోల్ ఇన్స్స్పెక్టర్ శ్రీనివాస్... రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపికైన కాకినాడ జిల్లా బాక్సర్స్
Published On
By Ravi
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవర్గంలో బుధవారం పిఠాపురంలో ఆర్ఆర్బీ హెచ్ ఆర్ దగ్గర కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కాకినాడ జిల్లా స్థాయి బాక్సింగ్ యూత్ మెన్ అండ్ ఉమెన్ ఎంపికులకు కాకినాడ జిల్లా నలుమూల నుండి 25 మంది పాల్గొనగా 8 మంది ఉమెన్స్ ఇద్దరు మెన్ మొత్తం 10... పిఠాపురంలోనే ఎందుకిలా..?
Published On
By Ravi
టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య పోరు
పట్టు తిరిగి సాధించడానికి వర్మ ప్రయత్నం
కంచుకోటగా మార్చుకోవాలని జనసేన
కన్నింగ్ రాజకీయం చేస్తున్న వర్మ
అవిర్భావ సభలో వర్మపై నోరుజారిన నాగబాబు
నాగబాబు కామెంట్స్తో వర్మ అనుచరుల రచ్చ
వర్మకు ఛాన్స్ ఇస్తున్న జనసేన అంతర్గత కలహాలు
పిఠాపురంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ..!
Published On
By Ravi
పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం కోసం దరఖాస్తు చేసుకున్న పలువురికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో నిధులు మంజూరయ్యాయి. మొత్తం 45 మందికి రూ. 40 లక్షలకుపైగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు కాగా.. పిఠాపురం పర్యటనలో భాగంగా చేబ్రోలులోని పవన్ కళ్యాణ్ నివాసంలో జరిగిన ఓ... 