Category
అల్లూరి సీతారామరాజు
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
అడవి తల్లి బాటతో గిరిజన గ్రామాలకు మహర్ధశ
Published On
By Ravi
పెదపాడు గ్రామంలో గిరిజనాభివృద్ధికి శ్రీకారం
రూ. 2.12 కోట్ల అంచనా వ్యయంతో బీటీ రోడ్డుకి శంకుస్థాపన
పెదపాడులో గిరిజనులతో ముఖాముఖీ
ఆరు నెలల్లో 12 అభివృద్ధి కార్యక్రమాల పూర్తికి హామీ
సోమవారం యధావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక...
Published On
By Ravi
TPN S DURGA PRASADRAMPACHODAVARAMఈనెల 10వ తారీఖున సోమవారం యధావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( గ్రీవెన్స్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారి ఛాంబర్లో రంపచోడవరం ప్రాజెక్ట్ అధికారి కట్ట సింహాచలం మాట్లాడుతూ శాసనమండలి... ఉద్యానవన పంటల రైతులకు సబ్సిడీపై పవర్ స్పేర్లు పంపిణీ.
Published On
By Ravi
TPN S DURGA PRASADRAMPACHODAVARAM
ఏజెన్సీలోని ఉద్యానవన పంటల గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రంపచోడవరం శాసన సభ్యురాలు శ్రీమతి మిరియాల శిరీష దేవి పేర్కొన్నారు. శనివారం స్థానికహెచ్ యన్ టి సీ ఫారం లో ఉద్యానవన పంటల రైతులకు సబ్సిడీపై పవర్ స్పేర్లు స్త్రీల ఆసుపత్రి ఇకపై జనరల్ ఆసుపత్రి .
Published On
By Ravi
TPN....C.N.MURTHYP.GANNAVARAMMAR....8
గత 58 ఏళ్లుగా స్త్రీలకు ప్రసూతి సేవలతో పాటు ఇతర సేవలను అందించిన అంబాజీపేట స్త్రీల ఆసుపత్రిలో ఇకపై జనరల్ వైద్య సేవలను అందిస్తామని ఆసుపత్రి సి.ఈ.ఓ డా.ఎన్. హెవార్డు రాజ్ చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక స్త్రీల ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలను శనివారం అందించారు.మొదటి 50... ఏజెన్సీలోని మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి - ఎమ్మేల్యే మిరియాల శిరీష దేవి.
Published On
By Ravi
TPN S DURGA PRASADRAMPACHODAVARAMఏజెన్సీలోని మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని రంపచోడవరం శాసన సభ్యురాలు శ్రీమతి మిరియాల శిరీష దేవి పేర్కొన్నారు. శనివారం స్థానిక యూత్ ట్రైనింగ్ సెంటర్లో ప్రపంచ ఆదివాసి దినోత్సవానికి ముఖ్య అతిథులుగా రంపచోడవరం శాసనసభ్యులు శ్రీమతి మిరియాల శిరీష దేవి, రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా... రంప శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే శిరీష భాస్కర్ దంపతులు
Published On
By Ravi
TPN S DURGA PRASADRAMPACHODAVARAM
రంప శివాలయం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి ఆలయంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే శిరీష భాస్కర్ దంపతులు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అల్లూరి జిల్లా, రంపచోడవరం మండలం, రంప గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి ఆలయంలో రాత్రి లింగోద్భవ సమయంలో రంపచోడవరం... ఇద్దరు మావోయిస్టు మిలీషియా సభ్యులు అరెస్ట్.
Published On
By Ravi
TPN S DURGA PRASAD RAMPACHODAVARAM.అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ పరిధిలోని మారేడుమిల్లి మండలం ముల్లంగి అటవీ ప్రాంతంలో సోమవారం ఉదయం మావోయిస్టు సభ్యులు సమావేశం అవుతున్నారనే పక్కా సమాచారం రావడంతో రంపచోడవరం డిఎస్పి సాయి ప్రశాంత్ ఆధ్వర్యంలోని మారేడుమిల్లి ఎస్ఐ మరియు స్పెషల్ పార్టీ సిబ్బందితో దాడి చేయగా ఇద్దరు మిలీషియా... బెల్ట్ షాపులకు నేరుగా మద్యం సరఫరా
Published On
By Ravi
TPN S DURGA PRASADRAMPACHODAVARAM అల్లూరి జిల్లా చింతూరు, రంపచోడవరం ఏజన్సీ లలో రోజురోజుకు బెల్టు షాపులో మద్యం అమ్మకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది..ఇటీవల మద్యం షాప్ లలో ఎమ్మార్పీకు మించి అమ్ముతున్నారని గిరిజనుల ఆందోళన మరువక ముందే మద్యం సిండికేట్ల అక్రమ దందా మరో మారు బట్టబయలైంది..వైన్ షాప్ లకు బర్డ్ ఫ్లూ తో భయపడవద్దు నెల్లిపూడి జూనియర్ వెటర్నరీ అధికారి పరిశిక అప్పన్నబాబు
Published On
By Ravi
TPN S DURGA PRASADRAMPACHODAVARAM
వ్యాధికారకం : సాంకేతికంగా "ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా" అని పిలవబడే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి ఆర్థిమిక్స్ విరిడే విభాగానికి చెందిన సూక్ష్మా జీవుల (వైరస్) వలన వస్తుందని నెల్లిపూడి గ్రామీణ పశువైద్యశాల జూనియర్ వెటర్నరీ అధికారి పరిశిక. అప్పన్న బాబు తెలిపారు
"వ్యాధి సంక్రమణ ": సాధారణగా... సిపిఎం రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడిగా లోతా రామారావు ఎంపికపట్ల హర్షం.
Published On
By Ravi
S Durgaprasad Rampachodavaram TPN సిపిఎం రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడిగా లోతా రామారావు ఎంపికపట్ల హర్షం. లోదొడ్డి సర్పంచ్,గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు,సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు లోతా రామారావును సీపీఎం రాష్ట్ర కమిటీ సోమవారం రాష్ట్ర కంట్రోల్ కమిషన్ సభ్యుడిగా ఎంపిక చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేసారు. 