Category
నల్గొండ
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
పేదలకు గుడ్ న్యూస్.. నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ
Published On
By TVK
* నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ* 6 నెలల్లో 5.61 లక్షల కొత్త రేషన్ కార్డులు* 3.10 కోట్ల మందికి ఆహార భద్రత* నల్గొండ జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ చిట్యాల మండలంలో బెల్ట్ షాప్స్ కి వ్యతిరేకంగా మహిళల ఆందోళన
Published On
By Ravi
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో బెల్ట్ షాప్స్ మూసివేయాలని మహిళలు ఆందోళన చేపట్టారు. బెల్ట్ షాప్ వల్ల చిన్న చిన్న పిల్లలు మద్యానికి బానిసై భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఎక్కువ మంది యువకులు మద్యం, గంజాయికి బానిసలు అయ్యారని దాని వల్ల కుటుంబాలు ఆర్థికంగా చిన్నాభిన్నం అయి... యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్ వన్ లో అగ్నిప్రమాదం
Published On
By Ravi
నల్గొండ జిల్లా దామరచర్ల (మం) వీర్లపాలెంలోని యాదాద్రి పవర్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. యూనిట్-1బాయిలర్ లో ఆయిల్ ఫైర్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున 3:00కు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంటలను సకాలంలో అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వచ్చే... మోటార్ సైకిల్స్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన జిల్లా పోలీస్
Published On
By Ravi
జిల్లా యస్పీ శరత్ చంద్ర పవర్ ఐపిఎస్. సన్న బియ్యం పథకం - పేదల ఆత్మగౌరవ పథకం
Published On
By Ravi
సన్న బియ్యం పథకం నిరుపేదల ఆత్మగౌరవ పథకమని,చరిత్రలో నిలిచిపోయే పథకామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం పంపిణీలో భాగంగా మంగళవారం ఆయన నల్గొండ జిల్లా, కనగల్ మండలం, జి .ఎడవల్లి గ్రామంలో సన్న... పారదర్శకంగా సన్న బియ్యం పంపిణీని అమలు చేయాలి – జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Published On
By Ravi
నల్గొండ, 2.4.2025
సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆమె నాగార్జునసాగర్ నియోజకవర్గం, తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో శాసనసభ్యులు కుందూరు జైవీర్ రెడ్డి తో కలిసి సన్న బియ్యం పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు.సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా చౌకధర దుకాణాలలో తూకం సరిగా ఉండేలా... బస్సుల్లో ప్రయాణికుడిలా నటుస్తూ గొలుసుల చోరీ.. వ్యకి అరెస్ట్
Published On
By Ravi
హుమాయూన్ నగర్, 28 మార్చి 2025:
హుమాయూన్ నగర్ పోలీస్ శాఖ శుక్రవారం ఓ యువకుడిని బంగారు గొలుసుల దొంగతనం చేస్తున్న క్రమంలో అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో మల్లెపల్లి మంగర్భస్తీకి చెందిన లక్ష్మణ్ రాథోడ్ ను పోలీసులు గృహాశాల చేసుకున్నారు.
డీసీపీ చంద్రమోహన్ గారు ఈ సందర్భంగా విలేకరుల... మహిళల ఆరోగ్యంపై అవగాహన సదస్సు: జిల్లా కలెక్టర్ త్రిపాఠి కీలక వ్యాఖ్యలు
Published On
By Ravi
జిల్లా కలెక్టర్ త్రిపాఠి మహిళల ఆరోగ్యం, పౌష్టికాహారం పట్ల అవగాహన కల్పించారు.
దేవరకొండ ప్రాంతంలో మహిళలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
మహిళలు ఆరోగ్యంగా ఉంటే భవిష్యత్తులో ఉన్నత స్థితిలో ఉంటారని చెప్పారు.
ఫర్నిచర్ కొరత సమస్యను తీరుస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు.
విద్యార్థుల కోసం లక్ష్య సాధనపై జిల్లా కలెక్టర్ కీలక సూచనలు
Published On
By Ravi
నల్గొండ: జిల్లా కలెక్టర్ లీలా త్రిపాఠి గురువారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని శ్రీ రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ లోని నిడమనూరు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తనిఖీ సందర్భంగా, జిల్లా కలెక్టర్ విద్యార్థుల తెలివితేటలు పరీక్షించారు. గణితం, సైన్స్, సోషల్, హిందీ, ఇంగ్లీష్ వంటి సబ్జెక్టులపై... రబీ ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్ల సంపూర్ణ సహకారం కోరిన జిల్లా కలెక్టర్
Published On
By Ravi
నల్గొండ: రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధించిన సమావేశం మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో రైస్ మిల్లర్లు, పౌర సరఫరాలు, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో కలిసి రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి అనేక విషయాలను చర్చించారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్ల... రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచనలు
Published On
By Ravi
నల్గొండ జిల్లా, తిప్పర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై సూచనలు చేశారు. ఆయన రైతులకు వరి కాకుండా సన్నధాన్యాన్ని ఎక్కువగా పండించాలని కోరారు.
ఈ ఉగాది నుండి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు... "వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణి
Published On
By Ravi
వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారంపై జిల్లా అధికారులు, ఆర్డీవోలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు .
శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన వయో వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో ఆమె (74) మంది దివ్యాంగుల ద్వారా దరఖాస్తులను స్వీకరించారు.
