Category
ఏలూరు
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యా ప్రేరణ
Published On
By MAHESH ARN
ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ – తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆగస్టు 5, 2025న STEM Expert LED WORKSHOP సందర్భంగా విజయవంతంగా ఎడ్యుకేషన్ పై నిపుణుల ప్రసంగాన్ని నిర్వహించింది. అనుభవాధారిత విద్యను ప్రోత్సహించేందుకు CBSE తీసుకున్న ముందడుగులో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని CBSE అనుబంధ పాఠశాలల నుండి వచ్చిన 45... మున్సిపల్ ఉద్యోగుల సమ్మె మూడో రోజు కొనసాగింపు
Published On
By MAHESH ARN
భీమవరం, జూన్ 25:మున్సిపల్ ఉద్యోగుల సమ్మె మూడో రోజు మరింత ఉధృతంగా సాగింది. సమ్మెలో భాగంగా మంగళవారం ఉదయం మున్సిపల్ కార్యాలయం నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ర్యాలీగా బయలుదేరి భీమవరం అంబేద్కర్ చౌక్ చేరుకున్నారు. అక్కడ ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవ నివాళులు అర్పించారు. ఆ తరువాత... ప్రమాదాల నివారణకు సైన్ బోర్డులు
Published On
By MAHESH ARN
ఏలూరు, జూన్ 15:ఏలూరు జిల్లాలో తరచూ జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప శివ కిశోర్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. ప్రధానంగా జాతీయ రహదారిపై ఉన్న ఆశ్రం వంతెన, వ్యాసకాని రైల్వే వంతెన వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో రాత్రివేళల్లో లైటింగ్ లేకపోవడం, హెచ్చరిక బోర్డుల... పుస్తక ప్రియులకు బుక్ నూక్స్
Published On
By MAHESH ARN
ఏలూరు, జూన్ 14:పుస్తక ప్రియుల కోసం ఏలూరులో ప్రారంభమైన బుక్ నూక్స్ కార్యక్రమం విస్తరణ దశలోకి ప్రవేశించనుంది. ప్రతి ఒక్కరిలో పఠనాసక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రి రెడ్డి తెలిపారు.
ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో శనివారం జరిగిన పుస్తక సేకరణ కార్యక్రమంలో, ... అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ నెల 20నుంచి ఆర్థిక సాయం: మంత్రి అచ్చెన్నాయుడు
Published On
By MAHESH ARN
ఏలూరు: రాష్ట్ర రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ నెల 20వ తేదీ నుంచి ఆర్థిక సాయం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని వంగూరులో బుధవారం 'ఏరువాక పూర్ణిమ' కార్యక్రమాన్ని మంత్రి నాగలితో పొలం దున్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా... ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ విద్యుత్: మంత్రి అచ్చెన్నాయుడు
Published On
By MAHESH ARN
ఏలూరు: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. బుధవారం ఏలూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో రూ.35 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 50 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సోలార్ విద్యుత్కు... తహశిల్దార్ కార్యాలయం వద్ద వ్యకాసం ధర్నా
Published On
By MAHESH ARN
ఏలూరు : 10-06-2025
వ్యవసాయ కార్మికుల కోసం సమగ్ర చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేస్తూ భారత కిసాన్ మజ్దూర్ యూనియన్ (బికేఎంయు) ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు తహశిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బికేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో... ఒప్పంద ఉద్యోగిని పెత్తనం
Published On
By MAHESH ARN
- అవినీతి ఆరోపణలలో మహిళాభివృద్ధి శాఖ- అర్హతలేని వారికి పోస్టింగ్ కోసం అర్హులపై బురద- ఏళ్లుతరబడి ఒకే చోట తిష్ఠ - సహా ఉద్యోగులపై అహంకారం మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
Published On
By Ravi
ఏలూరు జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరమలలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైశాఖమాస తిరు కళ్యాణోత్సవాలు మే 7వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. స్వామివారి కళ్యాణోత్సవాలు 14వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు. ఈ ఉత్సవాల్లో మే 11వ తేదీన స్వామివారి కల్యాణం రాత్రి 8 గంటలకు, స్వామివారి రథోత్సవం 12వ... కూటమి ప్రభుత్వానిది సుపరిపాలన
Published On
By Ravi
సంక్షేమంలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత
చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం
ఆగిరిపల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
Published On
By Ravi
ఏలూరు : భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునర్దించాలని కోరుతూ ఈనెల 24వ తేదీన ఏలూరు కార్మిక శాఖ కార్యాలయం జరిగే ధర్నా కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులందరూ పాల్గొనాలని ఏపీ బిల్డింగ్ అధర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నారపల్లి రమణారావు పిలుపునిచ్చారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో వైసీపీ హయాంలో పోలవరానికి ఊహించని నష్టం: సీఎం చంద్రబాబు
Published On
By Ravi
ఏలూరు/పోలవరం: ప్రధాన మంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పోలవరం ప్రాజక్టు ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా, మీడియాతో మాట్లాడిన ఆయన, వైసీపీ పాలనలో జరిగిన తప్పుల వల్ల పోలవరం ప్రాజక్టు కు తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ హయాంలో జరిగిన తప్పులు చరిత్రలో క్షమించలేని నేరమని సీఎం చంద్రబాబు ఆగ్రహంతో... 