Category
క్రైమ్
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ఇద్దరు డిఎస్పీల మృతి..
Published On
By V KRISHNA
మరో ఇద్దరి పరిస్థితి విషయం..
గాయపడిన వారిని కామినేని ఆస్పత్రికి తరలింపు..
రోడ్డుప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. నిందితుడి అరెస్ట్
Published On
By V KRISHNA
కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామరంలో ప్రేమ పేరుతో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ఓ యువతిని ప్రేమ పేరుతో రెండేళ్ల నుంచి వేధిస్తున్నాడు వినయ్(21)అనే యువకుడు. యువకుడి వేధింపులు తాళలేక హైదరాబాద్ కి మకాం మార్చింది యువతి కుటుంబం.ఓ సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్న అమ్మాయి ని వెతుక్కుంటూ వచ్చి.. అదే మార్కెట్... పండుగ రోజున మిగిలిన నాన్ వెజ్ తిని ఒకరు మృతి..7గురు సీరియస్
Published On
By V KRISHNA
హైదరాబాద్: వనస్థలిపురంలో విషాదం అలుముకుంది. బోనాల పండుగకు తెచ్చుకున్న మాంసం తిని ఓ కుటుంబ సభ్యులు ఆసుపత్రిపాలైనారు. వనస్థలిపురం ఆర్టీసీ కాలనీలో నివాసం వుండే శ్రీనివాస్ ఇంట్లో 8మందికి ఫుడ్ పాయిజన్ అయ్యింది. వీరందరినీ చింతలకుంటలోని హిమాలయ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు. బోనాల పండుగ సమయంలో తెచ్చుకున్న మాంసం... జుపే గేమ్ యాజమాన్యంపై కేసు నమోదు
Published On
By V KRISHNA
బంజారాహిల్స్: ఆన్లైన్ లో లూడో ఆట ఆడి లక్షల్లో డబ్బులు కోల్పోయిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బంజారాహిల్స్ లోని రోస్ట్ కేఫే వద్ద చోటుచేసుకుంది. మహబూబ్నగర్ జిల్లా జక్లేర్ గ్రామానికి చెందిన గడ్డమీడి వెంకటేశ్ (23) బంజారాహిల్స్ లోని రోస్ట్ కేఫేలో గత ఐదేళ్లుగా గార్డెనర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల "Zupee: Play... సన్యాసులకు అందాన్ని ఎరవేసి ..న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి..చివరికి...
Published On
By Dev
అందం ఎరవేసి బౌద్ధ గురువులు, సన్యాసులను ఉచ్చులోకి లాగి, రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన మాయలేడి వ్యవహారం థాయ్లాండ్లో సంచలనం సృష్టించింది. గత నెలలో బ్యాంకాక్లోని బౌద్ధ ఆలయం నుంచి ఫ్రా థెప్ అనే సీనియర్ గురువు అదృశ్యమయ్యాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు నివ్వెరపోయే నిజాలు తెలిశాయి. అతడి అదృశ్యం వెనుక ‘మిస్... లిక్కర్ స్కామ్లో సంచలనం.. జగన్ పేరు ప్రస్తావించిన సిట్
Published On
By TVK
* 305 పేజీల చార్జ్షీట్ను దాఖలు చేసిన సిట్ * చార్జ్షీట్లో పలుచోట్ల జగన్ పేరు ప్రస్తావన* దోపిడీకి వీలుగా మద్యం విధానం రూపకల్పన* అంతిమ లబ్ధిదారుకు ముడుపులపై ఆధారాలు* 20 రోజుల్లో మరో అభియోగపత్రం దాఖలు చేసే ఛాన్స్ వేల ఎన్ కౌంటర్లు..వందల మంది హతం..తప్పు చేస్తే అక్కడంతే!
Published On
By Dev
శాంతిభద్రతలు గాడితప్పుతూ.. గూండారాజ్ కొనసాగుతున్న యూపీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ‘బుల్లెట్ రాజ్’తో బుద్ధి చెబుతున్నారు. శాంతిభద్రతలు కాపాడటంతోపాటు నేరనిర్మూలనే లక్ష్యంగా నేరస్థులపై కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఒక్క రోజులో 14 ఎన్ కౌంటర్లు జరిగాయంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ‘‘ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు నేరస్థులపై ఉక్కుపాదం... నిందితురాలిని బాధితురాలిగా చిత్రకరించొద్దంటున్న మృతుడు తలాల్ కుటుంబం!
Published On
By Dev
కేరళ నర్సు నిమిష ప్రియకు శిక్షపడాల్సిందేనని పంతం కడప విద్యార్థిని హత్య కేసులో కీలక మలుపు!..చంపిందెవరు? పోలీసుల మల్లగుల్లాలు
Published On
By Dev
గండికోట ఇంటర్ విద్యార్థిని హత్య కేసు కీలక మలుపు తిరిగింది. జమ్మలమడుగు మండలంలోని పర్యాటక స్థలం గండికోటలో జరిగిన ఇంటర్ బాలిక హత్య కేసు సంచలనం రేపింది. ఈ కేసులో బాలిక ప్రియుడైన లోకేష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు.బాలిక కాలేజీకి వెళ్లకుండా ప్రియుడితో కలిసి గండికోటకు వెళ్లింది. కానీ తర్వాత రోజు ఉదయం... అభిమానానికి తగిన గుర్తింపు దక్కిందా? ..జనసేనాని పవనే దిక్కంటున్న ఆ కుటుంబం..
Published On
By Dev
జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ బహిష్కృత నేత వినూత కోట మాజీ కారు డ్రైవర్ శ్రీనివాసులు (రాయుడు) హత్య అనంతర పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. 2017లో విడుదలైన పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా తర్వాతనే డ్రైవర్ శ్రీనివాసులు రాయుడుగా పేరు మార్చుకుని అదే పేరుతో పాపులర్ అయ్యాడు. అప్పుడు ఆ అబ్బాయి వయసు సుమారు 15 సంవత్సరాలు.... భారతీయుల పాలిట లైఫ్లైన్.. బ్లడ్మనీ!
Published On
By Dev
కేరళ నర్సు నిమిషా ప్రియను రక్షించేందుకు చివరి ప్రయత్నాలు
బ్లడ్మనీకి అంగీకరించి క్షమాభిక్ష ప్రసాదిస్తే నిమిషకు తప్పనున్న మరణశిక్ష
ఇండియా గ్రాండ్ ముఫ్తీ.. కేరళ ముస్లిం మతపెద్ద కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్ చొరవ
క్షమాభిక్ష కోసం యెమెన్లో రాయబారం నడిపిన కేఏ పాల్ కడప జిల్లాలో కలకలం రేపిన విద్యార్థిని హత్య! చంపింది అతడేనా?
Published On
By Dev
గండికోటలోని ముళ్లపొదల్లో అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి
ముళ్లపొదల్లో..ఒంటిపై వస్త్రాలు లేకుండా పడి ఉన్న బాలిక 