Category
క్రైమ్
తెలంగాణ  హైదరాబాద్   క్రైమ్  

Hyderabad News: సైబరాబాద్ కమిషనరేట్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్

Hyderabad News: సైబరాబాద్ కమిషనరేట్ లో డ్రగ్స్ ముఠా అరెస్ట్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో.. లా అండ్ ఆర్డర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్.. పట్టుబడిన నిందితుల్లో నైజీరియన్.. గోవా నుండి డ్రగ్స్ సరఫరా.. రేవ్ పార్టీలకు, వీకెండ్ పబ్స్ కి సరఫరా చేసినట్లు వెల్లడి..
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  కర్నూలు  క్రైమ్   Lead Story 

తళ్లీ కూతుళ్లకు ఒక్కడే ప్రియుడు.. కూతురు పెళ్లైన నెలరోజులకు ఊహించని ట్విస్ట్.. రఘువంశీ కేసును తలదన్నే స్టోరీ

తళ్లీ కూతుళ్లకు ఒక్కడే ప్రియుడు.. కూతురు పెళ్లైన నెలరోజులకు ఊహించని ట్విస్ట్.. రఘువంశీ కేసును తలదన్నే స్టోరీ ఏపీలో మరో రాజా రంఘువంశీ తరహా ఘటన పెళ్లైన నెలరోజులకే భార్య చేతిలో యువకుడి హతం ప్రియుడితో కలిసి ఘాతుకానికి ఒడిగట్టిన భార్య
Read More...
తెలంగాణ  హైదరాబాద్   క్రైమ్  

అమీర్ పేటలో డ్రగ్స్... ధూల్ పేటలో గంజాయి స్వాధీనం

అమీర్ పేటలో డ్రగ్స్... ధూల్ పేటలో గంజాయి స్వాధీనం హైదరాబాద్: బెంగూళూరు నుంచి తక్కువ ధరలకు డ్రగ్స్‌ తీసుక రావడం ఎక్కువ ధరలకు  ఎండిఎంఎ డ్రగ్స్‌ను అమ్మకాలు జరుపుతున్న ముఠా సభ్యులతో పాటు కొనుగోలు దారులను ఎస్టి ఎఫ్ బి టీమ్‌ సిబ్బంది పట్టుకున్నారు. వరాల దీక్షిత్‌, కొండ బొయిన వరణ్‌ తేజ్‌ ఇద్దరు కలిసి బెంగూళూరు నుంచి  తక్కువ ధరలకు ఎండీఎంఐ డ్రగ్స్ ను...
Read More...
ఆంధ్రప్రదేశ్  జాతీయం  క్రైమ్   వెబ్ స్టొరీ  

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ మాయకు బలైన బెంగళూరు వ్యక్తి

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ మాయకు బలైన బెంగళూరు వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్న తరుణంలో బెంగళూరుకు చెందిన ఆంటోనీ అనే ప్రైవేట్ ఉద్యోగి, Growbet777 అనే నకిలీ బెట్టింగ్ యాప్ చేతిలో రూ.7.5 లక్షలు మోసపోయాడు. www.grow-bet777.com అనే వెబ్‌సైట్ ద్వారా ఈ యాప్ సేవలు అందిస్తుండగా, దీని వెనుక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముఠా ఉందని అనుమానిస్తున్నారు....
Read More...
తెలంగాణ  క్రైమ్  

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త..

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త..    హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కొమ్మనపల్లి గ్రామానికి  చెందిన మరియాదాస్(35) అమృత(30) దంపతులు. గత మూడేళ్లుగా సరూర్ నగర్ లోని భాగ్యనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. భార్య భర్తలు ఇద్దరికీ ఒకరిపై ఒకరికి అక్రమ సంబంధాలు ఉన్నాయని తరచూ గొడవలు పడుతుండేవారు. రెండు రోజులు బయటకు వెళ్తున్నానని చెప్పి బయటికి వెళ్లిన భర్త ఉదయం ఇంటికి...
Read More...
తెలంగాణ  క్రైమ్  

రాత్రి పబ్ లో పార్టీ చేసుకున్నారు.. తెల్లారేసరికి..

రాత్రి పబ్ లో పార్టీ చేసుకున్నారు.. తెల్లారేసరికి.. సికింద్రాబాద్ లోని ఓ AC కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న హర్షవర్ధన్ స్నేహితులు, తోటి ఉద్యోగులతో కలిసి కొండాపూర్ క్వాక్ పబ్ లో పార్టీకి వచ్చాడు. పబ్ నుంచి గచ్చిబౌలిలోని అపార్ట్మెంట్ కి వచ్చిన హర్షవర్ధన్, స్నేహితలు మళ్లీ అపార్ట్మెంట్ లో మరోసారి మద్యం తాగారు. తెల్లవారుజామున హర్షవర్ధన్ కి వాంతులు కావడంతో అతడిని...
Read More...
తెలంగాణ  క్రైమ్  

గొడవ మధ్యలో వెళ్లినందుకు కొట్టి చంపారు...

గొడవ మధ్యలో వెళ్లినందుకు కొట్టి చంపారు... ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతపూర్ లోని శ్రీ గుడ్ డే బార్ లో దారుణం చోటుచేసుకుంది. పవన్ కుమార్(25) పై శ్రవణ్ అనే వ్యక్తి బీర్ బాటిల్ తో కొట్టడంతో పవన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి 11గంటల సమయంలో బార్ లో హరి, శ్రవణ్ కి మధ్య గొడవ జరిగింది.  మద్యలో...
Read More...
క్రైమ్  

రామలింగ మఠాధిపతి లోకేశ్వర స్వామి అరెస్ట్

రామలింగ మఠాధిపతి లోకేశ్వర స్వామి అరెస్ట్ కర్నాటకలో రామలింగ మఠాధిపతి లోకేశ్వరస్వామిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బెళగావిలో 17 ఏళ్ల యువతి పై స్వామీజీ అత్యాచారం చేశాడు. రాయచూర్‌లోని ఓ లాడ్జిలో 2 రోజుల పాటు అత్యాచారం చేసినట్లు ఫిర్యాదులు అందాయి. బాలికను బాగల్‌కోటేకు తీసుకెళ్లి మళ్లీ అత్యాచారం చేసి మహాలింగపుర బస్టాండ్‌లో వదిలేసిన స్వామి అక్కడి నుండి పరారయ్యాడు. విషయం ఎవరికైనా...
Read More...
తెలంగాణ  క్రైమ్  

తెలంగాణలో పలుచోట్ల ఎక్సైజ్ అధికారుల దాడులు.. బెల్లం ఆలం పటిక స్వాధీనం

తెలంగాణలో పలుచోట్ల ఎక్సైజ్ అధికారుల దాడులు.. బెల్లం ఆలం పటిక స్వాధీనం ఎన్ఫోర్స్ మెంట్ అండ్ ఎక్సైజ్ సిబ్బంది కలిసి మూడు చోట్ల దాడులు నిర్వహించి 6740 కేజీల బెల్లం, 250 పటిక స్వాదీనం. చేసుకున్నారు.  పట్టుకున్న బెల్లం పట్టిక విలువ రూ.11 లక్షలు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో లారీలో అక్రమంగా వెళుతున్న 8000 కేజీల బెల్లం 200 కేజీల...
Read More...
తెలంగాణ  క్రైమ్  

గంజాయి ఇంట్లో పెట్టడానికి నిరాకరించాడని దాడి

గంజాయి ఇంట్లో పెట్టడానికి నిరాకరించాడని దాడి గంజాయి ఇంట్లో పెట్టడానికి నిరాకరించినందుకు యువకుడిపై దాడి చేసిన సంఘటన అత్తాపూర్, సులేమాన్‌నగర్లో చోటుచేసుకుంది. గంజాయిని తమ ఇంట్లో పెట్టుకోవడానికి నిరాకరించినందుకు అజ్జు అనే వ్యక్తి సయ్యద్ రిజ్వాన్ అనే యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ దాడిలో యువకుడి తలకు బలమైన గాయం కావడంతో అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స...
Read More...
క్రైమ్  

ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్

ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి షాక్ ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై. శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. ఈ కేసు నుంచి ఆమెను విముక్తురాలిని చేస్తూ (డిశ్చార్జ్ చేస్తూ) గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పూర్తిగా పక్కన పెట్టింది. ఈ మేరకు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి పాత్రపై...
Read More...
జాతీయం  క్రైమ్  

నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు జారీ..

నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు జారీ.. సోనియా గాంధీ, రాహుల్ లకు రౌస్ అవెన్యూ కోర్టు లేటెస్ట్ గా నోటీసులు జారీచేసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసు సంబంధించి కాంగ్రెస్ మాజీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు నిందితులకు కూడా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక ఈ నోటీసులు వారి పేర్లపై దాఖలైన...
Read More...

Advertisement