Category
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మహిళలంటే వైసీపీ నేతలకు ఎందుకంత ద్వేషం?
Published On
By TVK
* ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఫిర్యాదు* రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు సరికాదు : మంత్రి సవిత* నల్లపురెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ * మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు తెలుగు మహిళల ఫిర్యాదు బ్రతుకు దెరువు కోసం బస్సెక్కాడు.. కానీ అదే బస్సు కిందపడి..
Published On
By PC RAO
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో విషాదం
స్కూల్ బస్సు కింద పడి క్లీనర్ మృతి శ్రీహరికోట షార్లో అనుమానితుడు కలకలం
Published On
By MAHESH ARN
శ్రీహరికోట, జూన్ 16:శాతిష్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్), శ్రీహరికోటలో అనుమానాస్పద వ్యక్తి తిరుగుతున్నట్టు చెన్నై పోలీసులకు అందిన సమాచారం నేపథ్యంలో భద్రతా శాఖలు అప్రమత్తమయ్యాయి. చెన్నై స్టేట్ పోలీస్ సెక్యూరిటీ కంట్రోల్కు వచ్చిన ఫోన్ కాల్ ద్వారా, ఓ వ్యక్తి షార్లో అనుమానంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని చూశాడని తెలిపాడు. వెంటనే ఈ సమాచారాన్ని... బదిలీల్లో 'లీలలు'..
Published On
By MAHESH ARN
నెల్లూరు:
జిల్లా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ గందరగోళంగా సాగుతోంది. సాంకేతికత ఉన్నా, బదిలీలు మానవీయతలేని విధంగా ప్రయాసగా మారినట్టు గమనించబడుతోంది. ఎస్జీటిల బదిలీలు ఈనెల 11న ప్రారంభమైనప్పటి నుంచి మధ్యరాత్రి దాకా కొనసాగుతుండడంతో మహిళా ఉపాధ్యాయులు, వయోవృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
బదిలీల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. దాదాపు 2500 మందికి పైగా బదిలీ కావాల్సి... అవార్డులు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందిస్తాయి: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
Published On
By MAHESH ARN
- ఘనంగా పద్మశాలీ సంఘం ప్రతిభాపురస్కారాల అందజేత- ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దుష్ప్రచారాలు తగదు - వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శ్యాం ప్రసాద్ రెడ్డి
Published On
By Ravi
నెల్లూరు : నగరంలోని వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాణి మీద నమోదైన మైనింగ్ కేసులో A1, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తను అప్రూవర్ గా మారినట్లు కొన్ని ఎల్లో చానెల్స్ లో దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. కేసులు పెడితే భయపడి... వినియోగదారుల కేసుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలేంటి - ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
Published On
By Ravi
నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినియోగదారులకు సంబంధించి కేసుల పరిష్కారానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఏమిటని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ప్రశ్నించారు. బుధవారం లోక్సభలో ఆయన పలు అంశాలపై ప్రశ్నలు వేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్స్యూమర్ డిస్పోజల్ రిడ్రెసల్ కమిషన్(SCDRC)లో గత మూడేళ్లలో వినియోగదారుల న్యాయస్థానాల్లో 2,200 కేసులు నమోదయ్యాయన్నది వాస్తవమా అని... 60 రోజుల్లో 303 పనులు పూర్తిచేసే ప్రణాళిక - ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
Published On
By Ravi
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 1వ డివిజన్ ఆదివారం స్థానిక ప్రజలతో కలసి అభివృద్ధి పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 1వ డివిజన్ లో అభివృద్ధి పనులకు 3 కోట్ల 50 లక్షల రూపాయలు... నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో నిలిపే సత్తా కోటంరెడ్డి కే సొంతం.
Published On
By Ravi
బారా షాహీద్ దర్గా ముఖ ద్వారాలకు రూ. 85 లక్షలతో శంకుస్థాపన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ట్రాఫిక్ దృష్ట్యా ఆర్టీసి బస్టాండ్లను మార్పు చేయండి.
Published On
By Ravi
నెల్లూరు లో ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతున్నందున ఆర్టీసీ, ఆత్మకూరు బస్టాండ్లను విశాలమైన ప్రాంతంలోకి తరలించాలని ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శాసనమండలిలో ఎమ్మెల్సీ 2006 నుంచి నెల్లూరు నగరం విస్తరించి మహానగరంగా అభివృద్ధి చెందుతున్నందున నెల్లూరులో ట్రాఫిక్ సమస్య ఎక్కువైందన్నారు. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండు, ఆత్మకూరు బస్టాండ్లను... ట్రాఫిక్... స్వర్ణాంద్ర - స్వచ్ఛ ఆంధ్ర లో భాగస్వాములు కండి - జిల్లా కలెక్టర్ ఆనంద్
Published On
By Ravi
నెల్లూరు:ప్రతి మూడవ శనివారం జరిగే స్వర్ణాంద్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలలో అందరినీ భాగస్వాములు చేయాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు .జిల్లా అంతట ప్రజా ఉద్యమం లాగా ఈ కార్యక్రమాలు జరిగేలా చూడాలన్నారు.బుధవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అమరావతి నుండి పదవ తరగతి పరీక్షలు,... అసెంబ్లీలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చేసిన కామెంట్స్ పై కాకాణి.
Published On
By Ravi
నెల్లూరు : సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసెంబ్లీ లో ప్రస్థావించిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. ఈ సందర్బంగా మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవిత్రమైన అసెంబ్లీలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి అబద్దాలు చెబుతున్నాడన్నారు. తన పై 18 అక్రమ కేసులు పెట్టినట్లు సోమిరెడ్డి... 