Category
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్  Lead Story 

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుతం మాధవ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు. అధ్యక్ష పదవికి సుజనా చౌదరి, పార్థసారథి, విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలు యత్నించినా పీవీఎన్ మాధవ్ కే అధిష్టానం ఓటు వేసింది. 
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  Lead Story  హైదరాబాద్  

హైవేలపై ఇక అంతా అదే చూసుకుంటుంది..

హైవేలపై ఇక అంతా అదే చూసుకుంటుంది.. నేషనల్  హైవేలపై ఏఐ టెక్నాలజీ వినియోగంహద్దు దాటితే వాహనదారులకు హెచ్చరికలుటోల్ గేట్ ల నుండి హైవే మొత్తం  ఏఐతో నిఘా
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  హైదరాబాద్  

మహా న్యూస్ కార్యాలయంపై దాడి.. మండిపడ్డ పలువురు ప్రముఖులు

మహా న్యూస్ కార్యాలయంపై దాడి.. మండిపడ్డ పలువురు ప్రముఖులు హైదరాబాద్ లో మహా న్యూస్ ఛానెల్ ప్రధాన కార్యాలయంపై  దాడి జరిగింది. శనివారం చోటుచేసుకున్న దాడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ అంశంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై తప్పుడు కథనాలు ప్రసారాం చేశారని ఆరోపిస్తూ. బీఆర్ఎస్ కార్యకర్తలు మహా న్యూస్ కార్యాలయంపై దాడికి దిగారు. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్,...
Read More...
ఆంధ్రప్రదేశ్  అనంతపురం 

గుంతకల్లు పట్టణ YSRSU టౌన్ అధ్యక్షులు గా కే మణికంఠ నియామకం

గుంతకల్లు పట్టణ YSRSU టౌన్ అధ్యక్షులు గా కే మణికంఠ నియామకం గుంతకల్లు : నా పై నమ్మకం ఉంచి నన్ను గుంతకల్లు నియోజకవర్గ గుంతకల్లు పట్టణ వైయస్సార్ ఎస్యు టౌన్ ప్రెసిడెంట్  గా నియమించిన గుంతకల్లు వైయస్సార్సీపి మాజీ శాసనసభ్యులు వై వెంకటరామి రెడ్డికి మరియు వైయస్సార్సీపి జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి మరియు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు మంజునాథ్ రెడ్డికి  నా ప్రత్యేక  ధన్యవాదాలు...
Read More...
ఆంధ్రప్రదేశ్  అనంతపురం  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

జనసేన నాయకుల స్థాయి తెలుసుకొని మాట్లాడాలి

జనసేన నాయకుల స్థాయి తెలుసుకొని మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి మానవత్వం బాధ్యత గురించి జనసేన నాయకులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించే స్థాయి జనసేన నాయకులకు లేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంతకల్లు నియోజకవర్గం అనుబంధ విభాగాల అధ్యక్షులు
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  Lead Story  Featured 

ఆ తల్లికూతుళ్లే మిగిలారు.. సినీ తారలూ వస్తారు..!

ఆ తల్లికూతుళ్లే మిగిలారు.. సినీ తారలూ వస్తారు..! సిట్ కార్యాలయానికి క్యూ కట్టిన ట్యాపింగ్ బాధితులు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి వాంగ్మూలం నమోదు తర్వాత షర్మిల, విజయమ్మ స్టేట్మెంట్ అంటున్న అధికారులు నేతలు పూర్తి అయితే సిట్ ముందుకు సినీ తారలు
Read More...
ఆంధ్రప్రదేశ్  అనంతపురం  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

కళ్యాణదుర్గం స్టాంప్ కుంభకోణం పై ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఘాటుగా స్పందన..

కళ్యాణదుర్గం స్టాంప్ కుంభకోణం పై ఎమ్మెల్యే సురేంద్ర బాబు ఘాటుగా స్పందన.. *_అపోహలు నమ్మకండి...._*  *_ఆరోపణలు అవాస్తవం...._*  *_ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి అడుగు.._* *_తప్పు చేస్తే  ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు_* *_రాజకీయంగా వైఎస్సార్సీపీ ఉనికి కోసమే నాపై ...మా కంపెనీ పై ఆరోపణలు _* *_వైఎస్సార్సీపీ నాయకులు శవ రాజకీయాలు మానుకోవాలి_*
Read More...
ఆంధ్రప్రదేశ్  పశ్చిమ గోదావరి  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

ఇంజినీరింగ్ సెక్షన్ కార్మికుల అర్థనగ్న నిరసన

ఇంజినీరింగ్ సెక్షన్ కార్మికుల అర్థనగ్న నిరసన భీమవరం, జూన్ 26: పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గంలో జరుగుతున్న నాల్గవ రోజు సమ్మె లో భాగంగా, భీమవరం మున్సిపాలిటీలోని ఇంజినీరింగ్ సెక్షన్‌కు చెందిన కార్మికులు అర్థనగ్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తమ హక్కుల కోసం ఎన్నిసార్లు అధికారులను విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో కార్మికులు ఈ రూపంలోని నిరసనకు దిగారు. కనీస...
Read More...
ఆంధ్రప్రదేశ్  విజయనగరం 

కార్పొరేట్ కంపెనీకి ఎదురుతిరిగిన జనం.. ఇంత మోసం చేస్తారా అంటూ..

కార్పొరేట్ కంపెనీకి ఎదురుతిరిగిన జనం.. ఇంత మోసం చేస్తారా అంటూ.. విజయనగరం జిల్లాలో రోడ్డెక్కిన రైతులు జిందాల్ కంపెనీకి వ్యతిరేకంగా నిరసన తమ భూములు వెనక్కి ఇవ్వాలని డిమాండ్
Read More...
ఆంధ్రప్రదేశ్  Lead Story  Featured  తూర్పు గోదావరి 

గోదావరిలో ఇసుక డాన్.. ప్రభుత్వం ఏదైనా పెత్తనం ఆయనదే..!

గోదావరిలో ఇసుక డాన్.. ప్రభుత్వం ఏదైనా పెత్తనం ఆయనదే..! ఆర్కేనా మజాకా..! ఇసుక మాఫియా అంతా ఈయన కనుసనల్లోనే ఆప్పుడు వేసీపీలో.., ఇప్పుడు టీడీపీలో..  ధవళేశ్వరం, కాతేరు పడవ ర్యాంపులన్నీ ఈయన ఆధీనంలోనే..!!  
Read More...
ఆంధ్రప్రదేశ్  పశ్చిమ గోదావరి  ఏలూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

మున్సిపల్‌ ఉద్యోగుల సమ్మె మూడో రోజు కొనసాగింపు

మున్సిపల్‌ ఉద్యోగుల సమ్మె మూడో రోజు కొనసాగింపు భీమవరం, జూన్ 25:మున్సిపల్ ఉద్యోగుల సమ్మె మూడో రోజు మరింత ఉధృతంగా సాగింది. సమ్మెలో భాగంగా మంగళవారం ఉదయం మున్సిపల్ కార్యాలయం నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ర్యాలీగా బయలుదేరి భీమవరం అంబేద్కర్ చౌక్ చేరుకున్నారు. అక్కడ ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవ నివాళులు అర్పించారు. ఆ తరువాత...
Read More...
ఆంధ్రప్రదేశ్  తిరుపతి 

ప్రభుత్వ హాస్టల్లో కలకలం.. 16 మంది విద్యార్థులకు అస్వస్థత

ప్రభుత్వ హాస్టల్లో కలకలం.. 16 మంది విద్యార్థులకు అస్వస్థత శ్రీకాళహస్తి బీసీ బాలుర హాస్టల్లో కలకలం ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులకు అస్వస్థత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు
Read More...

Advertisement