Category
పార్వతీపురం మన్యం
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న- మంత్రి గుమ్మడి సంధ్యారాణి
Published On
By Ravi
పార్వతీపురం మన్యం TPN : మన చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లో భాగంగా శనివారం సాలూరు మండల పరిషత్ కార్యాలయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో... దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్మోహన్రావు
Published On
By Ravi
పార్వతీపురం మన్యం TPN : జిల్లాదోమల వ్యాప్తి నిర్మూలించడానికి డ్రైడే అందరికీ అనువైన, సులభమైన, ఉత్తమమైన పద్ధతని పార్వతీపురం మన్యం జిల్లా ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారి డాక్టర్ జగన్ మోహనరావు సూచించారు. వెంకంపేట గ్రామంలో ఫ్రైడే-డ్రైడే కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండటానికి ఆస్కారం ఉన్న ప్రదేశాలు, పాడైన, నిరుపయోగంగా ఉన్న... నాణ్యమైన జీడిపప్పును కొనుగోలు చేయాలి -జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్
Published On
By Ravi
పార్వతీపురం మన్యం జిల్లా
వన్ ధన్ వికాస్ కేంద్రాల (వీడివీకె) సభ్యులు జిల్లాలో నెలకొల్పే జీడి పరిశ్రమలకు నాణ్యమైన జీడిపప్పును రైతుల నుంచి కొనుగోలు చేసుకునేలా సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులకు సూచించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే జీడి పప్పును ముందుగా సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఈ ఏడాది 300... పేద విద్యార్థులకు స్టేషనరి పంపిణి చేసిన హెడ్ కానిస్టేబుల్ కొమిరి కృష్ణమూర్తి.
Published On
By Ravi
పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్లో వృద్ధ మిత్ర కోఆర్డినేటర్ గా విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ కొమిరి కృష్ణమూర్తి... పార్వతీపురం పట్టణం లోని వివేక్ ట్యూషన్ సెంటర్ లోని 35 మంది పదవ తరగతి పేద విద్యార్థులకు అట్టలు, పెన్నలు, పెన్సిల్స్, స్కేల్స్ తదితర పరీక్ష సామగ్రి అందజేశారు. అనంతరం హెడ్ కానిస్టేబుల్ కొమిరి. కృష్ణమూర్తి... హాస్టల్స్ ను పర్యటించిన స్టేట్ ఫుడ్ కమీషన్ సభ్యులు.
Published On
By Ravi
పార్వతీపురం మన్యం జిల్లా,
స్టేట్ ఫుడ్ కమీషన్ సభ్యులు బి.కాంతారావు గురు వారం జిల్లాలోని పలు హాస్టళ్లను, స్కూళ్లను సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు.తొలుత కురుపాం మండలంలోని రేషన్ డిపో, ఎండియు వెహికల్, MLS పాయింట్, అంగన్వాడి సెంటర్, మోడల్ స్కూల్, గవర్నమెంట్ హై స్కూళ్లలో మధ్యాహ్న భోజన పధకం అమలు తీరును స్వయంగా... హోలీ శుభాకాంక్షలు- జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి.
Published On
By Ravi
ఆనందంతో హద్దులు మీరి ప్రవర్తించకండి ఆనందంగా ఐక్యతతో మతసామరస్యానికి ప్రతీకగా హోలీ పండుగ జరుపుకుందాం. పండుకు పేరుతో ఇతరులకు ఇబ్బంది కలిగించి, మీరు ఇబ్బందులకు గురికావద్దు.. జిల్లా ఎస్పీ ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి.
Published On
By Ravi
పార్వతీపురం మన్యం జిల్లా. ప్రశాంతమైన వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగే విధంగా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి, ఐపీఎస్ గారు తెలిపారు. మార్చి 13న గురువారం పార్వతీపురం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలను జిల్లా ఎస్పీ... రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మొదటి స్థానం తీసుకురావాలి.
Published On
By Ravi
పార్వతీపురం, మార్చి 13: పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లాను మొదటి స్థానం వచ్చేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ అన్నారు. గురువారం స్థానిక డివియం ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్బంగా పది పరీక్షలు వ్రాసే విద్యార్థి విద్యార్థినులకు... వ్యాధినిరోధక టీకాలతో ప్రాణాంతక వ్యాదుల నుండి రక్షణ: డాక్టర్ జగన్మోహన్
Published On
By Ravi
పార్వతీపురం మన్యం జిల్లా
నిర్ణీత గడువులోగా పిల్లలకు టీకాలు వేయాలని వైద్యారోగ్యశాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్ మోహనరావు సూచించారు. ఈ మేరకు మండలంలోని చంద్రంపేట గ్రామంలో టీకా కార్యక్రమాన్ని బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీకా కార్డులు,ఆర్సిహెచ్ రికార్డులు పరిశీలించి ఎంత మంది పిల్లలు, గర్భిణీలకు వైద్య సిబ్బంది టీకాలు... 