ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో విద్యా ప్రేరణ

On
ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో విద్యా ప్రేరణ

ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ – తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆగస్టు 5, 2025న STEM Expert LED WORKSHOP  సందర్భంగా విజయవంతంగా  ఎడ్యుకేషన్ పై నిపుణుల ప్రసంగాన్ని నిర్వహించింది. అనుభవాధారిత విద్యను ప్రోత్సహించేందుకు CBSE తీసుకున్న ముందడుగులో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని  CBSE అనుబంధ పాఠశాలల నుండి వచ్చిన 45 మంది ఉపాధ్యాయులు, ప్రధానాచార్యులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమాన్ని సంస్థ చైర్మన్
 శ్రీ చెరుకువాడ. నరేష్ గారు మరియు కార్యదర్శి శ్రీ గ్రంధి.మణికుమార్  గారు ప్రారంభించారు. , శ్రీమతి ఎల్. వి. రమాదేవి గారు ప్రాథమిక ఉపన్యాసాన్ని అందిస్తూ విద్యా వ్యవస్థలో చోటు చేసుకుంటున్న పరివర్తనలపై దృష్టి సారించి, వయస్సు గల తరగతుల కోసం STEM విద్యను అమలు చేసే మార్గాలపై ఆలోచనలు చేయమని పాల్గొన్నవారిని ప్రోత్సహించారు.
సిబిఎస్‌ఇ – సిటీ కోఆర్డినేటర్)-శ్రీ ఉమా శ్రీనివాస్ గారు హాజరైనవారిని స్వాగతించారు.
ప్రఖ్యాత విద్యావేత్తలు మరియు STEM ప్రచారకులు డా. ఎస్. జి. శ్రీనివాస్ మరియు శ్రీమతి డి. సుశీల గార్లు తమ Expert Talk తో విజ్ఞానాన్ని పంచారు


ఎన్. ఉమా శ్రీనివాస్ 
ప్రిన్సిపల్

Advertisement

Latest News