ఆపరేషన్ చబత్ర.. పోలీసుల అదుపులో 122మంది

On
ఆపరేషన్ చబత్ర.. పోలీసుల అదుపులో 122మంది

రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన పరిధిలో పోలీస్ ఆపరేషన్ చబుత్ర నిర్వహించారు. అర్ధరాత్రి రోడ్లపై చక్కర్లు కొడుతున్న సుమారు 122 మందిని అదుపులోకి తీసుకున్నారు. నందనవనం, ఆర్.ఎన్. రెడ్డి నగర్, భూపేష్ గుప్తా నగర్ ప్రాంతంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టుబడిన వారందరిని అదుపులోకి తీసుకొని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. మరోసారి రిపీట్ అయితే జైలుకి పంపుతామని హెచ్చరించారు. అలాగే డ్రగ్స్, రోడ్డుప్రమాదాలు,  సైబర్ నేరాల గురించి వివరించారు. కార్యక్రమంలో సిఐతో పాటు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.IMG-20250629-WA0001

Advertisement

Latest News

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుతం మాధవ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు....
ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. సున్నం చెరువులో అక్రమ బోర్ల ధ్వంసం
పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం
ఆ నీళ్లు మీరు తాగుతున్నారా.. అయితే ఖచ్చితంగా పోతారు..
వివాదానికి దారితీసిన బల్కంపేట దేవాలయ కమిటీ ఏర్పాటు
విదేశీ సిగరేట్ల దిగుమతి.. పోలీసుల దాడి. ఒకరి అరెస్ట్
మహాన్యూస్ పై దాడి కేసులో బిఆర్ఎస్ నేతల అరెస్ట్