Category
జాతీయం
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  జాతీయం  Lead Story 

స్పెషల్ హెల్ప్ లైన్ వారి కోసమే.. అధికారులు.. వారి నంబర్లు ఇవే

స్పెషల్ హెల్ప్ లైన్ వారి కోసమే.. అధికారులు.. వారి నంబర్లు ఇవే పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నడుస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం ప్రజల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలోనే అక్కడ నివసిస్తున్న భారతీయులను కాపాడేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తమైంది. ఆ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ వాసుల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఢిల్లీలో ప్రత్యేక హెల్ప్ లైన్లు...
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  జాతీయం  Lead Story 

జనాభా గణనకు కేంద్రం నోటిఫికేషన్

జనాభా గణనకు కేంద్రం నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా జనాభా గణన చేపట్టేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఇప్పటికే తీసుకున్న కేబినెట్ నిర్ణయం మేరకు దేశవ్యాప్తంగా జన గణనలోనే భాగంగా కుల గణన కూడా చేపట్టనున్నారు. దేశంలో రెండు విడతలుగా ఈ జనాభా గణన ప్రక్రియ చేపట్టబోతున్నారు. వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాల్లో జన గణన మొదలు కానుండగా.. మిగతా రాష్ట్రాల్లో 2027లో ఈ ప్రక్రియ...
Read More...
జాతీయం  Lead Story 

వీకెండ్ లో విషాదం.. 25మంది టూరిస్టుల గల్లంతు

వీకెండ్ లో విషాదం.. 25మంది టూరిస్టుల గల్లంతు దేశంలో వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి 265 మంది ప్రాణాలు కోల్పాయారు. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పూణెలోని ఇంద్రయాణి నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 25 నుంచి 30 మంది టూరిస్టులు నీళ్లలో కొట్టుకుపోయినట్లు సమాచారం అందుతోంది....
Read More...
జాతీయం  Lead Story 

ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ ప్రమాదం.. 7గురు మృతి

ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ ప్రమాదం.. 7గురు మృతి అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలిన ఘటన విస్మరించకముందే మరో దుర్ఘటన సంభవించింది. ఉత్తరాఖండ్ లో ఓ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడు మంది భక్తులు దుర్మరణం పాలైనట్లు సమాచారం అందుతోంది. వీరందరూ కూడా కేదార్ నాథ్ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి బయలుదేరిన భక్తులుగా అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ నుంచి...
Read More...
ఆంధ్రప్రదేశ్  జాతీయం  క్రైమ్   వెబ్ స్టొరీ  

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ మాయకు బలైన బెంగళూరు వ్యక్తి

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ మాయకు బలైన బెంగళూరు వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్న తరుణంలో బెంగళూరుకు చెందిన ఆంటోనీ అనే ప్రైవేట్ ఉద్యోగి, Growbet777 అనే నకిలీ బెట్టింగ్ యాప్ చేతిలో రూ.7.5 లక్షలు మోసపోయాడు. www.grow-bet777.com అనే వెబ్‌సైట్ ద్వారా ఈ యాప్ సేవలు అందిస్తుండగా, దీని వెనుక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముఠా ఉందని అనుమానిస్తున్నారు....
Read More...
జాతీయం  క్రీడలు  అంతర్జాతీయం 

ఎయిర్ రైఫిల్‌ లో భారత్ కు గోల్డ్..

ఎయిర్ రైఫిల్‌ లో భారత్ కు గోల్డ్.. ఐఎస్ఎస్ఎఫ్ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త మ‌హిళా షూట‌ర్లు ప‌త‌కాల వేట కొన‌సాగిస్తున్నారు. 10 మీట‌ర్ల ఎయిర్ పిస్ట‌ల్ విభాగంలో ఎల‌వేనిల్ వ‌ల‌రివ‌న్, 50 మీట‌ర్ల రైఫిల్ 3 పొజిష‌న్‌లో సిఫ్ట్ కౌర్ స‌మ్రా కంచు పతకం సాధించగా.. ఈరోజు సురుచి సింగ్ ప‌సిడి ప‌తకంతో దేశం గ‌ర్వ‌ప‌డేలా చేసింది. మ్యునిచ్ న‌గ‌రంలో 10 మీట‌ర్ల ఎయిర్...
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  జాతీయం  Lead Story 

కూలిపోతున్న విమానాలు..గాల్లో కలుస్తున్న ప్రాణాలు..

కూలిపోతున్న విమానాలు..గాల్లో కలుస్తున్న ప్రాణాలు.. దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసిన అహమ్మదాబాద్ ఘటన.. 1947 నుండి నేటి వరకు పలు ప్రమాదాలు.. ట్రూ పాయింట్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం..
Read More...
జాతీయం  Lead Story 

అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం..

 అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం.. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ప్రమాద స్థలం నుంచి ఆకాశంలో నల్లటి పొగ పైకి లేచింది. రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుంది. విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన వెంటనే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ప్రమాద సమయంలో విమానంలో దాదాపు 242 మంది ఉన్నట్లు తెలుస్తోంది. టేకాఫ్...
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  జాతీయం  క్రీడలు  Lead Story 

ఆనందం కాస్త.. ఆవిరైపోయింది..

ఆనందం కాస్త.. ఆవిరైపోయింది.. బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో విషాదం..11మంది మృతి..50మందికి గాయాలు..తొక్కిసలాటతో చోటుచేసుకున్న ప్రమాదం..
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  జాతీయం 

స్వామివారి సన్నిధిలో..చచ్చేలా కొట్టుకున్నారు..

స్వామివారి సన్నిధిలో..చచ్చేలా కొట్టుకున్నారు.. తమిళనాడు: అరుణాచలం.. ఇప్పుడు ఉన్న దేవాలయాల్లో ఇది చాలా ఫేమస్ అయ్యింది. లక్షల్లో జనాలు స్వామివారి దర్శనం.. ప్రదక్షిణం కోసం వెళ్తున్నారు. మిగతారోజుల మాట సరే.. సెలవు రోజుల్లో చెప్పనక్కర్లేదు. విఫరీతమైన రద్దీ. ఆదివారం కూడా ఆలయానికి లక్షల్లో జనాలు వచ్చారు.  మూడు కిలోమీటర్ల వరకు క్యూలైన్.. అంత సజావుగా సాగుతోంది అందుకునే సరికి లైన్...
Read More...
తెలంగాణ  జాతీయం  హైదరాబాద్  

కంచ గచ్చిబౌలి కేసు జులై 23వ తేదీకి వాయిదా

కంచ గచ్చిబౌలి కేసు జులై 23వ తేదీకి వాయిదా కంచ గచ్చిబౌలి భూములపై విచారణ జులై 23వ తేదీకి వాయిదా పడింది. ఈ భూముల్లో అడవులను పునరుద్దరించాలని మరో మారు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోకపోతే సిఎస్ తో సహా  అరడజను అధికారులు అక్కడే ఏర్పాటు చేయబోయే తాత్కాలిక జైలుకు వెళ్తారని సిజెఐ బిఆర్ గవాయ్ హెచ్చరించారు. జులై 23 వ...
Read More...
తెలంగాణ  జాతీయం 

ఢిల్లీ తెలంగాణ భవన్ కి చేరుకున్న 86మంది

ఢిల్లీ తెలంగాణ భవన్ కి చేరుకున్న 86మంది ఢిల్లీ చేరుకున్న సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ వాసులుఢిల్లీ తెలంగాణ భవన్ లో  86మంది26మందిని సురక్షితంగా వారి స్వస్ధలాలకు తరలింపుఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనం, వసతి ఏర్పాట్లు చేసిన అధికారులు
Read More...

Advertisement