వీకెండ్ లో విషాదం.. 25మంది టూరిస్టుల గల్లంతు

On
వీకెండ్ లో విషాదం.. 25మంది టూరిస్టుల గల్లంతు

దేశంలో వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి 265 మంది ప్రాణాలు కోల్పాయారు. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పూణెలోని ఇంద్రయాణి నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 25 నుంచి 30 మంది టూరిస్టులు నీళ్లలో కొట్టుకుపోయినట్లు సమాచారం అందుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వంతెన కుప్పకూలింది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ఇప్పటి వరకు ఆరుగురిని సురక్షితంగా కాపాడినట్లు సమాచారం. మరి కొంతమంది ఆచూకీ తెలియాల్సి ఉంది.

AISelect_20250615_180245_Chrome

Advertisement

Latest News

భవిష్యత్తుపై మాజీ సీఎం జగన్ సంచలన ప్రకటన.. ఆ ఫార్ములా వర్కవుట్ అవుతుందా..? భవిష్యత్తుపై మాజీ సీఎం జగన్ సంచలన ప్రకటన.. ఆ ఫార్ములా వర్కవుట్ అవుతుందా..?
భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన మాజీ సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లోగా మరోసారి ప్రజల్లోకి జగన్ ఫార్ములా మళ్లీ వర్కవుట్ అవుతుందా..?
ఇంటికి పిలిపించుకుంటారా? వైఎస్ జగన్ తీరుపై విమర్శలు..
ఆందోళనగా ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి..
ఆరా మస్తాన్ ఫోన్ ట్యాప్ కు కారణం అదేనా? విచారణ అనంతరం ఏమన్నారంటే..
ఐపీఎస్ ఉద్యోగానికి అందుకే రాజీనామా.. సిద్ధార్థ్‌ కౌశల్‌ సంచలన లేఖ!
అసిస్టెంట్ ఎస్పీలతో సమావేశం అయిన డీజీపీ జితేందర్
ట్రంప్ కు షాక్.. ఎలన్ మస్క్ కొత్త పార్టీ ఇదే..!