మహాన్యూస్ పై దాడి కేసులో బిఆర్ఎస్ నేతల అరెస్ట్

On
మహాన్యూస్ పై దాడి కేసులో బిఆర్ఎస్ నేతల అరెస్ట్

జూబ్లీహిల్స్: మహాన్యూస్ కార్యాలయంపై దాడి కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు బిఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. బిఆర్ఎస్ భవన్ లో ఉన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. పోలీసులు అరెస్టు చేస్తున్న క్రమంలో అక్కడే ఉన్న నేతలు, కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులకు, నేతలకు మధ్య వివాదం నెలకొంది. దీనితో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎట్టకేలకు వారిని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కి తరలించారు.

Advertisement

Latest News

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుతం మాధవ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు....
ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. సున్నం చెరువులో అక్రమ బోర్ల ధ్వంసం
పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం
ఆ నీళ్లు మీరు తాగుతున్నారా.. అయితే ఖచ్చితంగా పోతారు..
వివాదానికి దారితీసిన బల్కంపేట దేవాలయ కమిటీ ఏర్పాటు
విదేశీ సిగరేట్ల దిగుమతి.. పోలీసుల దాడి. ఒకరి అరెస్ట్
మహాన్యూస్ పై దాడి కేసులో బిఆర్ఎస్ నేతల అరెస్ట్