యాంకర్ సూసైడ్ కేసులో లొంగిపోయిన పూర్ణచందర్ రావు
By V KRISHNA
On
హైదరాబాద్: యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో పూర్ణచందర్ రావు చిక్కడపల్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అర్ధరాత్రి తన న్యాయవాదితో కలిసి స్టేషన్ కి వచ్చిన ఆయన స్వేచ్ఛ ఆత్మహత్యకు ఆమె మానసిక స్థితి సరిగా లేదని, కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె సూసైడ్ చేసుకుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. పెళ్లి పేరుతో పూర్ణచందర్ రావు మోసం చేయడంతో తట్టుకోలేక తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్ణిమ రావును రిమాండ్ కి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
Latest News
30 Jun 2025 15:46:55
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుతం మాధవ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు....