Category
#maharastrapolice#punepolice#tourist#indranisea#
జాతీయం  Lead Story 

వీకెండ్ లో విషాదం.. 25మంది టూరిస్టుల గల్లంతు

వీకెండ్ లో విషాదం.. 25మంది టూరిస్టుల గల్లంతు దేశంలో వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి 265 మంది ప్రాణాలు కోల్పాయారు. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పూణెలోని ఇంద్రయాణి నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 25 నుంచి 30 మంది టూరిస్టులు నీళ్లలో కొట్టుకుపోయినట్లు సమాచారం అందుతోంది....
Read More...

Advertisement