అక్రమంగా వెలిసిన ఇళ్లపై రెవెన్యూ అధికారుల దాడులు..!

By Ravi
On
అక్రమంగా వెలిసిన ఇళ్లపై రెవెన్యూ అధికారుల దాడులు..!

మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 79/1లో వెలిసిన అక్రమ ఇళ్లను  రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ప్రభుత్వ స్థలంలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ సర్వే నెంబర్ సూచిక బోర్డును కబ్జాదారులు.. అధికారుల ముందే తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు.

Advertisement

Latest News

స్వర్ణగిరి నమునాతో ఈ ఏడాది బాలాపూర్ గణేష్.. స్వర్ణగిరి నమునాతో ఈ ఏడాది బాలాపూర్ గణేష్..
పనుల్లో నిమగ్నమైన శామీర్పేట కళాకారులు.. గత ఏడాది అరుణాచలం..ఈ ఏడాది స్వర్ణగిరి.. ప్రతియేటా కొత్త తరహా ఏర్పాట్లతో ఆకట్టుకుంటున్న గణేష్..
ఫణిగిరికాలనీలోని మూసీనదిలో మొసలి..
ఛీ..ఛీ.. ఇదేం దందారా నాయనా..
మళ్లీ రెచ్చిపోయిన సినీనటి కల్పిక..
కడప జిల్లా పోలీస్ శాఖ ఘనత
అమ్మతనాన్నే అపహాస్యం చేసిన సృష్టి సెంటర్..
అచ్చం పుష్పా సినిమాను సేమ్ టు సేమ్ దింపేశారు..