డైట్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీల పెంపు అమలపై మంత్రి సీతక్క వివరణ
By Ravi
On
- ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వంలో డైట్ చార్జెస్ ఏడేళ్ల తర్వాత 40% పెంచాము..16 సంవత్సరాల తర్వాత ఇందిరమ్మ ప్రభుత్వంలో కాస్మోటిక్ 212% పెంచాము .
- నేను కూడా ఎస్టీ గర్ల్స్ హాస్టల్ ములుగులో చదివాను .ఆనాడు అవకాశాలు తక్కువగా ఉన్నా ఎంతోమంది పట్టుదలగా చదువుకొని అత్యున్నత స్థానాల్లోకి వచ్చారు .ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఓసీలలో కూడా పేదలు పెద్ద ఎత్తున హాస్టల్ లోకి వస్తున్నారు.
- సరైన తిండి పౌష్టికాహారం లేకుంటే చదువుకునే టైంలో అర్థాకళి కడుపు మాడుతుంటే నిద్రిస్తా ఉంటది చదువుకోవడం ఇబ్బందిగా ఉంటుంది .అందుకే పిల్లలకు మంచి పౌష్టికాహారం ఇవ్వాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున డైట్ చార్జీలు కాస్పర్ట్ చార్జీలు పెంచారు.
- పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది కాబట్టి విద్యకు అత్యధిక ప్రార్ధన తీస్తున్నాం .విద్యార్థుల దేశ మానవమనరులు .వారి జీవితాలను సమన్నతంగా పెంచేందుకు వాళ్ళ నాలెడ్జ్ ను పెంచేందుకు పూర్తిస్థాయిలో బాధ్యత తీసుకొని చర్యలు చేపడుతున్న కక్షిత ఆహారము కల్తీ జరిగితే చర్యలు తీసుకుంటున్నాం.మన ఐఎస్ ఆఫీసర్లను నైటాలతో చేయిస్తున్నాం
- మంత్రులు ఎమ్మెల్యేలు కూడా హాస్టల్లో బసవిస్తున్నారు .మంచి విద్య పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తున్నాం .నాలుగు నెలల కాలంలో 499 కోట్లకుపైగా ఖర్చు చేశాం
- కేంద్ర ప్రభుత్వం బడి పిల్లలకు స్కాలర్షిప్ లను రద్దు చేసింది .ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, నూతన విద్యా విధానమని పెద్దపెద్ద మాటలు చెప్పి విద్యార్థులకు అందే స్కాలర్షిప్ ల విధానాన్ని రద్దు చేసింది.విద్యారంగం మీద కేంద్ర ప్రభుత్వ వైఖరి బొట్టుపసే తప్ప బోనం లేదన్నట్టుగా ఉంది .
- ప్రభుత్వ విద్య బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచాలి .పేద మధ్యతరగతి కుటుంబీకులే ప్రభుత్వము మీద ఆధారపడతారు కాబట్టి కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి.
- దుబ్బాక విద్యార్థి అస్వస్థతకు గురైతే హైదరాబాద్ లోని నీలోఫర్ కి తరలించడం జరిగింది.. చికిత్స అందిస్తున్నాం. అబ్బాయి కోరుకుంటున్నారు .
- గతంలో పెద్ద ఎత్తున కలుషిత ఆహార ఘటనలు జరిగాయి.. రాజకీయాలు వద్దు.. వాళ్ళ సంరక్షణ ముఖ్యం ..వారిని ఎలా బలోపేతం చేస్తున్నాం.
- Brs హయాంలో కూడా ఎన్నో సమస్యలు జరిగాయి ..
- హాస్టల్లో వ్యవస్థను మేము ధ్వంసం చేసినట్లు మాట్లాడటం సరికాదు.
- డైట్ చార్జీలు గాని కాస్పెటిక్ ఛార్జీలు పెంచాము.
- మౌలిక వసతులు కల్పిస్తున్నాము.
- అంగన్వాడి చిన్నారుల నుంచి పీజీ విద్యార్థుల వరకు అన్ని వసతూలు కల్పిస్తున్నాం .
- ఆశ్రమ పాఠశాల పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం.
- ఆశ్రమ పాఠశాలలను కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తున్నాం
Tags:
Latest News
08 Jul 2025 09:33:35
బతుకమ్మ కుంటకు ప్రాణం పోసిన హైడ్రా..8కోట్ల నిధులతో అభివృద్ధి... సెప్టెంబర్ లో ప్రజలకు అందుబాటులోకి..5ఎకరాలు మరింత విస్తీర్ణం పెంచిన అధికారులురంగనాథ్ ని పొగడ్తలతో ముంచెత్తిన స్థానికులు