ఎస్సార్ యూనిగ్యాస్ లో చెలరేగిన మంటలు.. ఇద్దరు కార్మికులకు గాయాలు..

On
ఎస్సార్ యూనిగ్యాస్ లో చెలరేగిన మంటలు.. ఇద్దరు కార్మికులకు గాయాలు..

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ గూడలో ప్రమాదం జరిగింది.  సమృద్ధి ఎస్సార్ యూనిగ్యాస్ బంక్ లో అగ్నిప్రమాదం సంభవించింది. లీకైన ఎయిర్ పైపుకి వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మాధవ్ , గోపి అనే ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలవ్వడంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సకాలంలో అగ్నిమాపక శాఖ అధికారులు చేరుకొని మంటను అదుపు చేశారు.IMG-20250612-WA0083

Advertisement

Latest News

ఆ అధికారుల ఫొటోలు ట్యాంక్ బండ్ మీద పెట్టండి.. హైకోర్టు ఆ అధికారుల ఫొటోలు ట్యాంక్ బండ్ మీద పెట్టండి.. హైకోర్టు
హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై అధికారుల తీరు పట్ల తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు  చేసింది. అక్రమ నిర్మాణాల పట్ల చర్యలు తీసుకోని అధికారుల ఫోటోలను ట్యాంక్ బండ్‌పై...
విద్యావ్యవస్థపై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
పక్కా ప్లాన్ ప్రకారమే చేశా.. యాంకర్ స్వేచ్ఛ కేసులో పూర్ణ స్టేట్మెంట్.
డ్రగ్స్ దందాలో నయా ట్రెండ్.. ఇంపోర్టు టు ఎక్స్ పోర్ట్..
ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం
ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. సున్నం చెరువులో అక్రమ బోర్ల ధ్వంసం
పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం