ఎస్సార్ యూనిగ్యాస్ లో చెలరేగిన మంటలు.. ఇద్దరు కార్మికులకు గాయాలు..
By V KRISHNA
On
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హైదర్ గూడలో ప్రమాదం జరిగింది. సమృద్ధి ఎస్సార్ యూనిగ్యాస్ బంక్ లో అగ్నిప్రమాదం సంభవించింది. లీకైన ఎయిర్ పైపుకి వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మాధవ్ , గోపి అనే ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలవ్వడంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సకాలంలో అగ్నిమాపక శాఖ అధికారులు చేరుకొని మంటను అదుపు చేశారు.
Latest News
01 Jul 2025 23:07:44
* ఇకపై మద్యం షాపుల దగ్గరే పర్మిట్ రూమ్లు * ఎక్సైజ్ శాఖ లక్ష్యం రూ.200 కోట్ల ఆదాయం * సెప్టెంబర్ నుంచి అనుమతి ఇచ్చేలా ప్రతిపాదనలు...