త్వరలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కాంస్య విగ్రహం

By Ravi
On
 త్వరలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కాంస్య విగ్రహం

లక్డీకపూల్‌లో కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కాంస్య విగ్రహం ఏర్పాటుకు పెద్దఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు జీహెచ్ఎంసీ అధికారులు లక్డీకపూల్‌ ప్లేస్ డిసైడ్ చేశారు. మెట్రో స్టేషన్ సమీపంలోని చౌరస్తాలో తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని బిడ్‌లు ఆహ్వానిస్తూ టెండర్ నోటిఫికేషన్ చేశారు. జూలై 4న రోశయ్య జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించాలని  జీహెచ్ఎంసీ భావిస్తోంది.  విగ్రయం ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.

Tags:

Advertisement

Latest News

హరిహారవీరమల్లు సినిమా సక్సెస్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు హరిహారవీరమల్లు సినిమా సక్సెస్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు
హైదరాబాద్: గురువారం విడుదలైన పవర్ స్టార్ పవన్ సినిమా హరిహర వీరమల్లు సక్సెస్ అయిన సందర్భంగా సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జనసేన నాయకులు...
అల్వాల్ ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దూలపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు పంపిణీ
దయచేసి ఎవ్వరికి షేక్ హ్యాండ్ ఇవ్వకండి..
ఒరిస్సా టు హైదరాబాద్ గంజాయి రవాణా.. ఇద్దరి అరెస్ట్..
సినీనటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు..
ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. నిందితుడి అరెస్ట్