Category
#TelanganaNews
తెలంగాణ  Featured  హైదరాబాద్   తెలంగాణ మెయిన్  

వినతులు, విజ్ఞప్తులతో ముగిసిన సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన

వినతులు, విజ్ఞప్తులతో ముగిసిన సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన ఎరువుల సరఫరా పెంపుపై కేంద్రానికి వినతి జహీరాబాద్ స్మార్ట్‌సిటీ, వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు సహకారం ఏరో-డిఫెన్స్‌ కారిడార్‌గా అభివృద్ధిపై చర్చలు నడ్డా, పియూష్ గోయల్ తో సమావేశం
Read More...
తెలంగాణ  హైదరాబాద్   యాదాద్రి భువనగిరి  తెలంగాణ మెయిన్  

తొలి మహిళా డ్రైవర్ సరితకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు

తొలి మహిళా డ్రైవర్ సరితకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు హైదరాబాద్, జూన్ 15: మహిళా సాధికారత దిశగా తెలంగాణ ఆర్టీసీ ఒక పెద్ద అడుగు వేసింది. రాష్ట్రంలో తొలిసారిగా మహిళా డ్రైవర్‌గా యాదాద్రి భువనగిరి జిల్లా సిత్య తండాకు చెందిన వి. సరిత నియమితులయ్యారు. మిర్యాలగూడ డిపోకు చెందిన JBM సంస్థ ఎలక్ట్రిక్ బస్సు నడుపుతూ, హైదరాబాద్-మిర్యాలగూడ రూట్‌లో సేవలందిస్తున్నారు. ఈ అవకాశాన్ని రవాణా శాఖ...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   మెడ్చల్  తెలంగాణ మెయిన్  

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట స్థావరంపై పోలీసుల దాడి మేడ్చల్ జిల్లా, జూన్ 15: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవరాయాంజల్ ప్రాంతంలో పోలీసులు పేకాట స్థావరంపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 12 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. సాయిగీత ఆశ్రమ సమీపంలో పేకాట ఆడుతున్నట్లు తెలుసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు....
Read More...
తెలంగాణ  హైదరాబాద్   సంగారెడ్డి  తెలంగాణ మెయిన్  

కేంద్ర బలగాల శాంతి సందేశ ర్యాలీ

కేంద్ర బలగాల శాంతి సందేశ ర్యాలీ పటాన్ చెరు, జూన్ 15: పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో కేంద్ర సాయుధ దళాలైన ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (R.A.F.) బృందం, సీఐ వినాయక రెడ్డి ఆధ్వర్యంలో శాంతి సందేశ ర్యాలీ నిర్వహించబడింది. పటాన్ చెరు టౌన్‌తో పాటు ఇస్నాపూర్, ముత్తంగి ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ శాంతి ర్యాలీ ద్వారా ప్రజల్లో...
Read More...
తెలంగాణ  హైదరాబాద్   తెలంగాణ మెయిన్  

అంబేడ్కర్ సచివాలయంలో దేవాదాయ శాఖ సీజీఎఫ్ కమిటీ సమావేశం

అంబేడ్కర్ సచివాలయంలో దేవాదాయ శాఖ సీజీఎఫ్ కమిటీ సమావేశం హైదరాబాద్, జూన్ 13: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ నేతృత్వంలో రాష్ట్రస్థాయి సీజీఎఫ్ (కామన్ గుడ్ ఫండ్) కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని చిన్న దేవాలయాల అభివృద్ధికి అవసరమైన నిధులపై అధికారులు మంత్రి సురేఖకు సమగ్ర నివేదిక ఇచ్చారు....
Read More...
ఆంధ్రప్రదేశ్  శ్రీకాకుళం  గుంటూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్

జర్నలిస్ట్ కృష్ణంరాజు అరెస్ట్ గుంటూరు, జూన్ 11: రాజధాని ప్రాంత మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో జర్నలిస్టు కృష్ణంరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయనను తుళ్లూరు పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళగిరికి తరలించారు.
Read More...

Advertisement