మావోయిస్ట్ అంటూ లేఖరాశారు.. సిసి కెమెరాలకు చిక్కారు..

By Ravi
On
మావోయిస్ట్ అంటూ లేఖరాశారు.. సిసి కెమెరాలకు చిక్కారు..

Screenshot_20250528_155816_WhatsAppజీడిమెట్ల పిఎస్ పరిదిలో మావోయిస్టుల పేరుతో లేఖరాసి సంచలనం సృష్టించిన కేసులో ఇద్దరు నిందితులను  పోలీసులు అరెస్ట్ చేశారు. భాదితుడు కూన రాఘవేంద్ర గౌడ్ ఇంట్లోనే అద్దెకుఉంటున్న ఎర్రం శెట్టి రాజు (33)అతని స్నేహితుడు కందురెళ్లి రాజు (24)గా గుర్తించారు. ఇద్దరు నిందుతులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి13 చిన్న పాటి నాటు బాంబులు, 3 సెల్ ఫోన్ లు , 2 బెదిరింపు లేఖలు స్వాదీనం చేసుకున్నారు. నాటు బాంబులను విజయనగరంలో కొనుగోలు చేసినట్లు జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  బాలనగర్ ఏసీపీ నరేష్ రెడ్డి వివరించారు. రూ. 50లక్షలు ఇవ్వకపోతే చంపేస్తామంటూ నిందితులు హెచ్చరించారని, సిసి ఫుటేజ్ ద్వారా వారిని గుర్తించడం జరిగిందన్నారు.

Advertisement

Latest News

భారీ వర్షాల ఎఫెక్ట్: పురాతన భవనాన్ని కూల్చివేసిన అధికారులు.. భారీ వర్షాల ఎఫెక్ట్: పురాతన భవనాన్ని కూల్చివేసిన అధికారులు..
హైదరాబాద్: సికింద్రాబాద్.. రాంగోపాల్ పేట.. మెక్లవుడ్ గూడలో శిధిలావస్థకు చేరుకున్న ఒక పురాతన భవనాన్ని జిహెచ్ఎంసి అధికారులు పోలీసుల సహాయంతో కూల్చివేశారు. అయితే ఈ భవనంలో గత...
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద భారీ బందోబస్తు
శ్రీ చైతన్య కళాశాల ఇంచార్జ్ పై కేసు నమోదు..
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ఇద్దరు డిఎస్పీల మృతి..
హరిహారవీరమల్లు సినిమా సక్సెస్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు
అల్వాల్ ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దూలపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు పంపిణీ