జీడిమెట్లలో ఘరానా దొంగ అరెస్ట్ – రూ.11.5 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం

By Ravi
On
జీడిమెట్లలో ఘరానా దొంగ అరెస్ట్ – రూ.11.5 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం

మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్ పరిధిలో భారీ గృహ చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. విలేఖరుల సమావేశంలో జీడిమెట్ల సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుడు వేణు కుమార్‌ను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతనివద్ద నుంచి రూ.11.5 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మరియు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు సంపత్ సాయు పరారీలో ఉన్నాడు.

నిందితుడు వేణు కుమార్ ఇప్పటికే సైబరాబాద్ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 44 గృహ చోరీల కేసుల్లో పాలుపంచుకున్నట్టు గుర్తించారు. పాక్సో చట్టం మరియు NDPS చట్టం కేసుల్లోనూ ఇతనిపై కేసులు నమోదయ్యాయి. గతంలో ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద ఒక సంవత్సరం జైలు శిక్ష కూడా అనుభవించాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.

Advertisement

Latest News

లిక్కర్ స్కామ్ మాస్టర్ మైండ్స్ జగన్ దంపతులే..! లిక్కర్ స్కామ్ మాస్టర్ మైండ్స్ జగన్ దంపతులే..!
* ముందస్తు వ్యూహం ప్రకారమే లిక్కర్ స్కామ్ * మిథున్ రెడ్డి కేవలం పావు మాత్రమే * అసలు సూత్రధారులు జగన్, భారతి * ముడుపుల ద్వారా...
మిథున్ అరెస్ట్ రాజకీయ కుట్ర.. వైసీపీని ఏమీ చేయలేరన్నజగన్
మిథున్ రెడ్డికి రిమాండ్.. రాజమండ్రి జైలుకు తరలింపు
అడ్వాన్స్‌డ్‌ పోస్టల్‌ టెక్నాలజీ 2.0..! ఇళ్ల వద్ద నుంచే రిజిస్టర్‌ పోస్టు బుకింగ్‌ సేవలు!
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..సామాన్య ప్రజలకు ఇక్కట్లు!
మిథున్ రెడ్డిదే కీలక పాత్ర..రిమాండ్ రిపోర్టులో సిట్ సంచలనం..!
సన్యాసులకు అందాన్ని ఎరవేసి ..న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి..చివరికి...