మూసీ పరివాహక ప్రాంతాలకు రెడ్ అలర్ట్..

On
మూసీ పరివాహక ప్రాంతాలకు రెడ్ అలర్ట్..

  • హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డు క్లోజ్ చేసిన జలమండలి అధికారులు..
  • మూడు గేట్లు తెరిచి నీటిని వదిలిన అధికారులు

రంగారెడ్డిజిల్లా  హిమాయత్ సాగర్ ORR సర్వీస్ రోడ్డును మూసివేశారు. రాజేంద్రనగర్ నుంచి హిమాయత్ సాగర్ వైపు సర్వీస్ రోడ్డు పై రాకపోకలను పోలీసులు నిలిలివేశారు. ఎగువ ప్రాంతాల నుండి విఫరీతమైన వరద నీరు పోటెత్తడంతో సర్వీస్ రోడ్డు బ్రిడ్జిపై నుంచి భారీగా వరద నీరు వెళ్తుండటంతో అధికారులు హెచ్చరికలు జారీ చేసి  4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు జలమండలి అధికారులు వదిలేశారు.   2గేట్లు ఒక అడుగు , 2 గేట్లు 2 అడుగుల మేర పైకెత్తి దిగువకు నీటిని వదిలారు.  సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.5 అడుగులు కాగా ప్రస్తుత స్థాయి నీటిమట్టం 1763 అడుగులు చేరుకుంది. దీంతో
300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కాగా 2070 క్యూసెక్కుల ఔట్ ఫ్లో పెరిగింది. గేట్లు ఎత్తివేయడంతో ఉదృతంగా మూసీ నది ప్రవాహం పెరగడంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Related Posts

Advertisement

Latest News

పట్టించుకోనట్లే ఉంటూ అన్నీ పట్టించుకుంటున్నాడు – పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం.. పట్టించుకోనట్లే ఉంటూ అన్నీ పట్టించుకుంటున్నాడు – పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం..
పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం.. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక తీసుకున్న సైలెంట్.. కానీ స్ట్రాంగ్ రాజకీయ స్ట్రాటజీపై లోతైన విశ్లేషణ.
మింగేసింది అంతా..కక్కించిన హైడ్రా..
కంటెంట్ తో కోట్లు కొట్టేశారు.. హైదరాబాద్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు..
మూసీలో ఆదిత్య అక్రమ నిర్మాణం.. హైడ్రాకు పట్టని వైనం..
ఎటు చూసినా మూసీ ప్రవాహం.. హైదరాబాద్ అల్లకల్లోలం..
వారం రోజుల్లో రికార్డ్ బద్దలు కొట్టిన ఎక్సైజ్ అధికారులు
దసరా పండక్కి హైదరాబాద్ వస్తున్నారా.. అయితే ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే.