పలు చోట్ల ఎక్సైజ్ దాడి.. భారీగా గంజాయి స్వాధీనం

On
పలు చోట్ల ఎక్సైజ్ దాడి.. భారీగా గంజాయి స్వాధీనం

ఎక్సైజ్ పోలీసులు చేస్తున్న స్పెషల్ డ్రైవ్ సత్పలితాలు ఇస్తున్నాయి. నగరంలో పలు చోట్ల దాడులు చేసి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ వెంకటగిరి కాలనీ లో ఎస్ టి ఎఫ్ బి టీం ఎస్సై బాలరాజు సిబ్బంది కలిసి 2.109 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ప్రకాశం జిల్లాకి చెందిన శివ సాయి అరకు నుంచి గంజాయి తీసుకొని వచ్చి ప్రవీణ్, గణేష్, కళ్యాన్ తో అమ్మకాలు జరిపిస్తున్నారు. వీరిని అదుపులోకి తీసుకొని వీరివద్ద ఉన్న బైకు నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు నిందితులను గంజాయిని జూబ్లీహిల్స్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు.
 మరో కేసులో.. IMG-20250706-WA0132కొత్త మందుల కౌశిక్ చంద్రశేఖర్ అనే ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా ఎస్టిఎఫ్ సిటీ వెంకటేశ్వర్లు సిబ్బంది పట్టుకున్నారు. జడ్చర్ల సమీపంలో నిందితుల నుంచి 1.3 కేజీల గంజాయిని స్వాధీనం పరుచుకున్నారు ఇద్దరిని, గంజాయిని స్థానిక ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.

Advertisement

Latest News

దంచికొట్టిన వాన.. హైదరాబాద్ అతలాకుతలం..! దంచికొట్టిన వాన.. హైదరాబాద్ అతలాకుతలం..!
నగరాన్ని ముంచెత్తిన వానఆరెంజ్‌ అలర్ట్‌ ఇచ్చిన వాతావరణశాఖభారీ నుంచి అతిభారీ వర్షం పడే ఛాన్స్రోడ్లపైకి వరద నీరు.. భారీగా ట్రాఫిక్‌ ట్రాఫిక్ కష్టాలతో జనజీవనం అస్తవ్యస్తం  
వేల ఎన్ కౌంటర్లు..వందల మంది హతం..తప్పు చేస్తే అక్కడంతే!
మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టు షాక్.. మద్యం కేసులో అరెస్టుకు రంగం సిద్ధం!
దేశవ్యాప్తంగా బిల్లులు బెంబేలెత్తిస్తుంటే అక్కడ మాత్రం ఫ్రీ కరెంట్!
తల్లికి వందనం..'ప్రైవేటు'కు వరం..ప్రభుత్వ బడులకు విద్యార్థులు దూరం!
బీఆర్‌ఎస్‌కు దూరమవుతున్నట్టేనా?
నామినేటెడ్ పదవుల జాతర.. 66 మంది చైర్మన్లు వీళ్లే ..!