రసాయన ట్యాంకర్ ను పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు..

By Ravi
On
రసాయన ట్యాంకర్ ను పట్టుకున్న ఎస్ఓటి పోలీసులు..

IMG-20250607-WA0032మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రసాయన వ్యర్ధాలను తరలిస్తున్న  ట్యాంకర్ సుతారిగూడలో  మేడ్చల్ ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. మేడ్చల్ పిఎస్ పరిధిలో అక్రమంగా ప్రమాదకర రసాయన వ్యర్ధాలను తరలిస్తున్న ట్యాంకర్ ను నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్నారు. టీఎస్31 టి1119 నెంబర్ గల  ట్యాంకర్ ను తరలిస్తున్న వ్యక్తి దుండిగల్ తాండ 2కి చెందిన సురేష్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అనంతరం ట్యాంకర్ ను కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులకు అప్పగించారు. ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి అర్ధరాత్రి పూట ఎవ్వరు చూడకుండా చెరువులో కలుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Latest News

ఆదాయం కోసం అడ్డదారులు.. గర్భం పేరుతో గలీజ్ పనులు ఆదాయం కోసం అడ్డదారులు.. గర్భం పేరుతో గలీజ్ పనులు
టెస్ట్ ట్యూబ్ బేబీ పేరుతో మోసాలు..భర్తకు బదులు మరొకరి వీర్యంతో జీవితాలు ఆగం చేసిన నిర్వాహకులు..దేశవ్యాప్తంగా బ్రాంచ్ లు..సికింద్రాబాద్ లో వెలుగు చూసిన యూనివర్సల్ మోసాలు..
వీకెండ్ పార్టీ అంటూ పరుగులు పెట్టారు..చివరకు బోర్లా పడ్డారు..
భారీ వర్షాల ఎఫెక్ట్: పురాతన భవనాన్ని కూల్చివేసిన అధికారులు..
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద భారీ బందోబస్తు
శ్రీ చైతన్య కళాశాల ఇంచార్జ్ పై కేసు నమోదు..
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ఇద్దరు డిఎస్పీల మృతి..
హరిహారవీరమల్లు సినిమా సక్సెస్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు