నేడు గుజరాత్ తో రాజస్థాన్ మ్యాచ్..

By Ravi
On
నేడు గుజరాత్ తో రాజస్థాన్ మ్యాచ్..

ఐపీఎల్ 2025 చాలా ఇంట్రెస్టింగ్ గా సాగిపోతోంది. నేడు మరో పోరుకు సర్వం సిద్ధమవుతోంది. ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ తో పోటీ పడుతుంది. ఐపీఎల్ 2025 లో గుజరాత్ టైటాన్స్ మంచి ఫామ్‌ లో ఉంది. శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌ల్లో గెలిచి, రెండు మ్యాచ్‌ ల్లో ఓడిపోయింది. గుజరాత్ జట్టు 12 పాయింట్లతో కొనసాగుతోంది. గుజరాత్ తన చివరి మ్యాచ్‌ లో కేకేఆర్ ను 39 పరుగుల తేడాతో ఓడించింది. రాజస్థాన్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ ల్లో రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. 

గుజరాత్, రాజస్థాన్ మధ్య మ్యాచ్ జైపూర్‌ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరుగబోతుంది. సవాయి మాన్సింగ్ స్టేడియం పిచ్ గురించి మాట్లాడుకుంటే.. అది బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఇద్దరికీ అనుకూలంగా ఉంటుంది. ఈ మ్యాచ్ ప్రారంభంలో బౌలర్ల కు అనుకూలం. కానీ ఆట ముందుకు సాగుతున్న కొద్దీ, బ్యాట్స్‌ మెన్‌ కు పరుగులు సాధించడంలో సపోర్ట్ చేస్తుంది. బ్యాట్స్‌ మెన్ ఎక్కువ పరుగులు సాధించడానికి అవకాశం ఉంటుంది.

Tags:

Related Posts

Advertisement

Latest News

ఇది విన్నారా.. ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే.. ఇది విన్నారా.. ఈ బంపర్ ఆఫర్ మీ కోసమే..
భారత్ గౌరవ్ పేరుతో పర్యాటక టూర్ స్టార్ట్ చేసిన రైల్వే..తక్కువ ధరకు జ్యోతిర్లింగాల దర్శనం..స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అన్ని వారే చూసుకుంటారు..
ఇక అదిరిపోనున్న హైదరాబాద్..
సంపూర్ణ రియల్ మార్గదర్శి ఈ పుస్తకం
ఇక తాగే వాళ్లకు.. తాగినంత బీర్లు..
అస్తవ్యస్తం..అవినీతి మయం..దిగజారిపోతున్న నిమ్స్ వైభోగం
స్వర్ణగిరి నమునాతో ఈ ఏడాది బాలాపూర్ గణేష్..
ఫణిగిరికాలనీలోని మూసీనదిలో మొసలి..