తెలంగాణలో ఉన్న పాకిస్తానీయులకు డీజీపీ డెడ్‌లైన్‌..!

By Ravi
On
తెలంగాణలో ఉన్న పాకిస్తానీయులకు డీజీపీ డెడ్‌లైన్‌..!

తెలంగాణలో ఉన్న పాకిస్తానీలు వెంటనే తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని డీజీపీ జితేందర్ సూచించారు. పాకిస్తానీల వీసాలు 27 తర్వాత పనిచేయవని.. మెడికల్ వీసాల మీద ఉన్నవారికీ ఏప్రిల్ 29 వరకు మాత్రమే గడువు ఉందని గుర్తుచేశారు. లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన వారికి ఈ నిబంధన వర్తించదన్నారు. పాకిస్థానీలు తమ దేశానికి అటారి బోర్డర్ నుండి వెళ్లొచ్చని.. ఈనెల 30 వరకు అటారి బోర్డర్ తెరుచుకుని ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పాకిస్తానీలు తమ దేశానికి వెళ్లిపోవాల్సందేనని స్పష్టం చేశారు. ఒకవేళ అక్రమంగా తెలంగాణలో ఉంటే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Latest News

అస్తవ్యస్తం..అవినీతి మయం..దిగజారిపోతున్న నిమ్స్ వైభోగం అస్తవ్యస్తం..అవినీతి మయం..దిగజారిపోతున్న నిమ్స్ వైభోగం
పేదలకు దూరమవుతున్న ఆధునిక వైద్య సేవలు నిమ్స్ ‘ముఖ్యుడి' నిర్లక్ష్యంతో గాడితప్పిన పాలన కేసులు, అవినీతి ఆరోపణలు, అంతర్గత కలహాలు అల్లకల్లోలం అయినా పట్టని పాలకులు, ప్రభుత్వ...
స్వర్ణగిరి నమునాతో ఈ ఏడాది బాలాపూర్ గణేష్..
ఫణిగిరికాలనీలోని మూసీనదిలో మొసలి..
ఛీ..ఛీ.. ఇదేం దందారా నాయనా..
మళ్లీ రెచ్చిపోయిన సినీనటి కల్పిక..
కడప జిల్లా పోలీస్ శాఖ ఘనత
అమ్మతనాన్నే అపహాస్యం చేసిన సృష్టి సెంటర్..