దుండిగల్‌లో భారీగా గంజాయి పట్టివేత – ఇద్దరు అరెస్ట్, ఒకరు పరారీ

By Ravi
On
దుండిగల్‌లో భారీగా గంజాయి పట్టివేత – ఇద్దరు అరెస్ట్, ఒకరు పరారీ

మేడ్చల్ జిల్లా దుండిగల్ పీఎస్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.దుండిగల్ ఓఆర్‌ఆర్ వద్ద మేడ్చల్ SOT సహకారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించగా, రెండు వాహనాల్లో రహస్యంగా తరలిస్తున్న నిషేధిత ఎండు గంజాయిని గుర్తించారు. ఆపరేషన్‌లో మొత్తం 94 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు, దీని విలువ సుమారు 33 లక్షలు.ఒడిశా రాష్ట్రం సుక్మా నుండి గంజాయిని తెలంగాణ మీదుగా కర్ణాటకలోని గుల్బర్గాకు సరఫరా చేస్తుండగా ఇద్దరు డ్రగ్ ఫెడర్లు షేక్ మునావర్, గంటసాల జగదీష్ పోలీసులకు పట్టుబడ్డారు. అయితే మూడవ నిందితుడు దేవా సచిన్ పరారీలో ఉన్నాడు.అరెస్టయిన వారిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు దుండిగల్ పోలీసులు వెల్లడించారు.

Advertisement

Latest News

సన్యాసులకు అందాన్ని ఎరవేసి ..న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి..చివరికి... సన్యాసులకు అందాన్ని ఎరవేసి ..న్యూడ్ ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి..చివరికి...
అందం ఎరవేసి బౌద్ధ గురువులు, సన్యాసులను ఉచ్చులోకి లాగి, రూ.100 కోట్లకుపైగా వసూలు చేసిన మాయలేడి వ్యవహారం థాయ్‌లాండ్‌లో సంచలనం సృష్టించింది. గత నెలలో బ్యాంకాక్‌లోని బౌద్ధ...
ప్రాణాలు నిలబెట్టే ఆసుపత్రి..10 నిమిషాల్లో రెడీ!
తెలంగాణ బీజేపీలో ఈటెల వర్సెస్ బండి సంజయ్..!
లిక్కర్ స్కామ్‌లో సంచలనం.. జగన్ పేరు ప్రస్తావించిన సిట్
Breaking: ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్..
విజయవాడలో లూలూ మాల్..! ప్రయత్నం సాఫీగా సాగేనా?
ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ ఫైర్..! తీరు మారదా? అంటూ ట్వీట్!