Category
#medchalcongresspartyleaders#brs#public#
తెలంగాణ  మెడ్చల్ 

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన బొంగునూరి కిషోర్ రెడ్డి

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన బొంగునూరి కిషోర్ రెడ్డి ** కుత్బుల్లాపూర్, జూలై 21. దుండిగల్ డి.పోచంపల్లిలో కాంగ్రెస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంత్ రావుపై  బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ  శంభిపూర్ రాజు, ఎమెల్యే కేపీ వివేకానంద చేసిన అనుచిత వ్యాఖ్యలను కుత్బుల్లపూర్ కాంగ్రెస్ పార్టీ...
Read More...

Advertisement