Category
#APPolitics
ఆంధ్రప్రదేశ్  Lead Story 

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుతం మాధవ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు. అధ్యక్ష పదవికి సుజనా చౌదరి, పార్థసారథి, విష్ణువర్ధన్ రెడ్డి వంటి నేతలు యత్నించినా పీవీఎన్ మాధవ్ కే అధిష్టానం ఓటు వేసింది. 
Read More...
ఆంధ్రప్రదేశ్  Lead Story  Featured  పశ్చిమ గోదావరి 

AP Politics: పేకాట శిబిరాలకు హోల్ అండ్ సోల్ ప్రొప్రయిటర్ ఆ ఎమ్మెల్యేనా..?

AP Politics: పేకాట శిబిరాలకు హోల్ అండ్ సోల్ ప్రొప్రయిటర్ ఆ ఎమ్మెల్యేనా..? ఏపీలో జనసేన ఎమ్మెల్యే పేకాట డెన్ దగ్గరుండి నడిపిస్తున్న ఎమ్మెల్యేగారి తనయుడు.? షాడో ఎమ్మెల్యేలుగా పీఏలు
Read More...
ఆంధ్రప్రదేశ్  వెబ్ స్టొరీ   కృష్ణా  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

నాగబాబుకు మంత్రి పదవి ఉందా లేదా? క్లారిటీ ప్లీజ్

నాగబాబుకు మంత్రి పదవి ఉందా లేదా? క్లారిటీ ప్లీజ్ అయినవాడికి అరిటాకులో.. కానివాడికి కంచంలో అనేది పాత సామెతడి. ఇప్పుడు అయినవాడికి ఆఖర్లో అని దానిని మార్చుకోవాలేమో.  మెగా సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇప్పటికి ఆరు నెలల దాటుతోంది. ఇప్పటివరకు ఎప్పుడో కూడా చెప్పటం లేదు. ముందు అసలు రాజ్యసభ ఎంపీ అన్నారు.. సానా సతీష్ రంగంలోకి దిగటంతో అధి ఆపేసి.....
Read More...
ఆంధ్రప్రదేశ్  చిత్తూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

శ్రీకాళహస్తి: తెలుగుదేశం మహిళల ర్యాలీ, సాక్షి మీడియాపై నిరసన

శ్రీకాళహస్తి: తెలుగుదేశం మహిళల ర్యాలీ, సాక్షి మీడియాపై నిరసన శ్రీకాళహస్తి పట్టణంలో స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు తెలుగుదేశం మహిళలు నాలుగు మాడ్ వీధిలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న మహిళలు సాక్షి మీడియా యాంకర్ క్రిష్ణం రాజు అనుచిత వ్యాఖ్యలు పై కట్టుదిట్టంగా నిరసించారు. యాంకర్ క్రిష్ణం రాజును, అలాగే కొమ్మినేని శ్రీనివాసులను వెంటనే అరెస్ట్ చేసి,...
Read More...
ఆంధ్రప్రదేశ్  తిరుపతి  చిత్తూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

శ్రీకాళహస్తిలో 150 లక్షలతో రోడ్డు అభివృద్ధి: హామీని నెరవేర్చిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తిలో 150 లక్షలతో రోడ్డు అభివృద్ధి: హామీని నెరవేర్చిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి పట్టణంలోని బిపిఅగ్రహారం నుంచి కాసారం వరకు రోడ్డు అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, మొత్తం రూ.150 లక్షల వ్యయంతో ఈ రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మునిరాజు నాయుడు, గాలి మురళి నాయుడు,...
Read More...

Advertisement