త్వరలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కాంస్య విగ్రహం

By Ravi
On
 త్వరలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కాంస్య విగ్రహం

లక్డీకపూల్‌లో కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కాంస్య విగ్రహం ఏర్పాటుకు పెద్దఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు జీహెచ్ఎంసీ అధికారులు లక్డీకపూల్‌ ప్లేస్ డిసైడ్ చేశారు. మెట్రో స్టేషన్ సమీపంలోని చౌరస్తాలో తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని బిడ్‌లు ఆహ్వానిస్తూ టెండర్ నోటిఫికేషన్ చేశారు. జూలై 4న రోశయ్య జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించాలని  జీహెచ్ఎంసీ భావిస్తోంది.  విగ్రయం ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.

Tags:

Advertisement

Latest News

దయచేసి ఎవ్వరికి షేక్ హ్యాండ్ ఇవ్వకండి.. దయచేసి ఎవ్వరికి షేక్ హ్యాండ్ ఇవ్వకండి..
చుట్టుపక్కల ప్రాంతాల్లో నీరు నిల్వకుండా జాగ్రత్తలు పాటించాలని సూచనదోమలు రాకుండా తలుపులు, కిటికీలను తెరలతో కప్పివేయాలన్న వైద్య ఆరోగ్య శాఖవడకాచిన నీటిని మాత్రమే తాగాలన్న వైద్య ఆరోగ్య...
ఒరిస్సా టు హైదరాబాద్ గంజాయి రవాణా.. ఇద్దరి అరెస్ట్..
సినీనటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు..
ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. నిందితుడి అరెస్ట్
 ఘనంగా మ‌హాల‌క్ష్మి- మ‌హిళ‌ల  ప్ర‌యాణ వేడుక‌లు..
మత్తుతో వ్యాపారం.. కోట్లు కొల్లగొట్టిన వైనం..
మరోసారి రికార్డ్ బద్దలు కొట్టిన సైబరాబాద్ పోలీసులు