బడంగిపేటలో బీజేపీ నేతల ఆందోళన.. దిష్టిబొమ్మ దగ్ధం

By Ravi
On
బడంగిపేటలో బీజేపీ నేతల ఆందోళన.. దిష్టిబొమ్మ దగ్ధం

మహేశ్వరం నియోజకవర్గంలో బీజేపీ నేతలు ఆందోళన చేశారు. బడంగిపేటలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జమ్మూకాశ్మీర్ లో టూరిస్టుల మీద దాడి చేయడం పిరికి పంద చర్య అని బిజెపి ఇంచార్జి అందెల శ్రీరాములు అన్నారు.  దాడికి ప్రతిదాడే సరైన సమాధానం అన్నారు. ఖచ్చితంగా ప్రధాని మోడీ ఘటనకు సమాధానం చెబుతారని తెలిపారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

భారీ వర్షాల ఎఫెక్ట్: పురాతన భవనాన్ని కూల్చివేసిన అధికారులు.. భారీ వర్షాల ఎఫెక్ట్: పురాతన భవనాన్ని కూల్చివేసిన అధికారులు..
హైదరాబాద్: సికింద్రాబాద్.. రాంగోపాల్ పేట.. మెక్లవుడ్ గూడలో శిధిలావస్థకు చేరుకున్న ఒక పురాతన భవనాన్ని జిహెచ్ఎంసి అధికారులు పోలీసుల సహాయంతో కూల్చివేశారు. అయితే ఈ భవనంలో గత...
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద భారీ బందోబస్తు
శ్రీ చైతన్య కళాశాల ఇంచార్జ్ పై కేసు నమోదు..
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ఇద్దరు డిఎస్పీల మృతి..
హరిహారవీరమల్లు సినిమా సక్సెస్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు
అల్వాల్ ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దూలపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు పంపిణీ