Category
#revenueofficers#saidabadpolice#public#
తెలంగాణ  హైదరాబాద్  

 తల్లిని గెంటేసిన కుమారులు.. ఇంటిని సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు

 తల్లిని గెంటేసిన కుమారులు.. ఇంటిని సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు హైదరాబాద్: తల్లిని గెంటేసిన కుమారుల తీరును రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. రెండ్రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో రెవెన్యూ అధికారులు ఆ ఇంటిని సీజ్ చేశారు. ఈ ఘటన మలక్పేట మూసారాంబాగ్లో జరిగింది. మూసారాంబాగ్కు చెందిన శకుంతలా బాయి(90)కి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. ఆమె భర్త చాలా...
Read More...

Advertisement