Category
#jeedimetlapolice#qutbullapurpublic#
తెలంగాణ  మెడ్చల్ 

నిషా నషాలానికి ఎక్కి.. పార్కింగ్ చేసిన వాహనాలపై చూపించాడు

నిషా నషాలానికి ఎక్కి.. పార్కింగ్ చేసిన వాహనాలపై చూపించాడు కుత్బుల్లాపూర్: జీడిమెట్ల పిఎస్ పరిధిలోని మార్కండేయ నగర్ లో ఓ తాగుబోతు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో అర్ధరాత్రి పార్క్ చేసిన వాహనాలపై పెట్రోల్ పోసి అంజన్ గౌడ్(42) అనే వ్యక్తి నిప్పంటించాడు. 2కార్లు, ఓ ఆటో, 3 బైక్ లు దగ్ధమయ్యాయి. ఈ మధ్యకాలంలో రాత్రి అయిందంటే చాలు తాగుబోతుల హల్చల్ ఎక్కువ అయిపోతుందని...
Read More...

Advertisement