Category
#dundigalpolice#geethanjalischool#
తెలంగాణ  మెడ్చల్ 

దుండిగల్ లో రోడ్డుప్రమాదం.. తల్లి ఎదుటే కుమారుడు మృతి

దుండిగల్ లో రోడ్డుప్రమాదం.. తల్లి ఎదుటే కుమారుడు మృతి మేడ్చల్ జిల్లా: దుండిగల్ పిఎస్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మల్లంపేట్ లోగల పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ముందు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లితో పాటు స్కూల్ కి వెళ్తున్న 1వ తరగతి బాలుడిని టిప్పర్ లారీ ఢీకొంది. ఘనటనలో తల్లికి గాయాలు కాగా, బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రాధమిక దర్యాప్తులో మృతి...
Read More...

Advertisement