Category
#cmrevanthreddy#bjpleader vasam venkatesh#
తెలంగాణ  హైదరాబాద్  

హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి కేసు విచారణ పూర్తి.. తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం

హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి కేసు విచారణ పూర్తి.. తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై నమోదైన పరువు నష్టం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఆయన హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సోమవారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలను నమోదు చేసుకున్న న్యాయస్థానం, తుది తీర్పును రిజర్వ్‌లో ఉంచింది.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలపై...
Read More...

Advertisement