Category
#tirupati
ఆంధ్రప్రదేశ్  తిరుపతి  చిత్తూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

సర్వభూపాల వాహనంపై అభయహస్తం అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి దర్శనం

సర్వభూపాల వాహనంపై అభయహస్తం అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి దర్శనం తిరుపతి, జూన్ 10, 2025 తిరుపతి సమీపంలోని అప్పలాయగుంటలో జరుగుతున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం రాత్రి విశిష్ట ఘట్టం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు అభయహస్తం అలంకారంతో సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవ సాయంత్రం 7 గంటలకు వైభవంగా ప్రారంభమైంది. భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ, స్వామివారి...
Read More...
ఆంధ్రప్రదేశ్  తిరుపతి  చిత్తూరు 

సూళ్లూరుపేటలో అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

సూళ్లూరుపేటలో అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో 11వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పురపాలక సంఘం ఆధ్వర్యంలో "యోగాంధ్ర" అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన "యోగాంధ్ర" కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే భాగంగా ఈ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డా. నెలవల...
Read More...
ఆంధ్రప్రదేశ్  తిరుపతి  చిత్తూరు 

సింహ వాహనంపై యోగ నారాయణ స్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు

సింహ వాహనంపై యోగ నారాయణ స్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు తిరుపతి, జూన్ 9: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం స్వామివారు సింహ వాహనంపై యోగ నారాయణ స్వామి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహనసేవ అట్టహాసంగా సాగింది. స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ, నామస్మరణలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు. యోగ...
Read More...
ఆంధ్రప్రదేశ్  తిరుపతి  చిత్తూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

ఓజిలిలో నిర్లక్ష్యానికి బలైన ప్రజా ఫిర్యాదుల వేదిక?

ఓజిలిలో నిర్లక్ష్యానికి బలైన ప్రజా ఫిర్యాదుల వేదిక? తిరుపతి జిల్లా ఓజిలి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల వేదిక నిర్లక్ష్యం కారణంగా ప్రారంభం కాకపోవడం స్థానికుల్లో ఆగ్రహానికి దారి తీసింది. ఉదయం 10:30 అయినప్పటికీ తహసీల్దార్ సహా ఏ ఒక్కరు కార్యాలయంలో హాజరు కాకపోవడంతో, ముందే అక్కడికి వచ్చిన ప్రజలు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ...
Read More...
ఆంధ్రప్రదేశ్  తిరుపతి  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

తెప్పపై శోభాయాత్రలో శ్రీ సుందరరాజ స్వామి

తెప్పపై శోభాయాత్రలో శ్రీ సుందరరాజ స్వామి తిరుపతి, 2025 జూన్ 08 తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో భాగంగా, రెండవ రోజు శ్రీ సుందరరాజ స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చి ఆశీస్సులు ప్రసాదించారు. ఆదివారం జరిగిన ఈ ఉత్సవం ఉదయం నుంచే వైభవంగా ప్రారంభమైంది. ఉదయపు సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 3.00...
Read More...
ఆంధ్రప్రదేశ్  తిరుపతి  చిత్తూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వం చాటుకున్న ఘటన

ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వం చాటుకున్న ఘటన తిరుపతి జిల్లా, జూన్ 7: సూళ్లూరుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వాన్ని చాటుకున్న ఉదంతం నాయుడుపేట వద్ద చోటుచేసుకుంది. గూడూరు నియోజకవర్గానికి చెందిన భూధనం గ్రామానికి చెందిన ఓ దంపతులు కాళహస్తి దర్శించుకుని తిరిగి వస్తుండగా, నాయుడుపేట మండలం విన్నమాల జాతీయ రహదారి వద్ద వారి బైకు అదుపు తప్పి డివైడర్‌ను...
Read More...
ఆంధ్రప్రదేశ్  తిరుపతి  చిత్తూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

సూళ్లూరుపేటలో ఏరియా డామినేషన్ ప్రోగ్రాం

సూళ్లూరుపేటలో ఏరియా డామినేషన్ ప్రోగ్రాం తిరుపతి జిల్లా, జూన్ 7: సూళ్లూరుపేట పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు ముమ్మర ఏరియా డామినేషన్ గస్తీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ గస్తీ కార్యక్రమం చేపట్టబడింది. పట్టణ సీఐ మురళీకృష్ణ పర్యవేక్షణలో, ఎస్ఐ బ్రహ్మనాయుడు నేతృత్వంలో శ్రీహరికోట మరియు తడ పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఈ గస్తీలో పాల్గొన్నారు. గస్తీ...
Read More...
ఆంధ్రప్రదేశ్  తిరుపతి  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభం తిరుచానూరు, జూన్ 7:శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు తిరుచానూరులో శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామివారు పద్మపుష్కరిణిలో అల్లంకారించబడిన తెప్పపై మూడు ప్రదక్షిణలుగా విహరించి భక్తులకు దివ్య దర్శనం కలిగించారు. ఉదయం అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, సహస్రనామార్చన మరియు నిత్యార్చన...
Read More...

Advertisement